రాష్ట్ర ప్రభుత్వం త్వరలో నిర్మించబోయే విద్యుత్తు ఉత్పత్తి ప్రాజెక్టులన్నింటినీ జెన్కో ద్వారానే చేపట్టాలని విద్యుత్తు ఉద్యోగులు డిమాండ్ చేశారు. ఈ మేరకు శుక్రవారం జెన్కో సీఎండీ రిజ్వీని తన కార్యాలయ
Vinod Kumar | ఒక వార్తను ప్రచురించేటప్పుడు అన్ని విధాల వివరాలు తెలుసుకొని ప్రచురించాలని ఇలా తప్పుడు ప్రచారాలు చేయవద్దని మాజీ ఎంపీ బోయినపల్లి వినోద్ కుమార్(Boinapally Vinod Kumar )అన్నారు.
తెలంగాణలోని నాలుగు విద్యుత్తు సంస్థలు (ట్రాన్స్కో, జెన్కో, ఎస్పీడీసీఎల్, ఎన్పీడీసీఎల్) కలిపి చేసిన అప్పుల మొత్తం రూ. 81,516 కోట్లకు చేరుకున్నాయని ప్రభుత్వం గురువారం అసెంబ్లీలో విద్యుత్తుపై విడుదల చేస�
ట్రాన్స్కో, జెన్కో సీఎండీ పదవికి దేవులపల్లి ప్రభాకర్ రావు (Prabhakar rao) తన పదవికి రాజీనామా చేశారు. రాష్ట్రంలో 24 గంటల పాటు నిరంతరాయంగా విద్యుత్ అందించడంలో ప్రధాన పాత్ర పోషించిన ప్రభాకర్ రావు.. తొమ్మిదిన్నరే�
యాదాద్రి థర్మల్ విద్యుత్తు కేంద్రం నిర్మాణం పూర్తి చేయడానికి అవసరమైన అదనపు టర్మ్స్ ఆఫ్ రిఫరెన్స్ (టీవోఆర్) జారీలో కేంద్ర పర్యావరణ, అటవీ శాఖ చేస్తున్న జాప్యంపై చెన్నైలోని నేషనల్ గ్రీన్ ట్రిబ్యున�
తెలంగాణ ట్రాన్స్కో, జెన్కో, ఎస్పీడీసీఎల్, ఎన్పీడీసీఎల్ విద్యుత్ సంస్థల్లో రాష్ట్ర విభజన తర్వాత ఇచ్చిన పదోన్నతులపై సమీక్షించాలని ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించింది. అనంతరం పూర్తి వివరాలతో అక్టోబ�
Telangana | తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత వ్యవసాయ రంగానికి 24 గంటల నాణ్యమైన ఉచిత విద్యుత్ను ప్రభుత్వం అందిస్తున్న సంగతి తెలిసిందే. ఉచిత విద్యుత్తో రైతులు పంటలు పండించుకుంటున్నారు. ఈ క్రమంలోనే శు�
స్వరాష్ట్రంలో సీఎం కేసీఆర్ మార్గదర్శకత్వంలో విద్యుత్తురంగం ఎంతో అభివృద్ధి చెందిందని జెన్కో, ట్రాన్స్కో సీఎండీ దేవులపల్లి ప్రభాకర్రావు అన్నారు. దేశంలో ఎక్కడా లేనివిధంగా కేసీఆర్ ఎంతో దూరదృష్టితో
ఈ నెల 17 నుంచి తెలంగాణ స్టేట్ పవర్ ఎంప్లాయీస్ జాయింట్ యాక్షన్ కమిటీ (టీఎస్పీఈ జాక్) తలపెట్టిన సమ్మె విషయంలో తెలంగాణ లేబర్ కమిషనర్ జోక్యం చేసుకుని, సయోధ్య కుదుర్చాలని ట్రాన్స్కో, జెన్కో సీఎండీ ద�
Transco CMD Prabhakar Rao | రాష్ట్ర చరిత్రలోనే మంగళవారం అత్యధిక విద్యుత్ వినియోగం జరిగింది. మార్చి నెలలో అనుకున్న విధంగానే 15వేల మెగావాట్ల విద్యుత్ డిమాండ్ నమోదైంది. మంగళవారం ఉదయం 10 : 03 గంటలకు 15,062 మెగా వాట్ల విద్యుత్ విన�
విద్యుత్తు రంగానికి బడ్జెట్లో ప్రభుత్వం ప్రాధాన్యమిచ్చింది. రూ.12,715.20 కోట్లను కేటాయించింది. ఇది నిరుటి బడ్జెట్ కంటే రూ.516.5 కోట్లు అదనం. రైతులకు 24 గంటల నిరంతరాయ ఉచిత విద్యుత్తును అందిస్తున్న ప్రభుత్వం..
మండలంలోని ఎస్సారెస్పీ నుంచి యాసంగి పంటల కోసం నీటి విడుదల కొనసాగుతున్నదని ఈఈ శ్రీనివాస్ తెలిపారు. దీంతో కాకతీయ కాలువకు అనుసంధానంగా జెన్కో జల విద్యుత్ ఉత్పత్తి కేంద్రంలో విద్యుత్ ఉత్పత్తి జరుగుతున్�
తెలంగాణ విద్యుత్తు సంస్థలపై కేంద్రం అనేక ఆంక్షలు విధిస్తూ.. ఇబ్బందులు పెడుతున్నదని, ఇంజినీర్లు, ఉద్యోగులు, అప్రమత్తంగా ఉండి మన విద్యుత్తు సంస్థలను కాపాడుకోవాలని టీఎస్ ట్రాన్స్కో, జెన్కో సీఎండీ దేవుల�
కేంద్ర ప్రభుత్వం ప్రతిపాదిస్తున్న విద్యుత్తు సవరణబిల్లు అర్థరహితమని టీఎస్ ట్రాన్స్కో, జెన్కో సీఎండీ దేవులపల్లి ప్రభాకర్రావు అన్నారు. ఈ బిల్లును తెలంగాణ తీవ్రంగా వ్యతిరేకిస్తున్నదని, సీఎం కేసీఆర్