Internet search | ఇంటర్నెట్లో సమాచార శోధనను మరింత సులభతరం చేసేందుకు ప్రముఖ సెర్చింజిన్ గూగుల్ తన ప్రీమియం డివైజ్లలో కృత్రిమ మేధ (ఏఐ) సాంకేతికతతో పనిచేసే రెండు సరికొత్త ఫీచర్లను ప్రవేశపెట్టింది.
Mass Layoffs : 2023లో టెక్ దిగ్గజాలతో పాటు స్టార్టప్లు సైతం ఎడాపెడా మాస్ లేఆఫ్స్కు తెగబడగా కొత్త ఏడాది సైతం టెకీలపై లేఆఫ్స్ కత్తి వేలాడుతోంది.
ఐటీ సహా వివిధ బహుళజాతీయ కంపెనీల్లో ఉద్యోగుల తొలగింపు (Layoffs) ప్రక్రియ కొనసాగుతున్నది. గూగుల్, సిటీ గ్రూప్లు ఉద్యోగులను తొలగిస్తున్నట్లు ఇప్పటికే ప్రకటించాయి. తాజాగా ఆ జాబితాలో అమెజాన్ (Amazon) కూడా చేరింది.
టెక్ దిగ్గజం గూగుల్ ఉద్యోగులకు మరో షాకిచ్చింది. గత కొన్ని నెలలుగా వేలాది మంది ఉద్యోగులను తొలగిస్తూ వస్తున్న ఈ సంస్థ 2024లో సైతం ఈ తొలగింపులు కొనసాగుతాయని స్పష్టం చేసింది. ప్రకటనలు, అమ్మకాల విభాగం నుంచి వె
Google | టెక్ కంపెనీలలో ఈ ఏడాది కూడా ఉద్యోగుల తొలగింపు కొనసాగుతున్నది. తాజాగా మరోసారి ఉద్యోగులు ఉద్వాసనకు టెక్ దిగ్గజం గూగుల్ రంగం సిద్ధం చేసుకుంది. సుమారు వెయ్యి మందిని ఇంటికి సాగనంపుతున్నట్టు ప్రకటించి
Layoffs | 2023 సవాళ్లు కొత్త ఏడాదిలోనూ కొనసాగుతాయి. ఆర్థిక మాంద్యంతోపాటు భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతల నేపథ్యంలో ఈ ఏడాది టెక్ సంస్థలు వేల సంఖ్యలో ఉద్యోగులకు ుదవాసన
నూతన సంవత్సరంలోనూ ఉద్యోగాల ఊచకోత కొనసాగుతున్నది. దిగ్గజ కంపెనీల నుంచి స్టార్టప్ల వరకూ అన్ని టెక్ కంపెనీలు ఉద్యోగులకు ఉద్వాసన పలుకుతున్నాయి. తాజాగా గూగుల్, అమెజాన్, ఫ్లిప్కార్ట్, పేటీఎం సంస్థలు వం�
తెలంగాణలో పెట్టుబడులకు, పరిశ్రమల స్థాపనకు అనుకూలమైన వాతావరణం ఉన్నదని ప్రపంచంలోనే అతిపెద్ద మెమరీ చిప్ తయారీ కంపెనీ మైక్రాన్ టెక్నాలజీ ప్రెసిడెంట్, సీఈవో సంజయ్ మెహ్రోత్రా అన్నారు. అమెరికా నుంచి ప్రత
Lakshadweep | గూగుల్ సెర్చ్లో లక్షద్వీప్ కీవర్డ్ 20 సంవత్సరాల నాటి రికార్డును బద్దలు కొట్టింది. ఇటీవల పరిణామాల నేపథ్యంలో ప్రపంచవ్యాప్తంగా లక్షద్వీప్ గురించి గూగుల్లో తెగ శోధిస్తున్నారు. ఇదిలా ఉండగా.. గతవా�
Google | ఇన్కాగ్నిటో మోడ్లో నెట్ బ్రౌజింగ్ చేస్తున్న లక్షల మంది యూజర్ల డేటాను గూగుల్ ట్రాక్ చేస్తున్నదని ఓ పిటిషన్ దాఖలైంది. దీనిపై ఆత్మరక్షణలో పడ్డ సెర్చింజన్.. మధ్యవర్తిత్వం ద్వారా ఈ వి�
కృత్రిమ మేధ రంగంలో వస్తున్న మార్పులు టెకీల పాలిట శాపంగా మారింది. వేలాది మంది ఉద్యోగులను తొలగించిన గూగుల్ మరింత మందిని ఇంటికి పంపడానికి సిద్ధమవుతు న్నది. యాడ్ సేల్స్ యూనిట్లోని 30 వేల మందికి ఉద్వాసన పల
కరోనా దెబ్బతో రెండేండ్లు స్తబ్ధుగా ఉన్న పర్యాటకానికి 2023 మంచి ఊపునిచ్చింది. ప్రకృతి ప్రేమికులు విహారం పేరుతో కడలి అంచులకు చేరుకుంటే, సాహస వీరులు కొండకోనలను ఎంచుకున్నారు.