కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ పథకాలను నిషేధించాలని కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్న కుట్రలను నిరసిస్తూ జయశంకర్ భూపాలపల్లి జిల్లా కేంద్రంలోని అంబేద్కర్ సెంటర్ లో 353 జాతీయ రహదారిపై బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంల�
చలివాగు ప్రాజెక్టు నుంచి రైతులకు సాగు నీరందించాలని డిమాండ్ చేస్తూ జయశంకర్ భూపాలపల్లి జిల్లాలోని రేగొండ మండలంలో గల రూపిరెడ్డిపల్లి వద్ద పరకాల జాతీయ రహదారిపై భూపాలపల్లి మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణార�
కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక ప్రభుత్వ దవాఖానల్లో రోగులకు కనీస వసతులు కరువయ్యాయని మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి మండిపడ్డారు. జయశంకర్ భూపాలపల్లి జిల్లా కేంద్రంలోని జిల్లా జనరల్ ఆసుపత్రి రిఫర
గణపసముద్రం కేవలం ఒక చెరువు కాదని, ఐదు మండలాల ప్రజల దాహార్తిని తీర్చే కల్పతరువని, వేలాది ఎకరాల పంటలకు జీవనాడని భూపాలపల్లి మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి అన్నారు. ప్రస్తుత వర్షాభావ పరిస్థితుల్లో ప్�
కాంగ్రెస్ మెడలు వంచి ఫీజు రీయింబర్స్మెంట్ విడుదల చేయించాలని, అందుకు ఓరుగల్లు నుంచే పోరాటానికి సిద్ధం కావాలని మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి పిలుపునిచ్చారు. రాష్ట్రంలో పెండింగ్లో ఉన్న రూ. 11,300 �
రైతులను కాంగ్రెస్ సర్కారు దగా చేస్తోందని భూపాలపల్లి మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి అన్నారు. మక్కల కొనుగోళ్లలో జరిగిన అక్రమాలపై సమగ్ర విచారణ జరిపించాలని సోమవారం చిట్యాల మండల కేంద్రంలో బీఆర్ఎస�
విజన్లేని రేవంత్రెడ్డి పాలనలో రాష్ట్రం విలవిలలాడుతున్నదని భూపాలపల్లి మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి అన్నారు. శుక్రవారం భూపాలపల్లి జిల్లాకేంద్రంలోని బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చే
రాష్ట్రం ఓ విజన్ లేని నాయకుడి చేతిలో అల్లాడిపోతుందని, సీఎం రేవంత్ రెడ్డి అసత్యపు ప్రచారాలతో పబ్బం గడుపుతున్నాడన్నారని మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకట రమణారెడ్డి మండిపడ్డారు.
సింగరేణి సంస్థకు ఉద్యోగులు వెన్నెముకలాంటి వారని, వారి న్యాయమైన డిమాండ్లను వెంటనే నెరవేర్చాలని భూపాలపల్లి మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి డిమాండ్ చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక
కాంగ్రెస్ ప్రభు త్వం అధికారంలోకి వచ్చాక సింగరేణి సంస్థలోని ఉద్యోగులు, కార్మికులు తీవ్ర అసంతృప్తితో ఉన్నారని భూపాలపల్లి మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి అన్నారు.
రైతులు పండించిన ధాన్యాన్ని కేంద్రంతో సంబంధం లేకుండా రాష్ట్ర ప్రభుత్వం బేషరతుగా కొనాల్సిందేనని, లేకుంటే ఊరుకునేది లేదని మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి హెచ్చరించారు. శనివారం భూపాలపల్లి జిల్లా కే�