టీఆర్ఎస్కు మరో అవకాశం ఇవ్వండి.. ప్రజలకు మంత్రి కొప్పుల పిలుపు జమ్మికుంట, సెప్టెంబర్ 17: హుజూరాబాద్ నియోజకవర్గం గులాబీ జెండాకు అడ్డా అని, అభ్యర్థి గెల్లు శ్రీనివాస్ యాదవ్ను గెలిపించి మరోసారి టీఆర్ఎ�
హుజూరాబాద్ : సంస్కారం గురించి మాట్లాడే ఈటల రాజేందర్ తనకు రాజకీయ బిక్ష పెట్టిన తండ్రిలాంటి కేసీఆర్ను తిట్టడమేనా ఆయన సంస్కారం అని టీఆర్ఎస్ నాయకుడు పాడి కౌశిక్రెడ్డి ప్రశ్నించాడు. శుక్రవార�
కమలాపూర్ : కేంద్రంలో బీజేపీ అధికారంలోకి వచ్చాక అన్నింటినీ అమ్మేస్తున్నారని, అమ్మకాలకే కేంద్రం ఓ శాఖను పెట్టిందని, అమ్మకానికి పెట్టిందిపేరు బీజేపీ ఐతే నమ్మకానికి పెట్టింది పేరు టీఆర్ఎస్ అని ఆర్థిక
హుజురాబాద్ : పెద్దపాపయ్యపల్లి గ్రామంలో తెలంగాణ ఉద్యమకారుడు ప్రవీణ్ కుమార్ యాదవ్ ప్రథమ వర్ధంతి సందర్భంగా ఆయనకు హుజురాబాద్ నియోజకవర్గ టిఆర్ఎస్ పార్టీ అభ్యర్థి గెల్లు శ్రీనివాస్ యాదవ్, పాడి కౌశిక్ రెడ్డి
హుజూరాబాద్ : హుజూరాబాద్లో ఎవరు గెలిస్తే అభివృద్ధి చెందుతుందో ఆలోచించి ఓటు వేయాలని ఆర్థికశాఖమంత్రి తన్నీరు హరీశ్రావు అన్నారు. ఆదివారం హుజూరాబాద్లో మున్నూరు కాపు భవనానికి భూమి పూజ చేసిన అనంతర�
కరీంనగర్: గత ప్రభుత్వాలు ముదిరాజులకు ఒక్క రూపాయి కూడా ఇవ్వలేదని, మత్స్యకారులకు వెయ్యికోట్లు ఇచ్చిన ఘనత సీఎం కేసీఆర్కే దక్కిందని ఆర్థికశాఖ మంత్రి తన్నీరు హరీశ్రావు అన్నారు. హుజూరాబాద్ ని�
-పద్మశాలీ ఆత్మ గౌరవ భవనం కోసం ఎకరం భూమితో పాటు 1 కోటి నిధులు మంజూరు..-నిఖార్సయిన బీసీ బిడ్డ గెల్లు శ్రీను.. పావలా బీసీ ఈటల..-ప్రజా వ్యతిరేక బీజేపీ పార్టీకి రానున్న ఉప ఎన్నికల్లో బుద్ధి చెప్పాలి..-తెరాస కు ఓటేస�
ఇల్లందకుంట : గౌడన్నల సంక్షేమానికి టిఆర్ఎస్ ప్రభుత్వం కట్టుబడి ఉందని చొప్పదండి ఎమ్మెల్యే సుంకే రవిశంకర్ అన్నారు. అన్ని కులాల ఆర్థిక అభివృద్ధే ముఖ్యమంత్రి కేసీఆర్ ధ్యేయమని చెప్పారు. ఆదివారం ఇల్లందకుంట మ�
కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ప్రజలను ఉద్ధరించే ఒక్క పథకాన్ని కూడా తేలేదని మంత్రి కొప్పుల ఈశ్వర్ అన్నారు. జమ్మికుంట మండలం ధర్మారంలో గౌడ కుల సంఘానికి మంజూరైన రూ.20 లక్షల నిధుల ప్రొసిడింగ్ పత్రాలను ఎమ్మెల�