అదానీ గ్రూప్నకు సవాళ్లు ఎదురవడం ఇదే మొదటిసారి కాదని ఆ గ్రూప్ చైర్మన్ గౌతమ్ అదానీ చెప్పారు. రాజస్థాన్లోని జైపూర్లో శనివారం జరిగిన 51వ జెమ్ అండ్ జ్యుయెలరీ అవార్డ్స్ కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. అ�
గౌతమ్ అదానీకి ఫ్రాన్స్ ఇంధన రంగ దిగ్గజ సంస్థ టోటల్ఎనర్జీస్ ఎస్ఈ షాకిచ్చింది. అదానీ గ్రూప్ సంస్థల్లో ఇకపై కొత్తగా పెట్టుబడులు పెట్టబోమని సోమవారం ప్రకటించింది. అదానీపై అమెరికాలో లంచం కేసు నమోదైన న�
గౌతమ్ అదానీకి మరో ఎదురుదెబ్బ తగిలింది. సౌర విద్యుత్తు కాంట్రాక్టులు పొందేందుకు రూ.2,200 కోట్లు లంచం ఇచ్చారన్న ఆరోపణలపై అదానీపై అమెరికాలో కేసు నమోదైన నేపథ్యంలో అదానీ గ్రూప్తో విద్యుత్తు ఒప్పందాలను రద్దు
భారత పారిశ్రామికవేత్త గౌతమ్ అదానీపై తమ దేశంలో నమోదైన కేసుపై అమెరికా అధ్యక్ష కార్యాలయం వైట్హౌస్ స్పందించింది. ఈ సంక్షోభాన్ని ఇరు దేశాలు అధిగమించగలవని పేర్కొంది. ఈ కల్లోలం నుంచి బయటపడటానికి భారత్, అమ�
లంచం ఆరోపణలపై అమెరికాలో కేసును ఎదుర్కొంటున్న గౌతమ్ అదానీకి కెన్యా సర్కారు భారీ షాక్ ఇచ్చింది. 30 ఏండ్ల కోసమని అదానీ కంపెనీతో చేసుకొన్న విద్యుత్తు సరఫరా లైన్ల కాంట్రాక్టుతో పాటు జోమో కెన్యాట్టా ఇంటర్నే
గౌతమ్ అదానీకి చెందిన అదానీ ఎనర్జీ సొల్యూషన్స్ లిమిటెడ్కు స్టాక్ మార్కెట్ నియంత్రణ మండలి సెబీ గట్టి షాకిచ్చింది. కొంతమంది పెట్టుబడిదారులను పబ్లిక్ వాటాదారులుకు తప్పుగా వర్గీకరించడాన్ని ఆరోపణలప�
ప్రధాని నరేంద్ర మోదీ పాలనలో దేశంలోనే అగ్రస్థాయి వాణిజ్యవేత్తగా ఎదిగిన గౌతమ్ అదానీ విదేశీ విస్తరణ ప్రణాళికకు బ్రేకు పడింది. కెన్యాలో ఆయన దక్కించుకోవాలనుకున్న అంతర్జాతీయ విమానాశ్రయం కాంట్రాక్టు చిక్క
దేశంలోనే అతి పెద్ద పారిశ్రామికవేత్త, బీజేపీకి సన్నిహితునిగా పేరొందిన గౌతమ్ ఆదానీతో రాష్ట్ర మంత్రి పొంగులేటి శ్రీనివాస్రెడ్డి, కర్ణాటక ప్రభుత్వ సలహాదారు సునీల్ కనుగోలు రహస్యంగా భేటీ కావడం వెనుక అంత�
Billionaires | గత ఏడాది దేశంలో కొత్తగా 94 మంది డాలర్ బిలియనీర్లు అవతరించారని హురున్ తాజా జాబితాలో తేలింది. అమెరికా తర్వాత ఈ స్థాయిలో మరే దేశంలోనూ పెరగకపోవడం గమనార్హం.
ఎన్సీపీ అధినేత శరద్ పవార్ శనివారం పారిశ్రామికవేత్త గౌతమ్ అదానీని అహ్మదాబాద్లో కలవడం రాజకీయ వర్గాల్లో సంచలనంగా మారింది. దేశంలో మొట్టమొదటి ల్యాక్టోఫెర్రిన్ ప్లాంట్ ప్రారంభ కార్యక్రమంలో వీరిద్దర�
Adani Group | గౌతమ్ అదానీ కన్ను సంఘీ ఇండస్ట్రీస్పై పడింది. పశ్చిమ భారత్లో అగ్రగామి సిమెంట్ తయారీగా వెలుగొందుతున్న సంఘీ ఇండస్ట్రీస్లో మెజార్టీ వాటాను కొనుగోలు చేయానికి అదానీ గ్రూపు సిద్ధమైంది.
Patanjali | అమెరికా హెడ్జ్ ఫండ్ హిండెన్బర్గ్ రిపోర్ట్తో అతలాకుతలమైన గౌతమ్ అదానీ గ్రూప్లో భారీ పెట్టుబడులు చేసి తాత్కాలికంగా గట్టెక్కించిన విదేశీ ఫండ్ తాజాగా బాబా రామ్దేవ్ నేతృత్వంలోని పతంజలి ఫుడ్
గౌతమ్ అదానీ కుటుంబం తన కంపెనీల్లో రూ.8 వేల కోట్లకుపైగా విలువైన వాటాల్ని మార్కెట్లో విక్రయించింది. అదానీ గ్రూప్ ఫ్లాగ్షిప్ కంపెనీ అదానీ ఎంటర్ప్రైజెస్లో 1.6 శాతం వాటా ను (1.8 కోట్ల షేర్లు), అదానీ గ్రీన్ ఎ�