పంట సాగు చేసి 30 నెలలు దాటిన ఆయిల్ ఫామ్ తోటల్లో పూతను తొలగించొద్దని జగిత్యాల డివిజన్ ఉద్యానవన శాఖ అధికారి స్వాతి రైతులకు సూచించారు. పెగడపల్లి మండలం నంచర్ల, ఆరవల్లి, సుద్దపల్లి, పెగడపల్లి గ్రామాల్లో ఆయిల్ ఫ�
తోటల్లో మొక్కలకు పోషకాలన్నీ భూమి నుంచే అందుతాయి. కానీ, బాల్కనీల్లో పెంచుకునే మొక్కలకు కుండీల్లోని మట్టే కీలకం. కాబట్టి ఈ విషయంలో సరైన జాగ్రత్తలు తీసుకోవాలి. ఇక నగరవాసులు ఎక్కువగా కుండీల్లోనే మొక్కలు పెం
Hyderabad | హైదరాబాద్ మహానగరం నుంచి నలువైపులా ఉన్న జాతీయ రహదారులు పూల బాటలుగా మారుతున్నాయి. ముఖ్యమంత్రి సీఎం కేసీఆర్ ఆదేశాలతో హైదరాబాద్ మహానగరాభివృద్ధి సంస్థ (హెచ్ఎండీఏ)జాతీయ రహదారులకు ఇరువైపులా పచ్చదనం,
బుడిబుడి నడకలు.. బోసి నవ్వులు.. వచ్చీరాని పలుకులు.. హావాభావాలతో చిరునవ్వులు చిందిస్తూ ఇంటిల్లిపాదిని ఆనందపరవశంలో ముంచెత్తే చిన్నారులుంటే ఎంతో ముద్దు చేస్తారు. ఇక వారి మొదటి పుట్టినరోజును ఎంతో ఘనంగా జరుప�
ఆరుగాలం కష్టించే రైతన్న సాగులో ఆధునిక సాంకేతికతను అందిపుచ్చుకుంటూ కొత్త ఒరవడి సృష్టిస్తున్నాడు. కాలనుగుణంగా మార్పులను అనుసరించి మెళకువతో పంట దిగుబడిని పెంచుకోవడంతో పాటు సాగు ఖర్చు తగ్గించే ఉపాయాన్ని
సంపూర్ణ ఆరోగ్యం కోసం పౌష్టికాహారం తీసుకోవాలని డాక్టర్లు, ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ప్రధానంగా చిన్నారులు, గర్భిణులు, బాలింతలకు రెట్టింపు పోషక విలువలు అవసరమవుతాయి. ఇప్పటికే అంగన్వాడీ కేంద్రాల్లో పో
ప్రతి గ్రామపంచాయతీ పరిధిలో ఐదు రకాల మొక్కలతో వనాలను ఏర్పాటు చేయాలని కలెక్టర్ నారాయణరెడ్డి అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్ నుంచి శుక్రవారం వీడియో కాన్ఫరెన్స్ ద్వారా వివిధ అంశాలపై సమీక్ష నిర్వహిం�
ప్రకృతి వనాలు పల్లెలకు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తున్నాయి.. పచ్చందాలను పంచుతున్నాయి.. ఆహ్లాదాన్ని అందిస్తున్నాయి.. ప్రభుత్వ లక్ష్యాలకు అనుగుణంగా పాలకవర్గాలు పూల చెట్లు, పండ్ల చెట్లు, ఔషధ మొక్కలను సంరక్షిస
వరంగల్ : పోరాడి సాధించుకున్న తెలంగాణ రాష్ట్రంలో ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలో రాష్ట్ర ప్రభుత్వం అన్ని వసతులతో ఉద్యానవనాలను తీర్చిదిద్దుతుందని ప్రభుత్వ చీఫ్ విప్ దాస్యం వినయ్ భాస్కర్ అన్నారు. ఆదివార�
తిరుమల: తిరుమలలోని పూలతోటలను శుక్రవారం టీటీడీ ఈవో డాక్టర్ కేఎస్ జవహర్ రెడ్డి పరిశీలించారు. బాట గంగమ్మ గుడి సమీపంలోని శ్రీవారి సేవా సదన్కు ఆనుకుని ఏడు ఎకరాల విస్తీర్ణంలో అభివృద్ధి చేస్తున్నఉద్యానవనాన్