నిజామాబాద్ జిల్లా కేంద్రంలో ఏటా ప్రశాంతంగా, ఆధ్యాత్మిక భావనతో నిర్వహించే గణేశ్ నిమజ్జన శోభాయాత్ర ఈసారి రాజకీయ ఆధిపత్య పోరుకు వేదికగా మారింది. శోభాయాత్రను ప్రారంభించే విషయమై కాంగ్రెస్, బీజేపీ నేతల మ�
ఉమ్మడి పాలమూరు జిల్లాలో 9 రోజులుగా పూజలందుకున్న గణనాథులకు ఘన వీడ్కోలు పలికారు. తెల్లవార్లు శోభాయాత్రలు కనులపండవగా నిర్వహించి గంగమ్మ చెంతకు గణనాథులను చేర్చారు.
ఈ సందర్భంగా డీజేల మోతలు దద్దరిల్లగా.. యువత
తొమ్మిది రోజులపాటు విశేష పూజలందుకున్న వినాయకుడికి భక్తులు ఘనంగా వీడ్కోలు పలికి గంగమ్మ ఒడికి చేర్చారు. ఉమ్మడి జిల్లావ్యాప్తంగా శుక్రవారం మధ్యాహ్నం నుంచి మొదలైన శోభాయాత్ర రాత్రి వరకు జోరందుకుంది. యువత క
దేశంలోనే ఎంతో ప్రతిష్టాత్మకంగా సాగే హైదరాబాద్ గణనాథుల నిమజ్జన యాత్రకు వేలాదిగా భక్తులు తరలివచ్చి శోభయాత్రను వీక్షించనున్న నేపథ్యంలో ఆయా ప్రభుత్వ శాఖలు ఏర్పాట్లు పూర్తి చేశారు. ఖైరతాబాద్ భారీ గణనాథ�
Tadipatri | అనంతపురం జిల్లా తాడిపత్రిలో మరోసారి ఉద్రికత్త పరిస్థితులు నెలకొన్నాయి. టీడీపీ నేతల మధ్య ఆధిపత్య పోరుతో ఘర్షణలు చెలరేగాయి. గణేశ్ శోభాయాత్రలో జేసీ ప్రభాకర్ రెడ్డి, కాకర్ల రంగనాథ్ వర్గీయులు రాళ్లు
ఖైరతాబాద్ మహాగణపతి నిమజ్జన శోభాయాత్రకు అధునాతన ట్రయిలర్ను వినియోగిస్తున్నారు. వోల్వో ఇంజన్ కలిగిన బీఎస్ 6 వాహనంలో అనేక ప్రత్యేకతలు ఉన్నాయి. 75 అడుగుల పొడవు, 11అడుగుల వెడల్పు కలిగిన ఈ వాహనాన్ని 26 టైర్లు �
ట్యాంక్బండ్పై వినాయక నిమజ్జనం అనేక ఏండ్లుగా కొనసాగుతున్నదని, కొత్త రూల్స్ తీసుకొచ్చి.. భక్తుల మనోభావాలు దెబ్బతీస్తున్నారంటూ భాగ్యనగర్ ఉత్సవ సమితి సభ్యులు మండిపడ్డారు. ఆదివారం హుస్సేన్ సాగర్ వద్�
గణేశ్ నిమజ్జన కార్యక్రమం ఉమ్మడి జిల్లాలో సోమవారం వైభవంగా జరుగనుంది. ఇందుకు సంబంధించిన ఏర్పాట్లను అధికారులు ఇప్పటికే పూర్తి చేశారు. ఖమ్మం కలెక్టర్, కేఎంసీ కమిషనర్ పర్యవేక్షించారు. కాగా, ఖమ్మంలో కొలువ�
ఉమ్మడి జిల్లాలో కొలువుదీరిన గణనాథులు తొమ్మిదిరోజులపాటు పూజలందుకుని నిమజ్జనానికి సిద్ధమయ్యారు. ఇందుకోసం ఆరు జిల్లాల్లో అధికార యంత్రాంగం అన్ని ఏర్పాట్లు చేసింది. నిమజ్జనానికి వెళ్లే రహదారుల మరమ్మతులత�
గణేశ్ నిమజ్జనానికి అధికార యంత్రాంగం సర్వం సిద్ధం చేసింది. ఈ నెల 17 నిర్వహించనున్న నిమజ్జన శోభాయాత్ర నేపథ్యంలో అధికారులు పకడ్బందీగా ఏర్పాట్లు చేస్తున్నారు. శోభాయాత్ర మార్గంలో ఎలాంటి ఆటంకాలు కలుగకుండా ప�
నగరంలో 17న జరిగే గణేశ్ నిమజ్జన శోభాయాత్ర ప్రశాంత వాతావరణంలో జరిగేలా పటిష్ట ఏర్పాట్లు చేసినట్లు రాష్ట్ర డీజీపీ డాక్టర్ జితేందర్ తెలిపారు. బాలాపూర్ విఘ్నేశ్వరుడిని శనివారం జీహెచ్ఎంసీ కమిషనర్ ఆమ్రప
జిల్లాలో గణేశ్ నిమజ్జనాలు ప్రశాంతంగా జరిగేందుకు సంబంధిత అధికారులు కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేయాలని ఖమ్మం కలెక్టర్ ముజమ్మిల్ఖాన్ ఆదేశించారు. శుక్రవారం కలెక్టరేట్లోని సమావేశ మందిరంలో వినాయక నిమజ�
గణేశ్ నిమజ్జన శోభాయాత్రకు ఎలాంటి ఇబ్బందులు కలుగకుండా అధికారులు అన్ని చర్యలు తీసుకోవాలని కలెక్టర్ ఆశీష్ సంగ్వాన్ సూచించారు. జిల్లా కేంద్రంలో గణేశ్ నిమజ్జన శోభాయాత్ర వెళ్లే మార్గాన్ని ఎస్పీ సింధూ�
ఐదు రోజులుగా వాడవాడలా పూజలందుకున్న గణనాథుడు వీడ్కోలు పలికాడు. ముందుగా ఆయా మండపాల వద్ద వినాయకుడి వద్ద ఉంచిన లడ్డూలు, స్వామి వస్ర్తాలకు వేలం నిర్వహించారు.
గ్రేటర్లో గణనాథుడి సందడి మార్మోగుతోంది. ఆనందోత్సాహాల మధ్య భక్తులు ఆట, పాటలతో మండపాల వద్ద హుషారుగా గడుపుతున్నారు. సంప్రదాయ సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. విభిన్నరకాల విఘ్నేశ్వరులు తీరొక్�