చిరంజీవికి అల్లు అరవింద్ షాక్ ఇవ్వడమేంటి అనుకుంటున్నారా..? వినడానికి కాస్త విచిత్రంగా ఉన్న ఇప్పుడు జరిగింది ఇదే. నిజానికి చిరంజీవి దెబ్బ కొట్టాలని అల్లు అరవింద్ తీసుకోలేదు.
పవన్ కల్యాణ్ (Pawan Kalyan) అభిమానుల (Pawan fans) కోరిక నెరవేరనుందన్న వార్త ఇపుడు ఫిలింనగర్ లో హల్ చల్ చేస్తోంది. జల్సా(Jalsa) సినిమాను రిరిలీజ్ చేసేందుకు సన్నాహాలు జరుగుతున్నట్టు ఇప్పటికే వార్తలు వచ్చాయి.
ఒక్క ఛాన్స్..ఒకే ఒక్క ఛాన్స్..ఈ ఢిల్లీ బ్యూటీకి ఆ ఒక్క ఛాన్స్ వచ్చేసింది. ఆ ఒకే ఒక్క ఛాన్స్ ఇపుడు ఆమె కెరీర్ను టర్న్ చేసిందన్న వార్త ఫిలింనగర్ సర్కిల్లో టాక్ ఆఫ్ ది టౌన్ గా మారింది
Venkatesh Daggubati | తెలుగు ఇండస్ట్రీలో రీమేక్ సినిమాలకు కేరాఫ్ అడ్రస్ వెంకటేశ్. తన కెరీర్లో చాలా రీమేక్ సినిమాల్లో నటించాడు వెంకీ. వాటిలో చాలావరకు సినిమాలు సూపర్ హిట్గా నిలిచాయి. ఈ క్రమంలో 2021లోనూ రెండు సి�
Balakrishna movie in Geetha arts | తెలుగు ఇండస్ట్రీలో కొన్ని ప్రతిష్ఠాత్మక నిర్మాణ సంస్థలు ఉన్నాయి. అందులో నటించాలని ప్రతి ఒక్క హీరో అనుకుంటాడు. అలాంటి ఒక నిర్మాణ సంస్థ గీతా ఆర్ట్స్. దాదాపు 40 సంవత్సరాల చరిత్ర ఉన్న ఈ నిర్మాణ �
గీతా ఆర్ట్స్ కార్యాలయం ముందు ఇవాళ ఒక యువతి హల్చల్ చేసింది. నిర్మాత బన్నీవాసు తనను వాడుకొని మోసం చేసి.. అవకాశం ఇవ్వలేదంటూ ఆరోపించింది. తనకు న్యాయం చేయకపోతే ఆత్మహత్య చేసుకుంటానని బెదిరి�
కలర్ ఫోటో దర్శకుడు | సందీప్ రాజ్ రెండో సినిమా ఓ పెద్ద నిర్మాణ సంస్థలోనే ఉండబోతుంది. ఇప్పటికే సందీప్ రాజ్కి గీత ఆర్ట్స్ వాళ్లు అడ్వాన్స్ ఇచ్చి బుక్ చేశారు.
ఈ రోజుల్లో సినిమా ప్రమోషన్ కోసం ఏం చేయడానికైనా సిద్ధంగా ఉంటారు హీరోలు. ఇప్పుడు హీరో కార్తికేయ కూడా ఇదే చేశాడు. ఈయన నటించిన ‘చావు కబురు చల్లగా’ మార్చి 19న ప్రపంచ వ్యాప్తంగా విడుదల కానుంది. గీతాఆర్ట్స్ ను�
ఈ రోజుల్లో హీరోలు గీతా ఆర్ట్స్ లాంటి సంస్థలో ఒక సినిమా చేస్తేనే అదృష్టంగా భావిస్తూ ఉంటారు. అలాంటిది ఒక సినిమా విడుదల కాకముందే మరో సినిమా అవకాశం వస్తే అంతకంటే అదృష్టం మరొకటి ఉండదు. ఇప్పుడు హీరో కార్తికేయ వ
కోట్ల రూపాయలు ఖర్చు చేసి స్టార్ హీరోలతో సినిమాలు నిర్మించడం అల్లు అరవింద్కు కొట్టిన పిండి. తెలుగు ఇండస్ట్రీలో రూ.30 కోట్లు పెట్టడమే గగనంలా చూస్తున్న సమయంలోనే రూ.40 కోట్లు పెట్టి మగధీర సినిమాను చేశాడు అల�