Allu Arjun | నేడు టాలీవుడ్ దర్శకేంద్రుడు కె. రాఘవేంద్రరావు పుట్టినరోజు సందర్భంగా సినీ ప్రముఖుల నుంచి శుభాకాంక్షలు వెల్లువెత్తాయి. ఈ క్రమంలో, ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ కూడా తన గురువుకు హృదయపూర్వక పుట్టినరోజు శ�
చార్ధామ్ యాత్రలో మొదటి రెండు వారాల్లో భక్తుల రాక నిరుటితో పోల్చినపుడు 31 శాతం తగ్గింది. ఈ ఏడాది ఏప్రిల్ 30 నుంచి మే 13 వరకు 6,62,446 మంది గంగోత్రి, యమునోత్రి, కేదార్నాథ్, బద్రీనాథ్ ఆలయాలను సందర్శించారు.
Chopper Crashes | ఉత్తరాఖండ్ (Uttarakhand)లో ఇవాళ ఉదయం హెలికాప్టర్ కూలిన ఘటనలో మృతుల సంఖ్య ఆరుకు పెరిగింది. ఈ ప్రమాద మృతుల్లో ఏపీకి చెందినవారు ఉన్నట్లు గుర్తించారు.
Chopper Crashes | ఉత్తరాఖండ్ (Uttarakhand)లో ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. హెలికాప్టర్ కూలి (Chopper Crashes) ఐదుగురు ప్రాణాలు కోల్పోయారు. మరో ఇద్దరికి గాయాలయ్యాయి.
Chardham Yatra | చార్ధామ్ యాత్ర బుధవారం ప్రారంభం కానున్నారు. అక్షయ తృతీయ రోజు సందర్భంగా గంగోత్రి, యమునోత్రి ఆలయా ద్వారాలు తెరుచుకోనున్నాయి. దాంతో అధికారికంగా చార్ధామ్ యాత్ర ప్రారంభమవుతుంది.
Char Dham Yatra | చార్ధామ్ యాత్ర (Char Dham Yatra)కు భక్తులు భారీ సంఖ్యలో పోటెత్తుతున్నారు. ఈ నేపథ్యంలో ఉత్తరాఖండ్ ప్రభుత్వం (Uttarakhand) అప్రమత్తమైంది. రద్దీ నివారణ చర్యలకు పూనుకుంది. యాత్రకు వచ్చేవారు ముందుగా రిజిస్ట్రేషన్ చ�
చార్ధామ్ యాత్ర శుక్రవారం ప్రారంభమైంది. కేదార్నాథ్, గంగోత్రి, యమునోత్రి ఆలయాలు భక్తుల కోసం తిరిగి తెరుచుకున్నాయి. చలికాలం మూసివేసిన గర్వాల్ హిమాలయాల్లోని ఈ దేవాలయాలను అక్షయ తృతీయ సందర్భంగా తిరిగి �
‘కేదార్నాథ్ యాత్రికులకు హెచ్చరిక..’, ‘ఉష్ణోగ్రతలు తీవ్రంగా పడిపోయాయి.. చలి తీవ్రత అధికమైంది..’, ‘మంచు ప్రభావంతో ప్రాణాపాయం తలెత్తవచ్చు..’ ఇవీ వాతావరణ శాఖ సందేశాలు. ఇలాంటి కఠిన సమయంలో.. మే 24న హైదరాబాద్ నుం�
రిషికేశ్: చార్ధామ్ లో భాగంగా గంగోత్రి, యమునోత్రి, కేదార్నాథ్ వెళ్లే భక్తులకు రిజిస్ట్రేషన్ను నిలిపివేశారు. జూన్ 3వ తేదీ వరకు రోజువారీ కోటా పూర్తిగా నిండిపోవడం వల్ల తాత్కాలికంగా రిజిస్ట్రేష�
హైదరాబాద్, ఆట ప్రతినిధి: హర్యానా వేదికగా వచ్చే నెల 4 నుంచి 13 వరకు జరిగే ఖేలో ఇండియా యూత్ గేమ్స్లో హకీంపేట స్పోర్ట్స్ స్కూల్ విద్యార్థులు పోటీపడుతున్నారు. వెయిట్లిఫ్టింగ్ విభాగంలో స్పోర్ట్స్ స్కూ�
డెహ్రాడూన్: ఉత్తరాఖండ్లో చార్థామ్ యాత్ర ప్రారంభమై కేవలం ఆరు రోజులే అవుతోంది. అయితే ఈ ఆరు రోజుల్లోనే ఇప్పటికే 20 మంది భక్తులు ప్రాణాలు కోల్పోయారు. ఈ విషయాన్ని ఆ రాష్ట్ర ఆరోగ్యశాఖ వెల్లడించింది.