Vinayaka Temples | వినాయక చవితి భారతదేశంలో అత్యంత పవిత్రమైన పండుగల్లో ఒకటి. విజ్ఞానం, విజయం, శుభఫలితాలకు సంకేతంగా భావించే విఘ్నేశ్వరుడికి పండుగ రోజున ప్రత్యేకంగా పూజలు చేస్తుంటారు. విజ్ఞానాలను తొలగించే దేవుడిని భ�
వచ్చే వారం జరిగే గణేశ్ నిమజ్జనం, మిలాద్ ఉన్ నబీ ఊరేగింపులకు సంబంధించిన బందోబస్తు ఏర్పాట్లపై జోన్ల వారీగా వరుస సమీక్షలు నిర్వహిస్తూ.. దృఢ సంకల్పంతో పనిచేయండి.. మీ వెంట నేనున్నాను.. అంటూ హైదరాబాద్ పోలీస�
హైదరాబాద్లో ట్రాఫిక్తో ఎక్కడి జంక్షన్లు అక్కడే జామ్ అవుతున్నాయి. ఒక కిలోమీటర్కు గంట.. రెండు కిలోమీటర్లకు రెండు గంటల సమయం పడుతోంది. ఈ ట్రాఫిక్లో అంబులెన్స్లు సైతం గంటల తరబడి ఆగిపోతున్నాయి.
‘దండాలయ్యా.. ఉండ్రాళ్లయ్యా..’ అంటూ వాడవాడలా గణపయ్య భక్తిగీతాలు మార్మోగుతున్నాయి. వినాయక చతుర్థి ఉత్సవాల సందర్భంగా ఉమ్మడి ఖమ్మం జిల్లా వ్యాప్తంగా చలువ పందిళ్లలో గణనాథులు కొలువుదీరారు.
విజయానికి నాంది.. విఘ్నాలు తొలగించే విఘ్నేశ్వరుడు.. ఊరూవాడా భక్తులతో పూజలందుకుంటున్నాడు.
ఎంతో ప్రత్యేకత కలిగిన గణేశ్ ఉత్సవాల సందర్భంగా ఉమ్మడి జిల్లాలోని పల్లెలు, పట్టణాల్లో విగ్రహాలను ప్రతిష్ఠించారు.
అతిపెద్ద ఆధ్యాత్మిక వేడుక గణేశ్ నవరాత్రోత్సవాలకు సర్వం సిద్ధమైంది. తొమ్మిది రోజుల పాటు జరిగే ఈ వేడుకకు ఉమ్మడి జిల్లా ముస్తాబైంది. ఊరూవాడా కొలువుదీరనున్న బొజ్జ గణపయ్య.. భారీ సెట్టింగులతో కనువిందు చేసే మ
రాష్ట్రంలో జరిగే అతిపెద్ద ఉత్సవాల్లో ఒకటైన గణేశ్ చవితి వేడుకలను ప్రశాంత వాతావరణంలో నిర్వహించాలని రాచకొండ పోలీస్ కమిషనర్ సుధీర్బాబు సూచించారు. గణేశ్ ఉత్సవాల ఏర్పాట్లపై నేరేడ్మెట్లోని కమిషనరేట�
కర్ణాటక రాజధాని బెంగళూరులోని (Bengaluru) శ్రీ సత్య గణపతి ఆలయ (Sri Sathya Ganapathy Temple) నిర్వాహకులు. తమ ఆలయంలో గణేశుడి నవరాత్రులను నిత్యనూతనంగా నిర్వహిస్తూ ఉంటారు.