జీహెచ్ఎంసీ| రాష్ట్రంలో సూపర్ స్ప్రెడర్లకు వ్యాక్సినేషన్ ప్రక్రియ కొనసాగుతున్నది. ఇందులో భాగంగా నేడు హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాల్లోని డ్రైవర్లకు కరోనా వ్యాక్సిన్ పంపిణీ చేయనున్నారు.
ఆస్తి పన్ను లక్ష్యం..రూ. 400కోట్లు వసూలైంది..రూ. 140.55 కోట్లు ఎర్లీబర్డ్కు కరోనా ఎఫెక్ట్ రెండు నెలలు అవకాశం కల్పించినా.. ఐదు శాతం రాయితీకి దూరం సద్వినియోగం చేసుకున్నది 5 లక్షల మందే నేటి నుంచి అపరాధ రుసుంతో ట్రే�
నార్సింగి ఓఆర్ఆర్ నుంచి గౌరెల్లి ఓఆర్ఆర్ల మధ్య నిర్మాణం మంత్రి కేటీఆర్ ఆదేశాలతో ప్రతిపాదనలు రూ.350 కోట్లు వెచ్చించనున్న హెచ్ఎండీఏ, జీహెచ్ఎంసీ మూసీ నది తీర ప్రాంతాన్ని అభివృద్ధి చేసేందుకు తెలంగాణ
విపత్కర పరిస్థితుల్లోనూ వీరోచిత సేవలు కరోనా వ్యాప్తి చెందకుండా నిరంతర శ్రమ ప్రజారోగ్యమే ధ్యేయంగా.. పనే పరమావధిగా విధులు గ్రేటర్వ్యాప్తంగా నిత్యం విధుల్లో 18, 600 మంది ఫ్రంట్లైన్ వారియర్స్గా గుర్తింపు
హైదరాబాద్ : ఖర్చు లేకుండా అంతిమయాత్ర చేయాలని బల్దియా నిర్ణయించింది. ఈ మేరకు జీహెచ్ఎంసీ మృతదేహాల తరలింపునకు ఉచితంగా వాహనాలు ఇవ్వనుంది. మంత్రి కేటీఆర్ ఆదేశాల మేరకు జీహెచ్ఎంసీ ఈ నిర్ణయం తీ�
మెహిదీపట్నం మే 21: వర్షాలు వచ్చినప్పుడల్లా కార్వాన్, నాంపల్లి నియోజకవర్గాల్లోని టోలీచౌకి, నానల్నగర్, అహ్మద్నగర్ ప్రాంతాల్లో ఉన్న లోతట్టు ప్రాంతాలు జలమయమై, ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని, వీరి �
20 గంటల సమయాన్ని పూర్తిగా జీహెచ్ఎంసీ సద్వినియోగం పగలు, రాత్రి యుద్ధ ప్రాతిపదికన సీఆర్ఎంపీ పనులు గడిచిన వారం రోజుల్లో 10 కిలోమీటర్ల మేర పూర్తి పనులను నిరంతరం పర్యవేక్షిస్తున్న జీహెచ్ఎంసీ కమిషనర్ మే 20(న�