మా నవ మేధస్సుకు ప్రత్యామ్నాయం లేదని నాస్కామ్ పూర్వ అధ్యక్షుడు డాక్టర్ కిరణ్ కార్నిక్ పేర్కొన్నారు. శనివారం సంగారెడ్డి జిల్లా పటాన్చెరు మండలంలోని గీతం డీ మ్డ్ విశ్వవిద్యాలయం హైదరాబాద్ క్యాంపస్�
గీతం స్కూల్ ఆఫ్ టెక్నాలజీ హైదరాబాద్కు చెందిన సీఎస్ఈ విద్యార్థిని కారుమూరు ప్రియాంకరెడ్డి ప్రాంగణ నియామకాల్లో ప్రతిష్టాత్మక అమెజాన్ కంపెనీకి రూ.1.40 కోట్ల వార్షిక ప్యాకేజీతో ఎంపికయ్యారు.
సైన్స్లో సరైన పరిశోధనలు జరిగి, సరిగ్గా వినియోగించకుంటే దేశాభివృద్ధికి ఎంతో దోహదం చేస్తుందని, మానవాళి ఎదుర్కొంటున్న అనేక సమస్యలకు సైన్స్ పరిష్కారం చూపగలదని పద్మభూషణ్ అవార్డు గ్రహీత, శాస్త్రవేత్త, భా
NHRC | తెలంగాణ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారితో పాటు డీజీపీ రవిగుప్తాకు జాతీయ మానవహక్కుల సంఘం నోటీసులు జారీ చేసింది. గతం యూనివర్సిటీ విద్యార్థిని ఆత్మహత్య ఘటనపై వివరణ ఇవ్వాలని ఆదేశించింది.
Telangana | సంగారెడ్డి గీతం యూనివర్సిటీలో బీటెక్ విద్యార్థిని ఆత్మహత్య రాష్ట్రంలో కలకలం సృష్టించింది. వర్సిటీలో ఇంజనీరింగ్ మూడో సంవత్సరం చదువుతున్న రేణుశ్రీ అనే విద్యార్థిని.. శుక్రవారం మధ్యాహ్నం అందరూ చూ�
గీతం విశ్వవిద్యాలయంలో ఈనెల 24, 25 తేదీల్లో స్మార్ట్ ఐడియాథాన్ ఫిచ్ఫెస్ట్-2023ను నిర్వహిస్తున్నామని నిర్వాహకులు తెలిపారు. దేశ వ్యాప్తంగా ఉన్న విద్యార్థులందరూ పాల్గొనేలా ఈ కార్యక్రమాన్ని ప్రతిష్ఠాత్మకం�
దక్షిణకొరియా ప్రభుత్వ సహకారంతో, ఇండో-కొరియన్ ప్రాజెక్టులో భాగంగా గీతం వర్సిటీ హైదరాబాద్లో ఏర్పాటు చేసిన నాలుగు విండ్ టర్బయిన్లను దక్షిణ కొరియా బృందం బుధవారం సందర్శించింది. గాలివేగాన్ని వీక్షించడం�
బెంగళూరు : కర్ణాటకలోని బెంగళూరు రూరల్ జిల్లాలోని గీతం క్యాంపస్లో ఉగాండా దేశానికి చెందిన విద్యార్థిని మృతి చెందింది. అయితే ఆమె ఆత్మహత్య చేసుకుందని భావించిన తోటి విద్యార్థులు ఆందోళనకు దిగి, �
హైదరాబాద్ గీతం డీమ్డ్ విశ్వవిద్యాలయంలోని స్కూల్ ఆఫ్ సైన్స్, రసాయన శాస్త్ర విభాగం అసిస్టెంట్ ప్రొఫెసర్ డాక్టర్ ప్రలోక్కుమార్ సమంతకు భారత ప్రభుత్వ శాస్త్ర, సాంకేతిక విభాగానికి చెందిన పరిశోధన�
హైదరాబాద్, జూలై 9 (నమస్తే తెలంగాణ): గీతం డీమ్డ్ విశ్వవిద్యాలయం, హైదరాబాద్లోని స్కూల్ ఆఫ్ టెక్నాలజీ, గీతం హైదరాబాద్ బిజినెస్ స్కూల్, స్కూల్ ఆఫ్ ఫార్మసీ, స్కూల్ ఆఫ్ సైన్స్లు శుక్రవారం సంయుక్తంగ�