దేశీయ శ్రీమంతుడు గౌతమ్ అదానీ గ్రూప్నకు మరోదఫా అమెరికా సెగ తగిలింది. ఈ ఏడాది జనవరిలో యూఎస్ హెడ్జ్ ఫండ్ హిండెన్బర్గ్ రిపోర్ట్తో అతలాకుతలమైన అదానీ గ్రూప్పై తాజాగా అమెరికా నియంత్రణా సంస్థలు దర్యా
ప్రధాని నరేంద్ర మోదీకి సన్నిహితుడిగా పేరొందిన వాణిజ్యవేత్త గౌతమ్ అదానీ గ్రూప్ కంపెనీ లావాదేవీలపై అంతర్జాతీయ ఆడిటింగ్ సంస్థ డెలాయిట్ అనుమానాల్ని వ్యక్తం చేసింది.. అదానీ పోర్ట్స్ అండ్ స్పెషల్ ఎక�
గుజరాత్ ముఖ్యమంత్రిగా నరేంద్రమోదీ బాధ్యతలు చేపట్టిన కొంతకాలానికే 2002 ఫిబ్రవరిలో ఆ రాష్ట్రంలో ముస్లింల ఊచకోత జరిగింది. దీనిపై జాతీయంగా, అంతర్జాతీయంగా తీవ్ర విమర్శలు వచ్చా యి. రాష్ట్రం మతపరంగా నిట్టనిలు�
పలు ఆరోపణలు ఎదుర్కొంటున్న గౌతమ్ అదానీ గ్రూప్ షేర్లలో దేశీ మ్యూచువల్ ఫండ్స్ తమ వాటాను తగ్గించుకుంటున్నాయి. దేశంలో ఈక్విటీ మ్యూచువల్ ఫం డ్స్ ఆస్తుల విలువ రూ.14. 95 లక్షల కోట్లలో అదానీ గ్రూ ప్లో ఉన్న పె�
హిండెన్బర్గ్ నివేదిక అనంతరం ఆదానీ-మోదీ సంబంధాల పట్ల దేశ రాజకీయాలు అట్టుడికిన నేపథ్యంలో గురువారం అనూహ్య పరిణామం చోటుచేసుకున్నది. నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ (ఎన్సీపీ) అధినేత శరద్ పవార్తో అదానీ గ్�
Adani Group | నెల రోజుల క్రితం అమెరికాకు చెందిన షార్ట్ సెల్లింగ్ కంపెనీ ‘హిండెన్బర్గ్' రాజేసిన అగ్గి.. అదానీ గ్రూప్ను ఇంకా దహిస్తూనే ఉన్నది. గ్రూప్ కంపెనీల ఖాతాల్లో భారీగా అవకతవకలు జరిగాయంటూ నివేదికలో వెల
దేశీ కుబేరుడు, ప్రధాని నరేంద్ర మోది మిత్రుడిగా పేరొందిన గౌతమ్ అదానీ నేతృత్వంలోని అదానీ గ్రూప్ తక్షణం అప్పులు చెల్లించడానికి, ప్రాజెక్టుల వ్యయానికి పెట్టుబడులు చేయడానికి అవసరమైన నిధుల కోసం వివిధ మార్
గౌతమ్ అదానీ సంపద రోజుకింత పడిపోతున్నది. ఈ క్రమంలోనే బుధవారం ఫోర్బ్స్ రియల్ టైం బిలియనీర్ల జాబితాలో 15వ స్థానానికి దిగజారారు. దీంతో 9వ స్థానంలో ఉన్న రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముకేశ్ అంబానీ.. మళ్లీ భ�
దేశంలో కోట్లమంది సామాన్యుల సొమ్ము ప్రమాదంలో పడింది. జీవిత బీమాకు ధీమా లేకుండా పోయింది. తనవద్ద ఉన్నది ప్రజల సొమ్ము అన్న ఆలోచన కూడా లేకుండా ప్రభుత్వరంగ బీమా సంస్థ ఎల్ఐసీ, అదానీ కంపెనీల్లో అడ్డగోలుగా పెట్�
పేద భారతీయుల ఖాతాల్లో వేస్తానన్నారు పొరపాటు జరిగిందా మోదీ జీ: మంత్రి కేటీఆర్ హైదరాబాద్, సెప్టెంబర్ 1 (నమస్తే తెలంగాణ): ఈ ఏడాది ప్రారంభం నుంచి ఇప్పటివరకు కొన్ని నెలల్లోనే గౌతమ్ అదానీ ఆదాయం భారీగా పెరిగ�