Huzurabad | మాజీ మంత్రి ఈటల రాజేందర్కు ఆర్థిక మంత్రి హరీశ్రావు చురకలంటించారు. ఎన్నికల్లో మద్యం, డబ్బులు పంచాల్సి వస్తే రాజకీయాల నుండి తప్పుకుంటానని ఈటల చెప్పారు. కానీ ఈటల రాజేందర్ ఆ ప్రతిపాద
ఏకగ్రీవ తీర్మానం -హుజూరాబాద్ మండలం పెద్ద పాపయ్యపల్లి గ్రామ దళితులు టీఆర్ఎస్ కు మద్దతు ఇస్తున్నట్లు ఏకగ్రీవ తీర్మానం చేశారు. అనంతరం తీర్మాన ప్రతిని సింగపూర్ లోని గెస్ట్హౌజ్లో మంత్రి హరీష్ రావు, �
టీఆర్ఎస్ అభ్యర్థి గెల్లు శ్రీనివాస్ యాదవ్ వినతిహుజూరాబాద్, ఆగస్టు 29: రానున్న హుజూరాబాద్ ఉపఎన్నికలో తనను నిండు మనసుతో ఆశీర్వదించాలని, అందరికీ అందుబాటులో ఉండి సేవ చేస్తానని టీఆర్ఎస్ అభ్యర్థి గెల�
హుజురాబాద్:పనిచేసే ప్రభుత్వానికి అంగన్వాడీలు అండగా ఉండాలని, అంగన్ వాడీలకు టీఆర్ఎస్ ప్రభుత్వం అండగా ఉంటుందని రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి తన్నీరు హరీష్ రావు అన్నారు. ఆదివారం హుజురాబాద్ పట్టణంలో
ఓసీ సామాజిక సంఘాల జాతీయ అధ్యక్షుడు పోలాడి రామారావు రవీంద్రభారతి, ఆగస్టు 28: హుజూరాబాద్ ఉప ఎన్నికలో టీఆర్ఎస్ అభ్యర్థి గెల్లు శ్రీనివాస్యాదవ్ను గెలుపునకు కృషి చేస్తామని ఓసీ సామాజిక సంఘాల సమాఖ్య జాతీయ
నిండు మనస్సుతో ఆశీర్వదించండి పెద్దపాపయ్యపల్లి గ్రామంలో గెల్లు శ్రీనివాస్ ఇంటింటి ప్రచారం హుజూరాబాద్/ హుజూరాబాద్ చౌరస్తా, ఆగస్టు 27: ‘మీ కండ్ల ముందు మెదిలిన బిడ్డ ను.. నిండు మనస్సుతో ఆశీర్వదించండి’ అని
పేద ప్రజల కోసం పెట్టిన ప్రతి పథకం అద్భుతంగా ఉంది. ఎస్సీలకు, ఎస్టీలకు, బీసీలతో పాటు ఓసీల కోసం తెచ్చిన వివిధ పథకాలను ప్రజలు వినియోగించుకుంటున్నారు. మొన్న మా సుట్టాల పిలగాడు చనిపోయిండు. రైతు బీమా వల్ల ఆ కుటుం�
Huzurabad | గ్రామాల అభివృద్ధికి టీఆర్ఎస్ పార్టీ నిర్విరామంగా కృషి చేస్తున్నది. పింఛన్లు, రైతుబంధు, రైతుబీమా లాంటి పథకాలు అమలుపర్చడంతో అన్ని వర్గాల ప్రజలకు మేలు జరుగుతున్నది.
చేరిక -జమ్మికుంట మండలం జగ్గయ్యపల్లి గ్రామ సర్పంచ్ వంశీధర్ రావు బుధవారం రాష్ట్ర ఆర్థికశాఖ మంత్రి శ్రీ తన్నీరు హరీష్ రావు సమక్షంలో టీఆర్ఎస్ పార్టీలో చేరారు. ఆయనతోపాటు మరో రెండువందల మంది పార్�
హుజురాబాద్ : హుజురాబాద్ లో టీఆర్ఎస్ కు రోజురోజుకూ ఆదరణ పెరుగుతున్నది. హుజురాబాద్ టీఆర్ఎస్ అభ్యర్థి గెల్లు శ్రీనివాస్ యాదవ్ కు పలు యూనియన్లు , సంఘాలు తమ మద్దతు తెలుపుతూ ఏకగ్రీవంగా తీర్మానిస్తున్నాయి. జమ్�
వేల కోట్ల అధిపతితో పోటీపడుతున్నడు సీఎం ఆశీర్వదించి పంపిన గెల్లు శ్రీనివాస్ యాదవ్ను గెలిపిద్దాం ఎస్సీ సంక్షేమశాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ పిలుపు జమ్మికుంటలో గంగపుత్రుల ఆశీర్వాద సభ జమ్మికుంట, ఆగస్టు 24: ‘