జీవో-29. అసలేంటీ జీవో? ఎస్టీ, ఎస్టీ, బీసీల వంటి బలహీనవర్గాలు తమ జీవన్మరణ సమస్యగా భావించి రోడ్లపైకి వచ్చి ప్రభుత్వంపై ఎందుకు పోరాడుతున్నాయి.? ఏముందీ జీవోలో? ఎవరికోసం ప్రభుత్వం దీన్ని తీసుకువచ్చింది, గోప్యంగా
ఉద్యోగ నియామక ప్రక్రియలో భాగంగా రాజ్యాంగం కల్పించిన రిజర్వేషన్లను అమలు చేయడానికి వీలుగా జీవోలను ప్రభుత్వాలు విడుదల చేయడం పరిపాటి. అవే జీవోలు రాజ్యాంగ విరుద్ధంగా ఉంటే న్యాయస్థానాలు జోక్యం చేసుకొని వాట�
రాష్ట్రంలో రిజర్వేషన్ల ఎత్తివేతకు కాంగ్రెస్ ప్రభుత్వం కుట్ర లు పన్నుతున్నదని నిరుద్యోగ జేఏసీ నాయకులు ఆరోపించారు. సోమాజిగూడ ప్రెస్క్లబ్లో మంగళవారం ఏర్పాటుచేసిన మీడియా సమావేశంలో జేఏసీ అధ్యక్షుడు జ�
ఎన్నో వివాదాలకు మూలంగా మారిన గ్రూప్-1 మెయిన్స్ మళ్లీ తప్పదా..? కొత్త సెలెక్షన్ చేయాల్సిందేనా..! అంటే నిరుద్యోగులు అవుననే అంటున్నారు. జీవో-29 కోర్టులో నిలబడదని, పైగా సుప్రీంకోర్టు తీర్పు సైతం నోటిఫికేషన్�
జీవో 29ని వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ హనుమకొండలోని అంబేదర్ విగ్రహం వద్ద బీసీ పొలిటికల్ జాక్ ఆధ్వర్యంలో నిరసన తెలిపారు. నల్లబ్యాడ్జీలు ధరించి ప్లకార్డులతో ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు
KTR | గ్రూప్-1పై తాము నిరుద్యోగులపక్షాన లెవనెత్తిన అంశాలను సుప్రీంకోర్టు ఎక్కడా వ్యతిరేకరించలేదని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ స్పష్టంచేశారు. జీవో 29పై తుది తీర్పు వచ్చేదాకా ఫలితాలు విడుదల
గ్రూప్-1 మెయిన్స్ పరీక్ష కేంద్రాల్లో ప్రభుత్వం భారీ బందోబస్తు ఏర్పాట్లు చేస్తున్నది. సోమవారం మధ్యాహ్నం 2 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు పరీక్షలు జరుగుతాయి. ఒక్కో కేంద్రంలో 20 మందికి పైగా పోలీసులు విధుల్ల
ఉద్యోగార్థులపై మళ్లీ పోలీసులు తమ ప్రతాపం చూపారు. కనీసం గోడు చెప్పుకునే అవకాశం ఇవ్వకుండా నిరంకుశంగా వ్యవహరించారు. ఆదివారం హైదరాబాద్ అశోక్నగర్లో ప్రెస్మీట్లో మాట్లాడుతుండగానే ఈడ్చుకెళ్లి కర్కశంగ�
కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకొచ్చిన జీవో 29తో గ్రూప్-1 అభ్యర్థులకు ఎలాంటి నష్టం లేదని, లాభమే జరుగుతుందని పీసీసీ అధ్యక్షుడు మహేశ్కుమార్గౌడ్ తెలిపారు. తాను తెలుసుకున్న సమాచారం ప్రకారం జీవో 29 వల్ల 75 నుంచి 80 �
రాష్ట్రంలోని ఉద్యోగులు, ఉపాధ్యాయుల కేటాయింపునకు జారీచేసిన జీవో-317 సమీక్ష కోసం ప్రభుత్వం నియమించి క్యాబినెట్ సబ్కమిటీ తన నివేదికను ఆదివారం ప్రభుత్వానికి సమర్పించింది. ఆదివారం సీఎం రేవంత్రెడ్డిని కల�
Group-1 Aspirant | గ్రూప్-1 అభ్యర్థుల ఆందోళనలు కొనసాగుతూనే ఉన్నాయి. జీవో 29ను రద్దు చేయాలని అభ్యర్థులు డిమాండ్ చేస్తున్నారు. ఈ జీవో కారణంగా ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ విద్యార్థులు తీవ్రంగా నష్టపోతున్నారన