తులం బంగారం పేరిట మహిళలను కాంగ్రెస్ పార్టీ మోసం చేసిందని బోథ్ ఎమ్మెల్యే అనిల్ జాదవ్ అన్నారు. శనివారం మండల కేంద్రంలో నిర్వహించిన చెకుల పంపిణీ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరయ్యారు.
నగరంలో మరో గోల్డ్ ఏటీఎం అందుబాటులోకి వచ్చింది. డెబిట్, క్రెడిట్ కార్డులతో పాటు యూపీఐ విధానంలో కావాల్సిన బంగారం, వెండి నాణేలను డ్రా చేసుకునేలా గోల్డ్ సిక్కా సంస్థ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన గోల్డ్ ఏటీ
బస్సు టికెట్ల బుకింగ్ సేవలు అందిస్తున్న అభిబస్.. దీపావళి పండుగ సందర్భంగా ప్రత్యేక ఆఫర్ను ప్రకటించింది. టికెట్ బుక్ చేసుకున్నవారు బంగారు నాణేలను గెలుచుకునే అవకాశం కల్పించింది.
కొత్త అంటే ఆకాశంలోంచి ఊడిపడదు. కొన్నిసార్లు పాతలోంచి కూడా పుట్టుకురావచ్చు. గమ్మత్తుగా కనిపిస్తూ అందరినీ అలరించవచ్చు. నయా ట్రెండ్గా మారిన ‘కాయిన్ జువెలరీ’ కూడా అంతే. మన చేతుల్లో ఆడిన నాణేలు, విదేశాల్లో
బంగారు నగలు.. వెడ్డింగ్ జువెల్లరీకి నిలయంగా మానేపల్లి జువెల్లరీస్ ఖ్యాతిగాంచింది. మొట్టమొదటగా నగరంలో ప్రత్యేకమైన వజ్రాభరణాల నగలను కస్టమర్లకు అందిస్తూ.. వారి అభిరుచులకు తగ్గట్టుగా ఆభరణాలను తయారు చేయడ
ఇదొక బంగారు నిధికి సంబంధించిన ఘటన. సినీ ఫక్కీలో జరిగిన ఈ ఉదంతంలో కూలీలు, పోలీసులు ఎవరికి వారు ఆ నిధిని సొంతం చేసుకోవడానికి అడ్డదారులు తొక్కారు. రోజువారీ కూలీ పనిచేసుకునే ఒక గిరిజన కుటుంబానికి ఒక పాత ఇంటిన
రోజూ పనిచేసి పొట్టపోసుకునే పేద కార్మికులకు అత్యంత విలువైన పురాతన బంగారు నాణేలు దొరకగా తీరా వాటిపై ఖాకీల కన్నుపడింది. కూలీల ఇంటిపై దాడికి తెగబడిన ఖాకీలు ఆ నాణేలను గుంజుకుని పరారైన ఘటన దుమా�
పూర్వం ఒక రాజు తమ రాజ్యంలోని ప్రజలు ఎలాంటి వారో తెలుసుకోవాలని అనుకున్నాడు. ఈ క్రమంలో భాగంగా తరచూ మారువేషంలో నగరంలో తిరుగుతుండేవాడు. ఒకానొక రోజు దారి మధ్యలో ఒక పెద్ద బండరాయిని ఏర్పాటు చేయించాడు రాజు. ఆ రాయ
పర్యావరణ పరిరక్షణ కోసం జమ్ముకశ్మీర్కు చెందిన ఓ సర్పంచ్ వినూత్న కార్యక్రమం చేపట్టారు. పాలిథీన్ వ్యర్థాలు అందజేస్తే.. బదులుగా బంగారు నాణేలు ఇస్తున్నారు. అనంత్నాగ్ జిల్లాలోని సదివార గ్రామ సర్పంచ్ ఫ�
పాత ఇల్లు రినొవేట్ చేయాలని ఆ జంట తీసుకున్న నిర్ణయం వారి జీవితాన్ని మార్చేసింది. వంట గదిలో తవ్వుతుండగా వాళ్లకు ఒక పెట్టె దొరికింది. దానిలో నాలుగు వందల సంవత్సరాల క్రితం నాటి 264 బంగారు నాణేలు దొరికాయి. వాటి ధ�
Gold Coins | ఓ మహిళ ఇంట్లో టాయిలెట్ నిర్మాణం కోసం కూలీల సహాయంతో గుంత తవ్వుతున్నది. ఈ క్రమంలోనే కూలీలకు ఓ రాగిపాత్ర కనిపించింది. దాన్ని తెరిచిచూడగా.. బ్రిటిష్ కాలం నాటి బంగారు నాణేలు కనిపించాయి. ఉత్తరప్రదేశ్ జౌ
నిజాం ప్రిన్స్ ముఖరంజా నుంచి మిస్సింగ్ న్యూఢిల్లీ, జూలై 1: మొఘలుల కాలం నాటి అరుదైన రెండు బంగారు నాణేల జాడ పట్టుకునేందుకు కేంద్ర ప్రభుత్వం వేట ప్రారంభించింది. వాటిలో ఒక నాణెం బరువు 12 కేజీలు ఉంటుంది. మానవ చ�
చాలామందికి అరుదైన నాణేలు సేకరించే అలవాటు ఉంటుంది. అందుకోసం ఎంత డబ్బైనా వెచ్చిస్తారు. తాజాగా అమెరికాలోని న్యూయార్క్ నగరంలోని సోత్బీలో జరిగిన వేలంలో ఈ బంగారు నాణెం ఏకంగా రూ.144 కోట్లకు అమ్ముడుపోయింది. 1933ల�