వసతి గృహ విద్యార్థులను కన్న పిల్లలుగా చూసుకోవాలని, హాస్టళ్లలో సమస్యల పరిషారానికి ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి తనవంతుగా కృషి చేస్తానని మాజీ మంత్రి, ఎమ్మెల్యే తన్నీరు హరీశ్రావు అన్నారు.
రాష్ట్రంలో ప్రభుత్వ హాస్టళ్లల్లో పరిస్థితులు ఘోరంగా ఉన్నాయని స్టూడెంట్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షుడు నల్లగొండ అంజి మండిపడ్డారు. తక్షణమే వాటిని సంస్కరించాలని డిమాండ్ చేశారు.
రాష్ట్రంలోని ప్రభుత్వ హాస్టళ్ల పరిస్థితి నానాటికి తీసి కట్టుగా తయారవుతోందని తెలంగాణ స్టూడెంట్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షుడు నల్గొండ అంజి మండిపడ్డారు. తక్షణమే వాటిని సంస్కరించాలని డిమాండ్ చేశారు.
ప్రభుత్వ హాస్టళ్లలో ఫుడ్ పాయిజన్ ఘటనలు ఆగడం లేదు. వర్ని మండలం కోటయ్య క్యాంప్లో ఉన్న ఎస్సీ వెల్ఫేర్ హాస్టల్లో బుధవారం 23 మంది విద్యార్థినులు అస్వస్థతకు గురయ్యారు. హాస్టల్లో ఉదయం అన్నం, పప్పు తిన్న 23 మ
ప్రభుత్వ హాస్టళ్లకు సొంత భవనాలు నిర్మించాలని రాజ్యసభ సభ్యుడు, బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు ఆర్.కృష్ణయ్య డిమాండ్ చేశారు. వర్సిటీ విద్యార్థులకు ఫుల్ మెస్ చార్జీల పథకాన్ని పునరుద్ధరించాలని కోరా
చేతులు కాలినాక ఆకులు పట్టుకున్న చందంగా కాంగ్రెస్ ప్రభుత్వ తీరు తయారైంది. ప్రభుత్వ గురుకుల పాఠశాలల్లో భయానక పరిస్థితుల తర్వాత దిద్దుబాటు చర్యలు చేపట్టింది.
ప్రభుత్వ హాస్టళ్లలో పిల్లల సంక్షేమంపై ఉపాధ్యాయులు, నిర్వాహకులు, అధికారులు దృష్టి సారించాలని కలెక్టర్ సత్య శారద సూచించారు. సంగెంలోని కేజీబీవీ, ఎస్టీ హాస్టల్ను ఆదివారం ఆమె ఆకస్మికంగా తనిఖీ చేశారు.
హైదరాబాద్తోపాటు రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో ప్రభుత్వ హాస్టళ్లలో ఏసీబీ దాడులు (ACB Raids) కొనసాగుతున్నాయి. హైదరాబాద్లోని బీసీ, ఎస్సీ, మైనార్టీ సంక్షేమ వసతి గృహాల్లో మంగళవారం తెల్లవారుజాము నుంచి అధికారులు �
ప్రభుత్వ సంక్షేమ హాస్టళ్లు సమస్యలకు నిలయాలుగా మారాయి. ప్రభుత్వ నిర్లక్ష్యం వల్ల హాస్టళ్లలో విద్యార్థులు అనేక ఇబ్బందులు ఎదురొంటున్నారు. నాసిరకం భోజనంతో విద్యార్థులకు ఇక్కట్లు తప్పడం లేదు. సిద్దిపేట జి�
ప్రభుత్వ వసతి గృహాలు, గురుకులాల్లో ఉండే విద్యార్థులపై కేర్ తీసుకోవాలని అధికారులను సిరిసిల్ల కలెక్టర్ అనురాగ్ జయంతి ఆదేశించారు. పిల్లలు అనారోగ్యం బారిన పడకుండా చూడాలని సూచించారు.