ఆపత్కాలంలో ఉన్న కల్లు గీత కార్మికులకు కాంగ్రెస్ సర్కార్ మొండిచెయ్యి చూపిస్తోంది. ప్రమాదవశాత్తు కుటుంబ పెద్ద మృతి చెంది ఆ కుటుంబం రోడ్డున పడితే ఆదుకోకుండా గాలికొదిలేసింది.
గీత వృత్తిలో తాటి చెట్ల మీద నుండి పడి చనిపోయిన, ప్రమాదాలకు గురైన కార్మికులకు ఇవ్వాల్సిన పెండింగ్ ఎక్స్గ్రేషియా వెంటనే చెల్లించాలని కల్లుగీత కార్మిక సంఘం నల్లగొండ జిల్లా అద్యక్షుడు కొండ వెంకన్న
తెలంగాణ రాష్ట్ర గీత కార్మిక సహకార ఆర్థిక సంస్థ నామమాత్రంగా మారిపోయిందని, కాంగ్రెస్ పాలనలో నిరుపయోగంగా మారిందని గౌడ సంఘాల నేతలు విమర్శిస్తున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి 17 నెలలు అవుతున్నా సంస్థకు
కల్లుగీత వృత్తిదారులపై గ్రామ అభివృద్ధి కమిటీలు(వీడీసీ) చేస్తున్న దాడులు దుర్మార్గమని, ప్రభుత్వం తక్షణమే వెంటనే జోక్యం చేసుకొని నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలని గౌడ ఐక్య సాధన సమితి రాష్ట్ర అధ్యక్షుడు
కల్లుగీత వృత్తి ప్రమాదాలతో కూడుకున్నది. అయినప్పటికీ బతుకుదెరువు కోసం చాలామంది గీతకార్మికులు ఈ వృత్తిని కొనసాగిస్తున్నారు. తెలంగాణలో సుమారు 5 లక్షల కుటుంబాలు దీనిపై ఆధారపడి జీవిస్తున్నాయి. వృత్తిలో భాగ
కార్మికలోకం చిన్నబోయింది. ఉపాధి లేక.. ఆదుకునేవాళ్లు లేక ఐదు నెలలుగా గోసపడుతున్నది. కేసీఆర్ పదేళ్ల పాలనలో చేతినిండా పని.. పనికి తగ్గ కూలితో రంది లేకుండా బతికిన కార్మిక లోకం, ఇప్పుడు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్�
తంగళ్లపల్లి మండలం తాడూరులో ప్రమాదవశాత్తు తాటి వనం దగ్ధమై ఉపాధి కోల్పోయిన గీతకార్మికులను ప్రభుత్వం ఆదుకోవాలని కరీంనగర్ బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి బోయినపల్లి వినోద్కుమార్ డిమాండ్ చేశారు.
తాటి, ఈత వనాలు దగ్ధం కావడంతో నష్టపోయిన కల్లుగీత కార్మికులను ప్రభుత్వం తరఫున ఆదుకుంటామని రవాణా, బీసీ సంక్షేమ శాఖల మంత్రి పొన్నం ప్రభాకర్ హామీ ఇచ్చారు. ఆదివారం సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ పట్టణ శివారులో
రాష్ట్ర ప్రభుత్వం జిల్లాకో మెడికల్ కాలేజీ ఏర్పాటు చేయడం ద్వారా జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో పేద విద్యార్థులకు సైతం వైద్య విద్య చేరువైంది. జిల్లాలోని గణపురం మండలానికి చెందిన ఓ నిరుపేద విద్యార్థికి మెడ
అన్ని వర్గాల అభ్యున్నతే ప్రభుత్వ ధ్యేయమని ఎమ్మెల్యే పద్మాదేవేందర్రెడ్డి అన్నారు. సర్దార్ సర్వాయి పాపన్నగౌడ్ 373వ జయంతిని పురస్కరించుకొని శుక్రవారం బీసీ సంక్షేమ శాఖ, గౌడ సంఘం ఆధ్వర్యంలో పసుపులేరు ఒడ్�
గోల్కొండ వేదికగా నేతన్నలకు ముఖ్యమంత్రి కేసీఆర్ (CM KCR) శుభవార్త అందించారు. ‘తెలంగాణ చేనేత మగ్గం’ అనే కొత్త పథకాన్ని తీసుకురానున్నామని.. దీనిద్వారా గుంట మగ్గాల స్థానంలో ఫ్రేమ్ మగ్గాలు అందిస్తామని సీఎం అన్
కల్లుగీత కార్మికులకు రూ. ఐదు లక్షల బీమా ప్రకటనపై గౌడన్నలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. మెదక్, సంగారెడ్డి జిల్లాల్లో బుధవారం పలుచోట్ల సీఎం కేసీఆర్, మంత్రులు హరీశ్రావు, కేటీఆర్ చిత్రపటాలు, ఫ్లెక్సీలకు �
కల్లుగీత వృత్తిదారుడికి బతుకు భరోసానిస్తూ ముఖ్యమంత్రి కేసీఆర్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. రైతుబీమా తరహాలో బీమా పథకాన్ని అమలు చేయాలని నిర్ణయించారు. రాష్ట్రంలో ప్రస్తుతం గీతకార్మికులు ప్రమాదవశాత్తు మ