నాలుగు లేబర్ కోడ్స్ను రద్దు చేసి, గతంలో రద్దు చేయబడిన 29 కార్మిక చట్టాలను తిరిగి పునరుద్ధరించాలని మే 20న చేపట్టనున్న సార్వత్రిక సమ్మెను విజయవంతం చేయాలని ఏఐటీయూసీ వరంగల్ జిల్లా ప్రధాన కార్యదర్శి గన్నారపు
ఈ నెల 20న నిర్వహించే దేశవ్యాప్త సార్వత్రిక సమ్మెను విజయవంతం చేయాలని రైతు సంఘం సూర్యాపేట జిల్లా కార్యదర్శి దండా వెంకట్రెడ్డి పిలుపునిచ్చారు. సోమవారం కోదాడ రూరల్ మండల పరిధి దోరకుంట గ్రామంలో నిర్వహించ�
General Strike | ఈ నెల 20వ తేదీన నిర్వహించే సార్వత్రిక సమ్మెకు కార్మికులు పెద్ద సంఖ్యలో హాజరై విజయవంతం చేయాలని ఏఐటీయుసీ రాష్ట్ర కౌన్సిల్ సభ్యుడు రామస్వామి పిలుపునిచ్చారు.
కార్మికులంతా తమ హక్కులను సాధించుకునేందుకు సంఘటితంగా పోరాడాలని ఐఎన్టీయూసీ (INTUC) రంగారెడ్డి జిల్లా అధ్యక్షులు ధనుంజయ్, సీఐటీయూ రంగారెడ్డి జిల్లా కార్యదర్శి ఎం.చంద్రమోహన్ అన్నారు. కాటేదాన్లోని సీఐటీయూ �
ఈ నెల 20న నిర్వహించనున్న దేశవ్యాప్త సార్వత్రిక సమ్మెను (General Strike) విజయవంతం చేయాలని సీఐటీయూ నేతలు పిలుపునిచ్చారు. కందుకూరు మండలం లేమూరులో ఆశా వర్కర్లతో కలిసి సీఐటీయూ కార్యదర్శి బుట్టి బాల్రాజ్ వాల్ పోస్టర్
General strike | కార్మిక చట్టాలు తిరిగి సాధించుకునే వరకు పోరాటానికి సిద్ధం కావాలని ఏఐటీయూసీ వరంగల్ జిల్లా ప్రధాన కార్యదర్శి గన్నారపు రమేష్ పిలుపునిచ్చారు.
కేంద్రంలోని నరేంద్ర మోదీ ప్రభుత్వం అనుసరిస్తున్న రైతు, కార్మిక వ్యతిరేక విధానాలను నిరసిస్తూ శుక్రవారం తలపెట్టిన దేశ వ్యాప్త సమ్మె ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో విజయవంతమైంది.
హైదరాబాద్ : కేంద్ర ప్రభుత్వ కార్మిక వ్యతిరేక విధానాలను నిరసిస్తూ తెలంగాణ వ్యాప్తంగా సార్వత్రిక సమ్మె రెండో రోజు కూడా కొనసాగుతున్నది. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం అవలంభిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాల�
హైదరాబాద్ : కేంద్ర ప్రభుత్వ కార్మిక వ్యతిరేక విధానాలను నిరసిస్తూ తెలంగాణ వ్యాప్తంగా సార్వత్రిక సమ్మె కొనసాగుతోంది. బీజేపీ ప్రభుత్వం అవలంభిస్తున్న ప్రజా, కార్మిక, రైతు వ్యతిరేక విధానాలను నిరసిస్తూ.. పలు