ప్రజావాణిలో వచ్చిన ఫిర్యాదులను త్వరితగతిన పరిష్కరించాలని జీహెచ్ఎంసీ కమిషనర్ ఆర్వీ కర్ణన్ అధికారులకు సూచించారు. సోమవారం జీహెచ్ఎంసీ ప్రధాన కార్యాలయంలో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో కమిషనర్
Hyderabad | గౌలిపురా కబేళాపై జీహెచ్ఎంసీ కమిషనర్ ఆర్ వీ కర్ణన్ ప్రత్యేక దృష్టి సారించారు. మూతపడిన కబేళా (స్లాటర్ హౌస్)ను పున ః ప్రారంభించే దిశగా కసరత్తు చేస్తున్నారు. ఇందులో భాగంగానే ఇటీవల గౌలిపుర స్లాటర్�