Census | ఎంతోకాలంగా వాయిదాపడుతూ వస్తున్న జనగణన (Census) ప్రక్రియ వచ్చే ఏడాది ప్రారంభం కానున్నది. దేశంలో 16 ఏండ్ల తర్వాత చేపడుతున్న ఈ జనగణనకు సంబంధించిన గెజిట్ నోటిఫికేషన్ (Gazette Notification) సోమవారం విడుదలైంది.
ఎంతోకాలంగా వాయిదాపడుతూ వస్తున్న జనగణన (Census) ప్రక్రియ వచ్చే ఏడాది ప్రారంభం కానున్నది. దేశంలో 16 ఏండ్ల తర్వాత చేపడుతున్న ఈ జనగణనకు సంబంధించిన గెజిట్ నోటిఫికేషన్ (Gazette Notification) సోమవారం విడుదల కానుంది.
గిగ్ వర్కర్ల సంక్షేమంపై కాంగ్రెస్ ప్రభుత్వం దృష్టిపెట్టింది. ఈ దిశగా అంబేద్కర్ జయంతి సందర్భంగా గిగ్ అండ్ ప్లాట్ఫామ్ వర్కర్స్-2025 యాక్ట్ డ్రాఫ్ట్ బిల్లుకు రూపకల్పన చేసింది. ఈ మేరకు సోమవారం ఉత్త�
పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్ (పీపీఎఫ్) ఖాతాల అప్డేట్కు, అదనంగా నామినీలను చేర్చడానికి ఎలాంటి ఫీజు వసూలు చేయబోమని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ గురువారం ఎక్స్లో వెల్లడించారు.
తెలంగాణ, ఏపీ హైకోర్టులకు కొత్తగా ఆరుగురు న్యాయమూర్తులు నియమితులయ్యారు. వీరిలో నలుగురిని తెలంగాణ హైకోర్టులో, ఇద్దరిని ఏపీ హైకోర్టులో నియమించారు. వీరంతా జ్యుడీషియల్ సర్వీస్లో ఉన్న న్యాయాధికారులే.
మండలం కావాలనే మల్లంపల్లి గ్రామ ప్రజల కల నెరవేరింది. సుదీర్ఘకాలంగా ఎదురుచూస్తున్న వేళ ములుగు మం డలంలోని మల్లంపల్లి గ్రామాన్ని ప్రత్యేక మండలంగా ఏర్పాటు చేస్తూ రాష్ట్ర రెవెన్యూ శాఖ ప్రధాన కార్యదర్శి నవీన
అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ (ఉడా)ల విషయంలో ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయాలపై గందరగోళం నెలకొంది. ఇప్పటికే ఉన్న నిజామాబాద్ అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ (నుడా) పరిధిని ప్రభుత్వం భారీగా పెంచుతూ తాజాగా �
ఆంధ్రప్రదేశ్లో ప్రభుత్వ ఉద్యోగులు, ఉపాధ్యాయులకు ప్రభుత్వం షాకిచ్చింది. గ్యారెంటీ పెన్షన్ సిస్టమ్ (GPS) చట్టాన్ని అమలు చేస్తున్నట్లు గెజిట్ నోఫికేషన్ విడుదల చేసింది. గతేడాది అక్టోబర్ 20 నుంచి జీపీఎస్
తెలంగాణ వాహనాల రిజిస్ట్రేషన్ ప్రిఫిక్స్ను ‘టీఎస్' నుంచి ‘టీజీ’గా మార్చాలన్న రాష్ట్ర ప్రభుత్వ ప్రతిపాదనకు కేంద్రం ఆమోదం తెలిపింది. దీంతో ఇకపై వాహనాల నంబర్ ప్లేట్లు టీజీతో ప్రారంభం అవుతాయి.
Telangana New Govt | తెలంగాణలో కొత్త శాసనసభ ఏర్పాటుకు గెజిట్ నోటిఫికేషన్ జారీ అయ్యింది. గవర్నర్ తమిళిసై సౌందర రాజన్కు రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి వికాస్ రాజ్, కేంద్ర ఎన్నికల సంఘం ప్రధాన కార్యదర్శి అవినాష్
మహిళల మూడు దశాబ్దాల కల సాకారమైంది. ఏన్నో ఏండ్లు ఎదురుచూస్తున్న తరుణం రానే వచ్చింది. చట్టసభల్లో మహిళలకు 33 శాతం రిజర్వేషన్లు కల్పించే మహిళా రిజర్వేషన్ల బిల్లుపై శుక్రవారం రాజముద్ర పడింది. ఇటీవల పార్లమెంట�
Election Commission | ఆంధ్రప్రదేశ్లో వచ్చే ఏడాది సాధారణ ఎన్నికలు (General Election) జరగాల్సి ఉంది . అదే సమయంలో అసెంబ్లీ ఎన్నికలతో పాటు పార్లమెంటు సీట్లకు కూడా ఎన్నికలు జరుగనున్నాయి.
Gazette Notification | పురపాలక, వ్యవసాయ విశ్వవిద్యాలయ, మోటారు వాహనాల పన్ను సవరణ చట్టాలపై ఉత్తర్వులు జారీ అయ్యాయి. గతేడాది శాసనసభ, శాసన మండలి పురపాలక సవరణ చట్టం, వ్యవసాయ విశ్వవిద్యాలయం సవరణ చట్టం, మోటారు వాహనాల పన్ను సవర�
భువనగిరి ఆర్డీఓ పరిధిలో 199 హెక్టార్లు యాదాద్రి భువనగిరి ఆగస్టు 26 (నమస్తే తెలంగాణ) : రీజినల్ రింగ్ రోడ్డు భూ సేకరణకు సంబంధించి కీలక గెజిట్ నోటిఫికేషన్ విడుదలైంది. భువనగిరి ఆర్డీఓ పరిధిలోని రాయగిరి, గౌస్�