గడిచిన కొన్ని వారాలుగా పెరుగుతూ వచ్చిన విదేశీ మారకం నిల్వలు మళ్లీ కరిగిపోయాయి. ఈ నెల 2తో ముగిసిన వారాంతానికిగాను ఫారెక్స్ రిజర్వులు 2.065 బిలియన్ డాలర్లు కరిగిపోయి 684.064 బిలియన్ డాలర్లకు పరిమితమయ్యాయని రి�
రిజర్వుబ్యాంక్ మరో 25 టన్నుల బంగారాన్ని కొనుగోలు చేసింది. గడిచిన ఆర్థిక సంవత్సరం ద్వితీయార్ధంలో 25 టన్నుల గోల్డ్ రిజర్వులను పెంచుకున్నది. దీంతో సెంట్రల్ బ్యాంక్ వద్ద బంగారం నిల్వలు 879.59 టన్నులకు చేరుకు�
ప్రపంచంలోని అత్యంత పురాతన నాగరికతల్లో ఒకటైన సింధు లోయ నాగరికతలో అంతర్భాగమైన చార్రితక సింధు నది ఇప్పుడు స్వర్ణ గంగగా మారింది. ఈ నది ఇప్పుడు పాకిస్థాన్కు బంగారు రాశులిచ్చే కల్పవల్లిగా మారింది.
విదేశీ మారకం నిల్వలు మరింత కరిగిపోయాయి. ఈ నెల 15తో ముగిసిన వారాంతానికిగాను మారకం నిల్వలు 17.76 బిలియన్ డాలర్లు తరిగిపోయి 657.892 బిలియన్ డాలర్లకు తగ్గాయని రిజర్వుబ్యాంక్ తన వారాంతపు సమీక్షలో వెల్లడించింది.
RBI | రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా బంగారం నిల్వలు భారీగా పెరిగాయి. మార్చి నుంచి సెప్టెంబర్ మధ్య బ్యాంక్ ఆఫ్ ఇంగ్లండ్, బ్యాంక్ ఫర్ ఇంటర్నేషల్ సెటిల్మెంట్స్ నుంచి 102 టన్నుల బంగారాన్ని బదిలీ చేసుకుం�
Forex Reserves | మార్చి 29తో ముగిసిన వారానికి ఫారెక్స్ రిజర్వు నిల్వలు రూ.2.95 బిలియన్ డాలర్లు పెరిగి రూ.645.58 బిలియన్ డాలర్లకు చేరుకున్నాయి. ఇది ఆల్ టైం గరిష్టం.
Foreign Reserves | భారతదేశ విదేశీ మారకద్రవ్య నిలువలు ఈ వారం రికార్డు స్థాయిలో 622.469 బిలియన్లకు పెరిగాయి. ఫిబ్రవరి 2తో ముగిసిన వారంతో పోలిస్తే ఇది 5.736 బిలియన్ డాలర్లు పెరిగింది.
దేశం ఏదైనా దాని ఆర్థిక స్థిరత్వాన్ని చాటిచెప్పేది బంగారం నిల్వలే. పసిడి నిల్వలు ఎంత ఎక్కువగా ఉంటే ఆ దేశం ఆర్థికంగా అంత పరిపుష్టిగా ఉన్నట్టు లెక్క. 19వ శతాబ్దం నుంచే దేశాలన్నీ బంగారం నిల్వలు పెంచుకోవడం మొద
Gold Reserves : ఆర్ధిక అనిశ్చిత వాతావరణంలో, సంక్షోభ సమయాల్లో దేశాన్ని ఆదుకునేందుకు బంగారం కొమ్ముకాస్తుంది. ఆపద వేళ భరోసా ఇచ్చే బంగారం ఏ దేశానికైనా అత్యవసరమే.
భారత్ వద్దనున్న విదేశీ మారక నిల్వలు భారీగా తగ్గాయి. ఆగస్టు 18తో ముగిసిన వారంలో ఫారెక్స్ నిల్వలు 7.273 బిలియన్ డాలర్ల మేర క్షీణించి రూ. 594.888 బిలియన్ డాలర్ల వద్ద నిలిచినట్టు రిజర్వ్బ్యాంక్ శుక్రవారం విడుద�
ఖనిజ ఉత్పత్తిలో అగ్రగామి ప్రభుత్వరంగ సంస్థ ఎన్ఎండీసీ..ఆంధ్రప్రదేశ్లోని చిత్తూరు జిల్లాలో ఏర్పాటు చేయతలపెట్టిన బంగారం గని కోసం చర్యలను వేగవంతం చేసింది. తొలుత 61 మిలియన్ డాలర్లు(రూ.500 కోట్లకు పైమాటే) పెట�