ప్రపంచంలో అత్యంత ప్రతిష్ఠాత్మక సంస్థల్లో ఒకటైన వ్యాన్గార్డ్ కంపెనీ..దేశంలో తొలిసారిగా హైదరాబాద్లో గ్లోబల్ కెపాబిలిటీ సెంటర్(జీసీసీ)ని ఏర్పాటు చేయబోతున్నట్లు ప్రకటించింది.
భారత్లో గ్లోయాలబల్ కంపెనీల కార్యాలకు హైదరాబాద్, బెంగళూరు ప్రధాన కేంద్రాలుగా మారనున్నాయి. 2025 నాటికి దేశంలోని 7 మెట్రో నగరాల్లో ఏర్పాటయ్యే మొత్తం కార్పొరేట్ కార్యాలయాల్లో దాదాపు సగం ఈ రెండు నగరాల్లోన�
అంతర్జాతీయ కంపెనీలకు నిలయంగా మారుతున్నది హైదరాబాద్ నగరం. ఇప్పటికే పలు గ్లోబల్ కంపెనీలు ఇక్కడ కార్యాలయాలను ప్రారంభించగా..తాజాగా బహుళ జాతి కంపెనీలు తమ కార్యకలాపాల నిర్వహణలో అత్యంత కీలకమైన గ్లోబల్ కెప
దేశంలోని ప్రధాన మెట్రో నగరాల్లో నూతన కార్యాలయ భవనాలను, నిర్మాణాలను అధికంగా పూర్తి చేసిన నగరంగా హైదరాబాద్ నిలిచిందని నైట్ ఫ్రాంక్ ఇండియా తమ తాజా నివేదికలో వెల్లడించిం ది.
తెలంగాణ ప్రభుత్వ వినూత్న విధానాలు, నైపుణ్యం కలిగిన మానవ వనరులు, భౌగోళిక స్వరూపం, మెరుగైన ప్రజా రవాణా వ్యవస్థ, మౌలికవసతులు తదితర పలు అంశాలు జాతీయ, అంతర్జాతీయ కంపెనీలను ఆకర్షిస్తున్నాయి.
Minister KTR | ఫార్మా, గ్లోబల్ క్యాపబిలిటీ క్యాంపస్ కేంద్రం రంగంలో హైదరాబాద్ తన స్థానాన్ని మరింత సుస్థిరం చేసేలా మరో లైఫ్ సైన్సెస్ దిగ్గజ కంపెనీ శాండోస్ తన గ్లోబల్ క్యాపబిలిటీ కేంద్రాన్ని హైదరాబాద్ నగరంలో ఏర్ప
హైదరాబాద్ : ఆధునిక ఆటోమొబైల్ రంగంలో హైదరాబాద్కు అపార అవకాశాలున్నాయని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ తెలిపారు. కోకాపేట్లో అడ్వాన్స్ ఆటో పార్ట్స్ జీసీసీ సంస్థను మంత్రి కేటీఆర్ సోమవా�