Protesters Garland Potholes | రోడ్లపై ఏర్పడిన గుంతల కారణంగా ప్రమాదాలకు గురై ఇద్దరు యువకులు మరణించారు. ఈ నేపథ్యంలో పాలకుల నిర్లక్ష్యంపై జనం ఆగ్రహం వ్యక్తం చేశారు. గుంతలకు దండలు వేసి నిరసన తెలిపారు.
కరీంనగర్ జిల్లా కేంద్రంలోని యజ్ఞవరాహ స్వామి ఆలయంలో భగవంతునికి ఆలంకరించే పూలమాలల అల్లికలో మెళకువలపై ప్రత్యేక శిక్షణ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో హైదరాబాద్ నుంచి హాజరైన ట్రైనర్లు ఉష, నత్నమాల, విజయ్, సుధ�
రెండు దశాబ్దాల క్రితం ఒక మ్యూజియం నుంచి చోరీకి గురైన అలనాటి అమెరికన్ నటి జూడీ గార్లాండ్కు చెందిన కెంపులు పొదిగిన పాదరక్షలు శనివారం జరిగిన ఆన్లైన్ వేలంలో రికార్డు స్థాయిలో 28 మిలియన్ డాలర్లకు (రూ.237 కో
స్వాతంత్య్ర సమరయోధుడు, రైతాంగ పోరాట యోధుడు, మాజీ ఎంపీ ధర్మభిక్షం జయంతి వేడుకలు జిల్లా కేంద్రంలోని ఎస్బీఆర్ ఫంక్షన్ హాల్లో వివిధ కుల సంఘాల ఆధ్వర్యంలో నిర్వహించారు.
Rakul preet singh | తన బాయ్ఫ్రెండ్ జాకీ భగ్నానీతో కలిసి తరచూ వార్తల్లో నిలుస్తుండే రకుల్ ప్రీత్ సింగ్ (Rakul preet singh) .. తామిద్దరూ రిలేషన్షిప్లో ఉన్నామంటూ చెప్పేసింది. ఈ ఇద్దరు త్వరలోనే పెళ్లి పీటలెక్కబోతున్నారంటూ �
Groom's Garland Of Currency Notes | కరెన్సీ నోట్లతో తయారు చేసిన అతి పెద్ద దండను ఒక వరుడు మెడలో ధరించాడు. (Groom's Garland Of Currency Notes ) మేడ మీద గోడపై అతడు నిల్చొని ఉండగా, మెడలో ఉన్న కరెన్సీ నోట్ల దండ పైనుంచి కింద వరకు పరిచి ఉంది. ఈ వీడియో క్లిప్ స
security breach కర్నాటకలో ప్రధాని మోదీ రోడ్ షో నిర్వహిస్తున్న సమయంలో.. ఓ వ్యక్తి పూలమాలతో దూసుకువచ్చాడు. హుబ్లీలో ఇవాళ ప్రధాని రోడ్ షో నిర్వహించారు. బుల్లెట్ప్రూఫ్ వాహనంలో ఉన్న మోదీ.. ప్రజలకు అభ�
బీజేపీ పాలిత మధ్యప్రదేశ్లో ఓ గిరిజన విద్యార్థినికి ఘోర అవమానం జరిగింది. ఆమె మెడలో చెప్పుల దండవేసి హాస్టల్ క్యాంపస్ చుట్టూ ఊరేగించారు. బేతు ల్ జిల్లాలోని దమ్జీపురా గ్రామంలో వారం కిందట జరిగిన ఈ ఘటన ఆ�
బీజేపీ పాలిత మధ్యప్రదేశ్లో దారుణం జరిగింది. గ్వాలియర్ జిల్లా అంబజ్హిరిలో ఓ బాలిక(17), ఓ వ్యక్తి (48) ఇంట్లోంచి పారిపోయారు. వారిని పట్టుకొని గ్రామానికి తీసుకొచ్చిన కొందరు.. శిక్షగా ఇద్దరి మెడలో చెప్పుల దండ �
న్యూఢిల్లీ: వరుడి మెడలోని డబ్బుల దండ నుంచి కొన్ని నోట్లను అతడి స్నేహితుడు దొంగిలించాడు. ఈ వీడియో ఇంటర్నెట్లో వైరల్ అయ్యింది. ఒక చోట పెళ్లి జరుగుతున్నది. ఈ సందర్భంగా వరుడి మెడలో కరెన్సీ దండను వేశారు. పె�
ఎస్ఎస్ఎస్ ఇంజినీరింగ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్స్ అధినేత, హిందూ మజ్దూర్ ట్రేడ్ యూనియన్ గ్రేటర్ హైదరాబాద్ అధ్యక్షుడు కానుగంటి రాజు వేములవాడ రాజన్నకు మంగళవారం బంగారు రుద్రాక్ష మాల