Massive theft | ఏపీలోని అనంతపురం జిల్లాలోని ఓ ఇంట్లో భారీ చోరీ జరిగింది. కూతురు పెళ్లి కోసం దాచిన నగదుతో పాటు రూ. 3.50 కోట్ల విలువ చేసే బంగారం, వజ్రాలను దొంగలు దోచుకెళ్లారు.
ప్రముఖ ఆభరణాల విక్రయ సంస్థ వైభవ్ జ్యూవెల్లరీ స్టాక్ మార్కెట్లోకి లిస్ట్కాబోతున్నది. రూ.270 కోట్ల నిధుల సేకరణకు సంబంధించి సంస్థలో వాటాలను ఈ నెల 22 నుంచి 26 వరకు విక్రయించనున్నారు.
ఆభరణాల ఎక్స్పో నగరంలో కొలువుదీరింది. హెచ్ఐసీసీలోని నోవాటెల్లో శుక్రవారం జువెల్లరీ, పెరల్స్ అండ్ జెమ్స్ ఫెయిర్- 2023ని తెలంగాణ రాష్ట్ర ఐటీ, పరిశ్రమలు, వాణిజ్య శాఖల ముఖ్య కార్యదర్శి జయేశ్ రంజన్ ప్ర�
వేసవిలో కొట్టొచ్చినట్టు కనిపించే రంగులనే ఇష్టపడతారు చాలామంది. ఎండలో ఆ వర్ణాలు మరింత మెరుస్తాయనే నమ్మకం కావచ్చు. షర్ట్, టీషర్ట్, చుడీ, చీర.. ఏదైనా బ్రైట్ బ్రైట్గా ఉంటేనే.. రైట్ రైట్ చెప్పేస్తారు.
బంగారు ఆభరణాలు చోరీ | ప్రైవేటు ట్రావెల్స్ బస్సులో ప్రయాణించిన ఓ వ్యక్తి బ్యాగు నుంచి 20 తులాల బంగారు ఆభరణాలు చోరీకి గురైన సంఘటన ఎస్.ఆర్.నగర్ పోలీసు స్టేషన్ పరిధిలో జరిగింది.
నమ్మి ఉద్యోగమిస్తే.. యజమానికే టోకరా | దుకాణంలో చిన్న ఉద్యోగం ఇస్తే కుటుంబానికి రెండు పూటలా తిండి పెట్టుకుంటానని నమ్మబలికాడు.. బుద్ధిగా పని చేస్తూ యజమాని విశ్వాసం
సూరత్: బంగారు ఆభరణాలతో పాటు ఇతర బంగారు వస్తువులపై కచ్చితంగా హాల్మార్క్ ఉండాలన్న నిబంధన దేశవ్యాప్తంగా ఇవాళ్టి నుంచి అమలులోకి వచ్చింది. ఈ నేపథ్యంలో సూరత్లో సూరత్లో ఉన్న జ్వలరీ షాపు
ఐదు రోజుల్లో రూ.1,500 తగ్గుదల న్యూఢిల్లీ/హైదరాబాద్, ఏప్రిల్ 28: బంగారం ధరలు పడిపోతున్నాయి. వరుసగా ఐదో రోజూ పుత్తడి విలువ క్షీణించింది. బుధవారం ఒక్కరోజే ఢిల్లీలో 10 గ్రాముల పసిడి ధర రూ.505 దిగి రూ.46,518కి చేరింది. అంత�