హుజూరాబాద్ : హుజూరాబాద్ లో అన్ని వర్గాల ప్రజలు టీఆర్ఎస్ అభ్యర్థి గెల్లు శ్రీనివాస్ కు మద్దతు తెల్పుతున్నారు. తాజాగా హుజురాబాద్ రా రైస్ మిల్లర్ల అసోసియేషన్ ప్రతినిధులు రాష్ట్ర సివిల్ సప్లైస్ మినిస్టర్ గ�
హుజూరాబాద్ : హుజూరాబాద్ పట్టణంలోని వ్యవసాయ మార్కెట్ ఆవరణలో బుధవారం నిర్వహించిన “గౌడ ఆశీర్వాద సభ” విజయవంతమైంది. ఈ సభకు నియోజకవర్గం నుండి పెద్ద ఎత్తున గీతకార్మికులు, గౌడన్నలు హాజరయ్యారు. అనుకున్నదాన
కమలాపూర్ : హనుమకొండ జిల్లా హుజురాబాద్ నియోజకవర్గం కమలాపూర్ మండలం వంగపల్లి గ్రామంలో పరకాల ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి గౌడ కులస్థులతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గౌడ కులస్థులంతా ఏకగ్ర
హుజూరాబాద్ : హుజూరాబాద్ నియోజకవర్గ ఉప ఎన్నికల్లో టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న గెల్లు శ్రీనివాస్ యాదవ్ సోమవారం ఉదయం పట్టణంలో ఓటర్లను కలిశారు. హుజూరాబాద్ లో సెలూన్ షాప్, హోటల్, టిఫ
టీఆర్ఎస్కు మరో అవకాశం ఇవ్వండి.. ప్రజలకు మంత్రి కొప్పుల పిలుపు జమ్మికుంట, సెప్టెంబర్ 17: హుజూరాబాద్ నియోజకవర్గం గులాబీ జెండాకు అడ్డా అని, అభ్యర్థి గెల్లు శ్రీనివాస్ యాదవ్ను గెలిపించి మరోసారి టీఆర్ఎ�
హుజూరాబాద్ : సంస్కారం గురించి మాట్లాడే ఈటల రాజేందర్ తనకు రాజకీయ బిక్ష పెట్టిన తండ్రిలాంటి కేసీఆర్ను తిట్టడమేనా ఆయన సంస్కారం అని టీఆర్ఎస్ నాయకుడు పాడి కౌశిక్రెడ్డి ప్రశ్నించాడు. శుక్రవార�
కమలాపూర్ : కేంద్రంలో బీజేపీ అధికారంలోకి వచ్చాక అన్నింటినీ అమ్మేస్తున్నారని, అమ్మకాలకే కేంద్రం ఓ శాఖను పెట్టిందని, అమ్మకానికి పెట్టిందిపేరు బీజేపీ ఐతే నమ్మకానికి పెట్టింది పేరు టీఆర్ఎస్ అని ఆర్థిక
హుజురాబాద్ : పెద్దపాపయ్యపల్లి గ్రామంలో తెలంగాణ ఉద్యమకారుడు ప్రవీణ్ కుమార్ యాదవ్ ప్రథమ వర్ధంతి సందర్భంగా ఆయనకు హుజురాబాద్ నియోజకవర్గ టిఆర్ఎస్ పార్టీ అభ్యర్థి గెల్లు శ్రీనివాస్ యాదవ్, పాడి కౌశిక్ రెడ్డి
హుజూరాబాద్ : హుజూరాబాద్లో ఎవరు గెలిస్తే అభివృద్ధి చెందుతుందో ఆలోచించి ఓటు వేయాలని ఆర్థికశాఖమంత్రి తన్నీరు హరీశ్రావు అన్నారు. ఆదివారం హుజూరాబాద్లో మున్నూరు కాపు భవనానికి భూమి పూజ చేసిన అనంతర�