మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా శామీర్పేట జీనోమ్ వ్యాలీలో (Genome valley) ఘోర రోడ్డు ప్రమాదం (Road accident) జరిగింది. మంగళవారం ఉదయం కొల్తూరు వద్ద వేగంగా దూసుకొచ్చిన బైకు ఓ ఫార్మా కంపెనీకి చెందిన బస్సును ఢీకొట్టింది. దీంతో బ
ప్రపంచం నలుమూలల నుంచి తెలంగాణకు పెట్టుబడులను తీసుకురావటంలో తనకు తానే సాటి అని ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ మరోసారి నిరూపించారు. ప్రస్తుతం బ్రిటన్ పర్యటనలో ఉన్న ఆయన, అక్కడి దిగ్గజ కంపెనీల నాయకత్వాలతో వరుస సమ
ఫార్మా, లైఫ్ సైన్సెస్ రంగంలో గ్లోబల్ లీడర్గా ఉన్న జుబిలెంట్ భార్టియా గ్రూప్ హైదరాబాద్లోని జీనోమ్ వ్యాలీలో అత్యాధునిక కేంద్రం ఏర్పాటు చేయనున్నట్టు ప్రకటించింది.
Bharat Serums | రాష్ట్రంలో రూ.100కోట్ల నుంచి రూ.200కోట్ల వరకు పెట్టుబడులు పెట్టనున్నట్లు భారత్ సీరమ్స్ అండ్ వ్యాక్సిన్ లిమిటెడ్ కంపెనీ ( Bharat Serums and Vaccines Limited) ప్రకటించింది. గైనకాలజీ, అసిస్టెడ్ రిప్రొడక్టివ్ టెక్నాలజీ, క�
లైఫ్ సైన్సెస్, బయోటెక్, మెడిటెక్ రంగాల్లో తెలంగాణ అద్భుతమైన పురోగతిని సాధించిందని, అనతి కాలంలోనే ఎన్నో ఆవిష్కరణలతో ప్రపంచానికి వ్యాక్సిన్లను అందించే స్థాయికి ఎదిగిందని లండన్కు చెందిన ఫార్మా కంపె�
Bio Asia 2023 | సూది గుచ్చకుండా, రక్తపు బొట్టు బయటకు రాకుండా ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో వ్యాధి నిర్ధారణ చేయవచ్చు. ఇలాంటి నూతన టెక్నాలజీ హైదరాబాద్లో అందుబాటులోకి వచ్చింది. థర్మల్ స్క్రీనింగ్ డివైజ్ పరికరంతో
Bio Asia 2023 | ఫార్మారంగంలో రాబోయే దశాబ్దం భారత్దే అని.. దీనికి తెలంగాణ నాయకత్వం వహిస్తుందని ఐటీ, పురపాలక శాఖల మంత్రి కేటీఆర్ అన్నారు. ఇందుకు ఆవిష్కరణలను ప్రోత్సహించాలని, ప్రభుత్వం భారీగా రాయితీలు ఇవ్వాల్సి ఉం
ఐటీ రంగంలో నైపుణ్యంగలవారు స్టార్టప్లు ఏర్పాటు చేసేలా తీర్చిదిద్దుతున్న టీ -హబ్ తరహాలోనే లైఫ్ సైన్సెస్ రంగంలో కొత్త ఆవిష్కరణలు చేయాలని తపించే యువతకు తోడ్పాటు అందించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ‘బయోఫా�
Genome Valley | జీనోమ్ వ్యాలీ.. అంతర్జాతీయ కంపెనీలకు కేంద్రం మాత్రమే కాదు, అనేక ప్రపంచస్థాయి కంపెనీలను తయారు చేసింది. లైఫ్ సైన్సైస్ రంగానికి సంబంధించి మంచి ఆలోచన.
Genome Valley | లారస్ ల్యాబ్స్.. 2005లో ఊపిరి పోసుకున్నది. సాధారణ స్టార్టప్గా జీనోమ్వ్యాలీలో దాని ప్రస్థానం ప్రారంభమైంది. ఐకేపీ నాలెడ్జ్ పార్క్లో కేవలం వెయ్యి చదరపు అడుగుల ల్యాబ్తో ఫార్మా పరిశోధనలు మొదలుపెట�
షామీర్పేట్లో విస్తరించిన జీనోమ్ వ్యాలీ ఉపాధికి స్వర్గధామంగా మారింది. ప్రస్తుతం 20 వేల మందికిపైగా ప్రత్యక్షంగా, మరో 10 వేల మంది పరోక్షంగా ఉపాధి పొందుతున్నారు.
ప్రముఖ ఫార్మా కంపెనీ గ్లాండ్ ఫార్మా జీనోమ్ వ్యాలీలో తన కార్యకలాపాలను మరింత విస్తరించింది. కొత్తగా రూ.400 కోట్ల పెట్టుబడి పెట్టనున్నట్లు ప్రకటించింది. దాంతో మరో 500 మందికి ఉద్యోగ, ఉపాధి అవకాశాలు లభిస్తాయని