musi victims | గాంధీ పేరుమీద గాడ్సే పని చేస్తున్నరు. ఈ కాంగ్రెస్ ముఖ్యమంత్రిని కూడా నమ్మడానికి వీలు లేదు. ఎన్నికలకు ముందు కొన్ని రాజకీయ పార్టీల వాళ్లు చెప్పారు. రేవంత్ రెడ్డి ఆర్ఎస్ఎస్ వ్యక్తి అని మూసీ బాధితు
musi victims | మధు పార్క్ అపార్ట్మెంట్ వాసులు రిలే నిరాహార దీక్ష చేపట్టగా.. ఈ నిరాహార దీక్షకు మూసీ జనందోళన కమిటీ సభ్యులు, శ్రీరామ్ నగర్, గంధం గూడ, హైదర్షాకోట్ కాలనీ వాసులు మద్దతుగా నిలిచారు.
musi victim | అమ్మా రేపు మన ఇల్లు కూలగొడుతున్నారట కదా.. ఏంటీ మన పరిస్థితి అని అడుగుతుంటే.. ఏం చెప్పాలో అర్థం కావట్లేదు. నేను ఒకరికి ధైర్యం చెప్పాల్సింది పోయి.. నేను ధైర్యం కోల్పోతున్నానని మూసీ బాధితురాలు ఆవేదన వ్యక�
మహాత్మా గాంధీ మనవడు తుషార్ గాంధీ విగ్రహం మాకు అవసరంలేదని చెబుతున్నా కూడా వినకుండా రేవంత్ రెడ్డి పేదల ఇల్లు కూల్చుతున్నాడని బీఆర్ఎస్ నాయకుడు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ మండిపడ్డారు.
మూసీ సుందరీకరణకు బీఆర్ఎస్ పార్టీ, మూసీ పరీవాహక ప్రజలు వ్యతిరేకంగా కాదని.. సుందరీకరణ పేరిట ప్రజల ఇండ్లను కూల్చడాన్నే వ్యతిరేకిస్తున్నామని మాజీ మంత్రి వీ శ్రీనివాస్గౌడ్ చెప్పారు.
మూసీ పునరుజ్జీవం పేరు తో ఏర్పాటు చేయనున్న గాంధీ విగ్ర హం గాంధీ కోసం కాదని, గాంధీ బొమ్మ ఉన్న కరెన్సీ నోట్ల కోసమని బీఆర్ఎస్ నేత వై సతీశ్రెడ్డి శనివారం ఎక్స్ వేదికగా ఆరోపించారు. అందుకోసమే 13న హోటల్ తాజ్�
‘బాపూ పేరిట సీఎం రేవంత్రెడ్డి బుల్డోజర్ల రాజ్యం నడుపుతున్నడు..ఆయన నిరంకుశత్వం పరాకాష్టకు చేరింది. వెంటనే జోక్యం చేసుకొని ఆయన చర్యలను నిలువరించండి’ అని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్గాంధీకి బీఆర్ఎస్ ఎమ�
భారతదేశ స్వాతంత్య్ర చరిత్రలో బాగా గుర్తుపెట్టుకోవాల్సిన నాయకులందరిలో సర్దార్ వల్లభ్భాయ్ పటేల్ ఒకరు. దేశ తొలి ఉప ప్రధానమంత్రిగా, హోంశాఖ మంత్రిగా స్వాతంత్య్రం వచ్చిన తర్వాత అతి కొద్ది కాలంలో ఆయన చేస
Gandhi Sarovar | మూసీ సుందరీకరణ పేరుతో సామాన్యుల గూడును చెడగొడుతున్న కాంగ్రెస్ ప్రభుత్వ తీరుపై మహాత్మాగాంధీ ముని మనవడు తుషార్ గాంధీ తీవ్ర అభ్యంతరాలు వ్యక్తంచేశారు.
కాంగ్రెస్ది రియల్ఎస్టేట్ సర్కార్ అని, రాష్ట్రంలో సాగుతున్నదని ప్రజాపాలన కాదు, ప్రజావంచన పాలన అని మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్రెడ్డి విమర్శించారు. మూసీ నదీ పరిసరాల్లో రూ.ఐదు వేల కోట్లతో గాంధీ వి�
Tushar Gandhi: గాంధీ విగ్రహం ఏర్పాటు కోసం ఇండ్లను కూల్చడాన్ని ఆపాలని గాంధీ మునిమనవడు తుషార్ గాంధీ కోరారు. ఈ నేపథ్యంలో తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి ఆయన ఓ అప్పీల్ చేశారు. ఒకవేళ గాంధీయే బ్రతికి ఉంటే, తన ప
musi victims | ప్రజాభిప్రాయాలకు వ్యతిరేకంగా మూసీ సుందరీకరణ ప్రాజెక్టు విషయంలో సీఎం రేవంత్ రెడ్డి తీరుపై మూసీ బాధితులు తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తుతున్నారు. మూసీ రివర్ డెవలప్మెంట్ ప్రాజెక్ట్ కోసం కిస్మత్ పూర్, దర�
Gandhi Statue | ప్రజాభిప్రాయాలకు వ్యతిరేకంగా మూసీ సుందరీకరణ ప్రాజెక్టు విషయంలో సీఎం రేవంత్ రెడ్డి తీరుపై మూసీ బాధితులు తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన రెండున్నరేండ్లలో ఎక్కడ భూములు కనిపించినా..ఇష్టానుసారంగా లాక్కుంటున్నారు. సీఎం రేవంత్రెడ్డి ప్రభుత్వ, ప్రైవేట్ భూములను చెరబడుతూ కొల్లగొడుతున్నారు. ఇప్పటికే గ్రే
Hyderabad | ‘ప్రాణాలు పోయినా.. ఇండ్లు ఖాళీ చేయం.. 450 కుటుంబాలను రోడ్డున పడేస్తారా.. గాంధీ విగ్రహం పెట్టేందుకు మీకు స్థలమే దొరకలేదా.. అప్పుడు మా అపార్ట్మెంట్ బఫర్ జోన్లో లేదని అనుమతిచ్చారు. ఇప్పుడు బఫర్ జోన్లో