కాళేశ్వరం ప్రాజెక్టుపై జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ ప్రభుత్వానికి సమర్పించిన నివేదిక ఆధారంగా రాష్ట్ర ప్రభుత్వ మాజీ ప్రధానకార్యదర్శి, నీటిపారుదల శాఖ మాజీ ముఖ్యకార్యదర్శి శైలేంద్రకుమార్ జోషీపై ఎటువంట�
స్పీకర్ సార్.. స్పీకర్ సార్ మా గొంతు నొక్కకండి సార్' అని వ్యంగ్యాస్ర్తాలు సంధిస్తున్నడు. ‘ఆనాడు కాళేశ్వరం మీద కేసీఆర్ ప్రజెంటేషన్ ఇస్తే మా ఉత్తమ్ మేం ప్రిపేరైరాలే అని పోయిండు’ అంటూ ప్రత్యర్థులను
Ghosh Commission | కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణంలో అవకతవకలు జరిగాయనే అంశంపై జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ ప్రభుత్వానికి సమర్పించిన నివేదికను సస్పెండ్చేయాలని కోరుతూ రిటైర్డ్ ఐఏఎస్ అధికారి ఎస్కే జోషి వేసిన పిటిష
Ghosh Commission | కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణంలో అవకతవకలు జరిగాయనే అంశంపై జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ ప్రభుత్వానికి సమర్పించిన నివేదికను సస్పెండ్ చేయాలని కోరుతూ రిటైర్డ్ ఐఏఎస్ అధికారి శైలేంద్రకుమార్ జోషి
Kaleshwaram | రాష్ట్రంలోకి సీబీఐ రాకుండా మూ డేండ్లు ఉన్న నిషేధాన్ని కాంగ్రెస్ ప్రభుత్వం ఎత్తివేసింది. కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ జేబు సంస్థగా మారిన సీబీఐని రాష్ట్రంలోకి రాకుండా కేసీఆర్ ప్రభుత్వం అడ్డుక
Revanth Reddy | ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి తన అధికారాలను ప్రధాని మోదీ చేతికి అందిస్తున్నారనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. రాష్ట్రంలో జరుగుతున్న వరుస పరిణామాలు మోదీ, రేవంత్ బంధాన్ని వెల్లడిస్తున్నాయని రాజకీయ వర
తన వైఫల్యాలు బయటపడ్డప్పుడల్లా వాటిని కప్పిపుచ్చేందుకు సీఎం రేవంత్రెడ్డి ఏదో ఒక రాజకీయ వివాదాన్ని తెర మీదకు తీసుకొస్తారని రాజకీయ పరిశీలకులు విమర్శలు గుప్పిస్తున్నారు.
ప్రతిష్ఠాత్మక కాళేశ్వరం ప్రాజెక్టులో అక్రమాలు జరిగాయంటూ వచ్చిన ఆరోపణలపై విచారణ జరిపి జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ సమర్పించిన 665 పేజీల నివేదిక చట్టం దృష్టిలో చెల్లదని.. అది నిరర్ధకం, నిష్ఫలమైదనని న్యా య ని
కాళేశ్వరం కమిషన్ పేరుతో కాంగ్రెస్ సర్కారు కొందర్ని టార్గెట్ చేసిందా? కొరకరాని కొయ్యలా ఉన్న రాజకీయ నేతల్ని, అధికారులను లక్ష్యంగా చేసుకున్నదా? అందుకే క్షక్షపూరితంగా కొందరి పేర్లను నివేదికలో పేర్కొన్�