Gandra Venkata Ramana Reddy | రాష్ట్రంలో ఇసుక దోపిడీ విచ్చలవిడిగా జరుగుతోందని బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకట రమణారెడ్డి పేర్కొన్నారు. ఇందిరమ్మ ఇండ్ల పేరిట ఇసుకను అక్రమంగా తరలిస్తున్నారని తెలిపారు.
బీఆర్ఎస్ హయాం లో తాము ప్రారంభించిన పనులకే మళ్లీ శిలాఫలకా లు వేయడమే అభివృద్ధా? అని భూపాలపల్లి మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి ప్రశ్నించారు. అభివృద్ధి చేస్తున్నట్లు చూపాలంటే ప్రభుత్వం నుంచి నిధుల
భూపాలపల్లి అభివృద్ధిపై ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు శీతక న్ను వేశాడని, సొంత మండలమైన గణపురంపై ఉన్న ప్రేమ జిల్లా కేంద్రంపై లేదని మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి విమర్శించారు.
అబద్ధపు హామీలతో అధికారంలోకి వచ్చి రైతులను నట్టేట ముంచిన కాంగ్రెస్ ప్ర భుత్వాన్ని రైతులు ఛీ కొడుతున్నారని భూపాలపల్లి మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి అన్నారు. బుధవారం జయశంకర్ భూపాలపల్లి జిల్లా క�
రాష్ట్ర ప్రభుత్వ మెడలు వంచి రైతులకు యూరియా అందేలా చూస్తామని భూపాలపల్లి మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి హెచ్చరించారు. కాళేశ్వరంపై సీబీఐ విచారణ ఎత్తేయాలని, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు వెంటనే స్పంది
కాంగ్రెస్ ప్రభుత్వం గొప్పగా చెప్పుకొనే ఇందిరమ్మ రాజ్యంలో ఇసుకాసురులు రాజ్యమేలుతున్నారని, దోపిడీదారులకు పోలీసు, రెవెన్యూ అధికారులు అన్ని విధాలా సహకరిస్తున్నారని భూపాలపల్లి మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంక�
‘ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి, ప్రభుత్వ పనితీరుపై ప్రజల్లో అసహనం పెరిగింది. అధికారంలోకి వచ్చిన అనతి కాలంలోనే కాంగ్రెస్ సర్కారు భారీ వ్యతిరేకతను మూటగట్టుకుం ది’ అని భూపాలపల్లి మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకట�
హనుమకొండ జిల్లా ఎల్కతుర్తిలో ఈ నెల 27న నిర్వహించే బీఆర్ఎస్ రజతోత్సవ సభకు గ్రామాల్లోని ప్రతి ఇంటికి వెళ్లి ప్రజలను ఆహ్వానించి విజయవంతం చేయాలని భూపాలపల్లి మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి శ్రేణులక
బీఆర్ఎస్ రజతోత్సవాన్ని పురస్కరించుకొని జయశంకర్ భూపాలపల్లి జిల్లా చిట్యాల మండలం చింతకుంట రామయ్యపల్లికి చెందిన గూడెపు హర్షవర్ధన్ రూపొందించిన ‘పోదాం పదరా.. ఓరుగల్లు మహాసభకు’ పాట సీడీని కేటీఆర్ ఆవి�
27న వరంగల్లో నిర్వహించనున్న బీఆర్ఎస్ రజతోత్సవ సభకు ప్రజలు, కార్యకర్తలు అధిక సంఖ్యలో తరలివచ్చి విజయవంతం చేయాలని భూపాలపల్లి మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి అన్నారు.
ఒకే వేదికపై లక్షలాది మంది జై తెలంగాణ అని నినదిస్తే అధికార పక్షానికి దడ పుట్టాలని భూపాలపల్లి మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి అన్నారు. హనుమకొండ జిల్లా ఎల్కతుర్తిలో ఈనెల 27న నిర్వహించనున్న బీఆర్ఎస్
రాష్ర్టాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేసి అగ్రగామిగా నిలిపిన బీఆర్ఎస్ పార్టీ రజతోత్సవ సభకు పెద్ద ఎత్తున తరలివెళ్దామని భూపాలపల్లి మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి పిలుపునిచ్చారు. సభను విజయవంతం
రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి కర్రు కాల్చి వాత పెట్టాలని భూపాలపల్లి మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి పిలుపునిచ్చారు. మున్సిపాలిటీలోనూ గులాబీ జెండా ఎగురవేయాలన్నారు. బీఆర్
కేసీఆర్ పదేండ్ల పాలనలో రాష్ట్రం నంబర్ వన్గా నిలిచిందని భూపాలపల్లి మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకట రమణారెడ్డి అన్నారు. ఈనెల 27న నిర్వహించనున్న బీఆర్ఎస్ రజతోత్సవ సభను విజయవంతం చేసేందుకు మండలంలోని నవాబుప�