స్మార్ట్ ఫోన్ యూజర్లకు ఎప్పటికప్పుడు కొత్త ఫీచర్స్ అందుబాటులోకి తెస్తున్న గూగుల్ మరో కొత్త ఆప్షన్ను తీసుకొస్తున్నది. ‘ఫైండ్ మై డివైజ్' వెర్షన్ను త్వరలోనే అప్డేట్ చేయనుంది.
ప్రపంచ ఇంటర్నెట్ దిగ్గజం గూగుల్.. దేశీయ ఈ-కామర్స్ దిగ్గజం ఫ్లిప్కార్ట్లో మైనారిటీ వాటాను కొనేందుకు సిద్ధమైంది. సంస్థ తాజాగా చేపట్టిన ఫండింగ్ రౌండ్ సందర్భంగా గూగుల్ నుంచి ఈ మేరకు ప్రతిపాదన వచ్చి�
AI Engineers : ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI)కు విశేష ఆదరణ లభిస్తుండటంతో లేటెస్ట్ టెక్నాలజీపై పట్టున్న వారికి భారీ డిమాండ్ నెలకొంది. ఏఐ నైపుణ్యాలు కలిగిన సాఫ్ట్వేర్ ఇంజనీర్లకు పెద్దమొత్తంలో వేతనా�
Google Pixel: గూగుల్ పిక్సెల్ స్మార్ట్ఫోన్లను తమ రాష్ట్రంలోనే తయారీ చేయనున్నట్లు తమిళనాడు సీఎం స్టాలిన్ వెల్లడించారు. చెన్నై సమీపంలో ఉన్న కంపెనీలో ఆ ఫోన్లను ఉత్పత్తి చేయనున్నారు. ఇప్పటికే శాంసంగ
గూగుల్కు పోటీగా కృత్రిమ మేధస్సుతో కూడిన సెర్చ్ ఇంజిన్ ‘చాట్ జీపీటీ ఏఐ’ను త్వరలో ఆవిష్కరించబోతున్నట్టు ‘ఓపెన్ ఏఐ’ తాజాగా ప్రకటించింది. ఇంతకు ముందు తాము తీసుకొచ్చిన ‘చాట్బోట్' మాదిరి ఇది కూడా ప్ర�
Speaking Practice | చాలామందికి ఇంగ్లీష్లో మాట్లాడాలని ఉంటుంది. కానీ మాట్లాడలేరు. ఎదుటివారి ప్రశ్నలకు సమాధానం తెలిసే ఉంటుంది.. కానీ భాష రాకపోవడంతో వచ్చీరాని పదాలతో కుస్తీపడుతుంటారు. కొత్త పదాలు తెలియకపోవడంతో సమాధా�
ప్రపంచవ్యాప్తంగా దిగ్గజ టెక్ కంపెనీల్లో ఉద్యోగాల కోతల పర్వం కొనసాగుతున్నది. ఈ ఏడాది ఇప్పటి వరకు టెక్ రంగంలో ఉద్యోగాల కోల్పోయిన వారి సంఖ్య 70 వేలు దాటింది. ఉద్యోగులను తీసేసిన సంస్థల జాబితాలో టెక్ దిగ్గ�
Sundar Pichai | ప్రముఖ సెర్చింజన్ గూగుల్ (Google) సీఈవో సుందర్ పిచాయ్ (Sundar Pichai) సంస్థలో చేరి 20 ఏళ్లు పూర్తైంది. ఈ సందర్భంగా గూగుల్తో తనకున్న బంధంపై ఓ ఎమోషనల్ పోస్ట్ పెట్టారు.
గూగుల్లో రాజకీయ ప్రకటనలు ఇచ్చే విషయంలో కేంద్రంలోని అధికార బీజేపీ ముందున్నది. గూగుల్, ఆ సంస్థ వీడియో ఫ్లాట్ఫాం యూట్యూబ్పై ప్రకటనలకు 100 కోట్లపైగా ఖర్చు చేసిన దేశంలోనే తొలి పార్టీగా బీజేపీ నిలిచింది.
Sundar Pichai | ఉద్యోగులు నిరసనలు తెలపడం మానుకుని పని మీద ఫోకస్ చేయాలని గూగుల్ సీఈఓ సుందర్ పిచాయ్ పేర్కొన్నారు. సంస్థను తమ వ్యక్తిగత వేదికగా చూడొద్దని హెచ్చరించారు.