వినాయక నిమజ్జనం నియోజకవర్గ వ్యాప్తంగా ఘనంగా జరిగింది. ఈ సందర్భంగా వినాయక మండపాల నిర్వాహకులు స్వామివారికి ప్రత్యేక పూజలతో పాటు అన్నదానాలు చేశారు.పలు చోట్ల లడ్డూ వేలం పాటలు జోరుగా నిర్వహించారు. వేల నుంచి
గణపతి నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా వీధివీధినా కొలువుదీరిన గణనాథులు భక్తులచే ఘనమైన పూజలందుకుంటున్నాయి. ఇందులో భాగంగా ఏర్పాటుచేసిన గణేశ్ మండపాలు ప్రత్యేక ఆకర్శణగా నిలుస్తున్నాయి.
గణపతి నవరాత్రోత్సవాలు కనులపండువగా ప్రారంభమయ్యాయి.. అందంగా ముస్తాబైన మండపాల్లో కొలువుదీరిన బొజ్జగణపయ్య ప్రతిమలు సోమవారం తొలిపూజలందుకున్నాయి.. రెండో రోజు కూడా భక్తులు బారులు దీరడంతో ఎక్కడ చూసినా సందడి క
విఘ్ననాయకుడి నవరాత్రులు ప్రారంభమయ్యాయి. పల్లెలు, పట్టణాల్లో వివిధ రూపాల్గొన్న గణనాథుడు కొలువుదీరాడు. భక్తులు మండపాలను ఏర్పాటు చేసి వినాయకుడి ప్రతిమలు ప్రతిష్ఠించి వైభవంగా పూజలు చేశారు. పలు ప్రాంతాల్ల�
గణేశ్ నవరాత్రోత్సవాలను సంప్రదాయబద్ధంగా, పర్యావరణ పరిరక్షణకు పాటు పడుతూ జరుపుకోవాలని అటవీ, పర్యావరణ, న్యాయ, దేవాదాయ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్రెడ్డి అన్నారు.
దర్యాప్తులో ఉన్న కేసుల్లో సమగ్ర విచారణ చేపట్టి చట్టపరంగా నేరస్తులకు శిక్ష పడేలా సంబంధిత పోలీసులు చర్యలు తీసుకోవాలని నిర్మల్ ఎస్పీ ప్రవీణ్ కుమార్ అన్నారు. మంగళవారం జిల్లా కేంద్రంలోని జిల్లా పోలీసు క