ఈ రోజుల్లో సినిమా ప్రమోషన్ కోసం ఏం చేయడానికైనా సిద్ధంగా ఉంటారు హీరోలు. ఇప్పుడు హీరో కార్తికేయ కూడా ఇదే చేశాడు. ఈయన నటించిన ‘చావు కబురు చల్లగా’ మార్చి 19న ప్రపంచ వ్యాప్తంగా విడుదల కానుంది. గీతాఆర్ట్స్ ను�
ఈ రోజుల్లో హీరోలు గీతా ఆర్ట్స్ లాంటి సంస్థలో ఒక సినిమా చేస్తేనే అదృష్టంగా భావిస్తూ ఉంటారు. అలాంటిది ఒక సినిమా విడుదల కాకముందే మరో సినిమా అవకాశం వస్తే అంతకంటే అదృష్టం మరొకటి ఉండదు. ఇప్పుడు హీరో కార్తికేయ వ
కోట్ల రూపాయలు ఖర్చు చేసి స్టార్ హీరోలతో సినిమాలు నిర్మించడం అల్లు అరవింద్కు కొట్టిన పిండి. తెలుగు ఇండస్ట్రీలో రూ.30 కోట్లు పెట్టడమే గగనంలా చూస్తున్న సమయంలోనే రూ.40 కోట్లు పెట్టి మగధీర సినిమాను చేశాడు అల�