Ganesh Visarjan | కర్ణాటక (Karnataka) రాష్ట్రంలో విషాదం చోటు చేసుకుంది. హసన్ (Hassan) జిల్లాలోని ఓ గ్రామంలో గణేష్ నిమజ్జన (Ganesh Visarjan) ఊరేగింపుపై ట్రక్కు దూసుకెళ్లింది.
Lalbaugcha Raja : లాల్బగుచా రాజా గణేశుడి నిమజ్జనం ఆలస్యంగా జరిగింది. సుమారు 13 గంటల ఆలస్యంతో ఆ వినాయకుడిని విసర్జనం చేశారు. ఈ ఘటన పట్ల స్థానిక మత్స్యకారులు తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు.
Ganesh Visarjan | దేశవ్యాప్తంగా గణేశ్ నవరాత్రి ఉత్సవాలు ఘనంగా ముగిశాయి. దాదాపు 11 రోజుల పాటూ పూజలందుకున్న గణనాథులకు ‘మళ్లీ రావయ్యా.. గణపయ్యా..’ అంటూ భక్తులు ఘనంగా వీడ్కోలు పలికారు.
కర్ణాటకలోని మాండ్యా జిల్లా మద్దూర్ టౌన్లో తీవ్ర ఉద్రిక్తత నెలకొన్నది. గణేశ్ శోభాయాత్రపై (Ganesh Visarjan) దుండగులు రాళ్లు విసిరారు. దీంతో ఊరేగింపులో పాల్గొన్నవారు మసీదుపై రాళ్లు రువ్వడంతో ఇరు వర్గాలు పరస్పరం �
Nizamabad Ganesh Immersion | నిజామాబాద్ జిల్లా కేంద్రంలో అంగరంగ వైభవంగా వినాయక నిమజ్జనం జరిగింది. గణపతి బప్ప మోరియా అంటూ చిన్నాపెద్దా అంతా గణేశ్ నిమజ్జనంలో పాల్గొని తమ భక్తిని చాటుకున్నారు.
నిర్మల్ పట్టణంలో శనివారం గణేశ్ నిమజ్జన శోభాయాత్రను ప్రశాంతంగా నిర్వహించేందుకు అడుగడుగునా పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేసినట్లు జిల్లా ఎస్పీ డా.జానకీ షర్మిల తెలిపారు. శుక్రవారం నిర్మల్ పట్టణంలో గణేశ�
నవరాత్రులు ఘనమైన పూజలందుకున్న గణేశుడికి జిల్లా వాసులు ఘన వీడ్కోలు పలికారు. ఉదయం నుంచే మండపాల వద్ద ఉద్వాసన పూజలు చేయగా.. మధ్యాహ్నం నుంచే విద్యుద్దీపాలతో అలంకరించిన వాహనాల్లో విఘ్నేశ్వరులను నిలిపి, కనుల ప
Khairatabad | ఖైరతాబాద్ మహాగణపతి నిమజ్జనం షెడ్యూల్లో మార్పు చోటుచేసుకుంది. చంద్రగ్రహణం నేపథ్యంలో ఒక్కరోజు ముందే గణేశ్ నిమజ్జనం చేయాలని ఖైరతాబాద్ గణేశ్ ఉత్సవ కమిటీ నిర్ణయించింది.
Tadipatri | అనంతపురం జిల్లా తాడిపత్రిలో మరోసారి ఉద్రికత్త పరిస్థితులు నెలకొన్నాయి. టీడీపీ నేతల మధ్య ఆధిపత్య పోరుతో ఘర్షణలు చెలరేగాయి. గణేశ్ శోభాయాత్రలో జేసీ ప్రభాకర్ రెడ్డి, కాకర్ల రంగనాథ్ వర్గీయులు రాళ్లు
YS Jagan | వినాయక నిమజ్జనం సందర్భంగా మాజీ సీఎం వైఎస్ జగన్ పాటలు పెట్టినందుకు వైఎస్ఆర్ జిల్లాలో ఓ గణేశ్ ఉత్సవ కమిటీ సభ్యులపై పోలీసులు కేసు నమోదు చేశారు. జగన్ను కీర్తిస్తూ మైక్లో పాటలు పెడుతూ రెచ్చగొట్టే
Ganesh Visarjan | పుణే, ముంబైలను మించి హైదరాబాద్లో గణేశ్ నవరాత్రి ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ పేర్కొన్నారు. ఈ సారి 90 వేల విగ్రహాలు ఏర్పాట్లు చేసినట్లు, దానికి తగ్గట్లుగా నెక్ల�