స్వరాష్ట్రంలో విద్యారంగాన్ని బలోపేతం చేసేందుకు ముఖ్యమంత్రి కేసీఆర్ తీసుకువచ్చిన సంస్కరణలు సర్కార్ బడులకు కార్పొరేట్ వైభవం తెచ్చింది. దీంతో ప్రభుత్వ పాఠశాలల్లో ఏడాదికేడాది ప్రవేశాల సంఖ్య పెరుగుత�
‘మన ఊరు-మన బడి’తో చెన్నారావుపేట మండలంలోని ఖాదర్పేట ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల సరికొత్తగా మెరిసిపోతున్నది. పాఠశాల అభివృద్ధి కోసం కేసీఆర్ ప్రభుత్వం రూ.11.20 లక్షలు మంజూరు చేసి బడి రూపురేఖల్ని మార్చివేసింది.
పాఠశాలల ఆధునీకరణకు ప్రభుత్వం చేపట్టిన ‘మన ఊరు..మన బడి కార్యక్రమంలో భాగంగా పోచారం మున్సిపాలిటీలోని ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలను మోడల్ పాఠశాలగా తీర్చిదిద్దారు.
సనత్నగర్ నియోజకవర్గంలో ప్రభుత్వ పాఠశాలల అభివృద్ధికి కృషి చేస్తున్నామని రాష్ట్ర పశు సంవర్థక, మత్స్య, పాడి పరిశ్రమ, సినిమాటోగ్రఫి శాఖల మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు.