కరీంనగర్: గత ప్రభుత్వాలు ముదిరాజులకు ఒక్క రూపాయి కూడా ఇవ్వలేదని, మత్స్యకారులకు వెయ్యికోట్లు ఇచ్చిన ఘనత సీఎం కేసీఆర్కే దక్కిందని ఆర్థికశాఖ మంత్రి తన్నీరు హరీశ్రావు అన్నారు. హుజూరాబాద్ ని�
-పద్మశాలీ ఆత్మ గౌరవ భవనం కోసం ఎకరం భూమితో పాటు 1 కోటి నిధులు మంజూరు..-నిఖార్సయిన బీసీ బిడ్డ గెల్లు శ్రీను.. పావలా బీసీ ఈటల..-ప్రజా వ్యతిరేక బీజేపీ పార్టీకి రానున్న ఉప ఎన్నికల్లో బుద్ధి చెప్పాలి..-తెరాస కు ఓటేస�
ఇల్లందకుంట : గౌడన్నల సంక్షేమానికి టిఆర్ఎస్ ప్రభుత్వం కట్టుబడి ఉందని చొప్పదండి ఎమ్మెల్యే సుంకే రవిశంకర్ అన్నారు. అన్ని కులాల ఆర్థిక అభివృద్ధే ముఖ్యమంత్రి కేసీఆర్ ధ్యేయమని చెప్పారు. ఆదివారం ఇల్లందకుంట మ�
కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ప్రజలను ఉద్ధరించే ఒక్క పథకాన్ని కూడా తేలేదని మంత్రి కొప్పుల ఈశ్వర్ అన్నారు. జమ్మికుంట మండలం ధర్మారంలో గౌడ కుల సంఘానికి మంజూరైన రూ.20 లక్షల నిధుల ప్రొసిడింగ్ పత్రాలను ఎమ్మెల�
Huzurabad | నాటి ఉద్యమ సమయం నుండి నేటి వరకు ఎన్నారై టీఆర్ఎస్ యూకే బృందం అన్ని ప్రపంచ వేదికల్లో తెలంగాణ ఆకాంక్షలను, కేసీఆర్ నాయకత్వ ఆవశ్యకతను తెలియజేస్తున్న సంగతి తెలిసిందే. నేడు అదే స్పూర్తితో
హుజురాబాద్ : నష్టాల్లో ఉన్న సంస్థలను అమ్మాలని కేంద్రం రాష్ట్రాలకు ఆదేశాలు ఇస్తోంది. కానీ నష్టాల్లో కూరుకుపోయిన ఆర్టీసీని కాపాడిన గొప్ప నాయకుడు సీఎం కేసీఆర్ అని ఆర్థికశాఖమంత్రి తన్నీరు హరీశ్రా�
టీఆర్ఎస్కు జై | హుజురాబాద్ నియోజకవర్గం కమలాపూర్ మండల ధర్మానగర్ గ్రామస్తులు టీఆర్ఎస్ అభ్యర్థి గెల్లు శ్రీనివాస్ యాదవ్ కే మా మద్దతని స్వచ్ఛందంగా తెలిపారు.
Huzurabad | మీ ఓటు ఎటువైపు.. కుట్టు మిషన్లకా.. కళ్యాణలక్ష్మికా..? అరవై రూపాయాల గోడ గడియారానికా.. కేసీఆర్ కిట్కా..? రూపాయి బొట్టుబిళ్లకా.. రూ.2016 పెన్షన్లకా..? అని మంత్రి హరీశ్రావు ఓటర్లను ఉద్దేశించి అడిగా
టీఆర్ఎస్ అభ్యర్థి గెల్లుహుజురాబాద్, ఆగస్టు 30: ఉప ఎన్నికల్లో గెలిపించి సేవ చేసే అవకాశం కల్పించాలని కరీంనగర్ జిల్లా హుజూరాబాద్ టీఆర్ఎస్ అభ్యర్థి గెల్లు శ్రీనివాస్ యాదవ్ నియోజకవర్గ ప్రజలకు విజ్�