Detonators In Plastic Bag | బస్టాండ్లోని టాయిలెట్ వద్ద ప్లాస్టిక్ బ్యాగ్లో పేలుడు పదార్థాలైన జెలటిన్ స్టిక్స్, డిటోనేటర్లు ఉన్నాయి. ఈ సమాచారం తెలుసుకున్న పోలీసులు, బాంబ్ స్క్వాడ్ సిబ్బంది వెంటనే అక్కడకు చేరుకున్న�
మహబూబాబాద్ జిల్లా మరిపెడ మండలం భూక్యా తండాలో జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్ఐఏ) అధికారులు సోదాలు చేయడం కలకలం రేపింది. జిలెటిన్ స్టిక్స్, డిటోనేటర్ల సరఫరాపై ఆరా తీశారు. వివరాలిలా ఉన్నాయి. గతేడాది ఫిబ్రవరిల�
జిలెటిన్ స్టిక్స్, డిటోనేటర్లు సరఫరాపై జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్ఐఏ) అధికారులు మరిపెడ మండలం భూక్య తండాకు చెందిన ఒక వ్యక్తిని అధీనంలోకి తీసుకొని విచారిస్తున్న సంఘటన మహబూబాబాద్ జిల్లా మరిపెడ మండలంలో బుధవ�
కామారెడ్డి జిల్లా కేంద్రంలో పేలుడు పదార్థాలు లభించిన ఘటన సంచలన సృష్టించగా.. పోలీసులు ఈ కేసులో దూకుడు పెంచారు. పట్టణంలో రెండు రోజుల క్రితం పట్టుకున్న జిలెటిన్ స్టిక్స్, ఇతర పేలుడు పదార్థాల సరఫరా కేసులో �
చెన్నూర్లోని శనిగకుంట మత్తడిని సింగరేణి బాంబులతోనే పేల్చివేసినట్లు జోరుగా చర్చ సాగుతున్నది. మందమర్రి ఏరియాలో ఆర్కే ఓసీపీలో ఎక్స్ఫ్లోజివ్ మ్యాగ్జిన్లో నుంచి ఈ పేలుడు పదార్థాలు సరఫరా అయినట్లు సమా
పోలీసులు భారీగా పేలుడు పదార్థాలను పట్టుకున్నారు. ఈ ఘటన నల్లగొండ జిల్లా నందికొండ పైలాన్ కాలనీలోని తెలంగాణ, ఆంధ్రా సరిహద్దు చెక్పోస్ట్ వద్ద బుధవారం స్వాధీనం చేసుకున్నారు. ఎస్పీ చందనాదీప్తి మీడియా వెల�
Bhadradri Kothagudem | జిల్లాలోని ఇల్లెందులో భారీగా పేలుడు పదార్థాలు లభ్యమయ్యాయి. ఇల్లెందు నుంచి ఒడిశాకు తరలిస్తున్న పేలుడు సామాగ్రిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.
పెద్దపల్లి జిల్లాలోని హుస్సేన్మియా వాగుపై పలుచోట్ల కేసీఆర్ సర్కారు చెక్డ్యాంలను నిర్మించింది. గతంలో ఎక్కడికక్కడే నీళ్లు నిండి ఉండడంతో వాగుకు ఇరువైపులా ఉన్న రైతులు మోటర్లు పెట్టుకొని వేలాది ఎకరాలు
Peddapalli | పెద్దపల్లి జిల్లా భోజన్నపేటలో చెక్డ్యామ్ పేల్చివేతకు కుట్ర జరిగింది. హుస్సేన్మియా వాగుపై నిర్మితమైన ఈ చెక్డ్యామ్ను జిలెటిన్ స్టిక్స్తో పేల్చివేసేందుకు గుర్తుతెలియని వ్యక్తులు ప్రయత్నిం
యాదాద్రి భువనగిరి జిల్లాలో ఇటీవల అక్రమ బ్లాస్టింగ్లు సంచలనం రేకెత్తుస్తున్నాయి. జిల్లాలో కొత్తగా వెంచర్లు చేసేవారు, క్వారీలు నిర్వహించే వారు, బావులు తవ్వడానికి కొందరు విచ్చలవిడిగా పేలుళ్లకు పాల్పడు�
Bhiwandi | మహారాష్ట్రలోని థానెలో భారీగా పేలుడు పదార్థాలు పట్టుబడ్డాయి. మంగళవారం రాత్రి నిజాంమపురా ప్రాంతంలో భివండి (Bhiwandi) పోలీసులు వాహనాలను తనిఖీ చేస్తున్నారు.
పోలీసుల తనిఖీలు | కడప జిల్లా మామిళ్లపల్లి గనిలో పేలుళ్ల ఘటన దర్యాప్తులో భాగంగా పోలీసులు శనివారం పులివెందులోని వైఎస్ ప్రతాప్ రెడ్డి కార్యాలయంలో తనిఖీలు నిర్వహించారు.
భారీగా పేలుడు పదార్థాలు స్వాధీనం | ఖమ్మం జిల్లాలో పోలీసులు భారీగా పేలుడు పదార్థాలను స్వాధీనం చేసుకున్నారు. ఖమ్మం గ్రామీణ మండలం పిట్టలవారిగూడెం శివారులోని క్వారీలో భారీగా పేలుడు పదార్థాలు నిల్వ చేసినట్