తెలంగాణకు ఐకాన్గా మారిన హైదరాబాద్ నగరాభివృద్ధిపై ప్రత్యేక దృష్టి పెట్టామని బడ్జెట్ ప్రసంగంలో గొప్పగా ప్రకటించిన రాష్ట్ర ప్రభుత్వం తీరా కేటాయింపులకు వచ్చేసరికి మాత్రం చతికిలబడిపోయింది. శరవేగంగా మ�
మన దేశంలో ఏటా పుట్టిన ప్రతి వంద మంది శిశువుల్లో ఆరు నుంచి ఏడుగురు వివిధ రకాల లోపాలతో జన్మిస్తున్నారు. ఇది పిల్లల శారీరక, మానసిక అభివృద్ధిని దెబ్బతీస్తుంది.
పెండింగ్ బకాయిలు చెల్లించాలంటూ బుధవారం జీహెచ్ఎంసీ ప్రధాన కార్యాలయం ముందు బల్దియా కాంట్రాక్టర్లు ఆందోళన చేపట్టారు. బకాయిలు వెంటనే చెల్లించకపోతే అసెంబ్లీని ముట్టడిస్తామని హెచ్చరించారు.
దీర్ఘకాలిక, అపరిష్కృత సమస్యలకు పరిష్కారం దొరుకుందని ఎంతో ఆశగా ప్రజావాణికి వస్తున్న వారికి నిరాశే మిగులుతున్నది. ప్రజా సమస్యలను స్వీకరించి పరిష్కరించి.. అర్జీదారుల్లో భరోసా నింపాల్సిన అధికారులు..కంటి త�
రాష్ట్ర ప్రభుత్వం మొద్దు నిద్ర పోతున్నదని, గవర్నెన్స్ రావడం లేదని మాజీమంత్రి హరీశ్రావు అన్నారు. రాష్ట్రంలోని అన్ని వర్గాలు రోడ్డెక్కేలా ప్రభుత్వ పాలన తయారైందని విమర్శించారు.
హైదరాబాద్లో ఎడతెరపిలేకుండా వాన (Rain) కురుస్తున్నది. శనివారం తెల్లవారుజాము నుంచి నగర వ్యాప్తంగా వర్షం పడుతున్నది. బంజారాహిల్స్, జూబ్లీహిల్స్, కొండాపూర్, అమీర్పేట, పంజాగుట్టా, ఖైరతాబాద్, నాంపల్లి, కోటి
ప్రభుత్వ ఆస్తుల పరిరక్షణ, విపత్తు నిర్వహణ కోసం ఏర్పాటుచేసిన హైదరాబాద్ డిజాస్టర్ రెస్పాన్స్ అండ్ అసెట్స్ మానిటరింగ్ ప్రొటెక్షన్ ఏజెన్సీ (హైడ్రా) విధివిధాలను రాష్ట్ర ప్రభుత్వం ఖరారు చేసింది. ఈ మే�
జీహెచ్ఎంసీ సర్కిల్ పరిధిలో చేపట్టిన వివిధ సివిల్ వర్క్స్ టెండర్ల ప్రక్రియను వేగవంతంగా పూర్తి చేయాలని బల్దియా కమిషనర్ ఆమ్రపాలి సంబంధిత ఇంజినీరింగ్ అధికారులను ఆదేశించారు.
Amrapali | గ్రేటర్లో దోమలు(Mosquitoes) ఉత్పత్తి అయ్యే హాట్ స్పాట్లను గుర్తించి దోమల నివారణకు చర్యలు తీసుకోవాలని జీహెచ్ఎంసీ కమిషనర్ ఆమ్రపాలి కాట(Amrapali) అధికారులను ఆదేశించారు.