సకల వనరుల సుభిక్ష తెలంగాణ కల సాకారమయ్యే వేళ లక్షల మంది నిరుద్యోగుల భవిష్యత్తుపై నీలి నీడలు ముసురుకున్నాయి. టీఎస్పీఎస్సీ పేపర్ లీకేజీ ఉదంతం నేడు తెలంగాణ యావత్ ప్రజానీకాన్ని నిరాశలోకి నెట్టివేసింది.
ఇద్దరు వ్యక్తుల తప్పిదం వల్ల మొత్తం వ్యవస్థను అంతా తప్పుపడుతున్నారని, ఆ ఇద్దరు వ్యక్తుల స్వార్థమే రాష్ర్టాన్ని కుదిపేస్తున్నదని టీఎస్పీఎస్సీ మాజీ చైర్మన్ ప్రొఫెసర్ ఘంటా చక్రపాణి అన్నారు.
రాజ్యాంగ దినోత్సవాన్ని శనివారం ఖైరతాబాద్ నియోజకవర్గంలో ఘన ంగా నిర్వహించారు. జూబ్లీహిల్స్లోని డా.బీఆర్. అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీలో డా.బీఆర్.అంబేద్కర్ విగ్రహానికి యూనివర్సిటీ రిజిస్ట్రార్ డ
చార్మినార్ : మానులా మొదలై నేడు మహావృక్షంగా ఎదిగిన సిటి కాలేజీ ఎందరో జీవితాల్లో వెలుగులు నింపి వారిని ప్రపంచ వ్యాప్తంగా చేరవేసిందని కళాశాల విద్యాశాఖ కమిషనర్ నవీన్మిట్టల్ తెలిపారు. మంగళవారం సిటి కాల�