CM Revanth Reddy : మూసీ సుందరీకరణ, గాంధీ సరోవర్ ప్రాజెక్ట్ పేరిట భారీగా ప్రజాధనం లూటీ చేయాలనుకుంటున్నారు సీఎం రేవంత్ రెడ్డి. ఇప్పటికే మూసీ సుందరీకరణ అంచనా వ్యయం లక్షన్నర కోట్లుగా తేల్చిన రేవంత్ మరో భారీ మొత్తంపై కన
Rahul Gandhi | ప్రభుత్వ వ్యవస్థలు పేదల ప్రజలకు అండగా ఉండాలని గతంలో మీరు చెప్పిన మాటలు మూసీ బాధితులకు వర్తించవా..? అని ‘గాంధీ సరోవర్' బాధిత చిన్నారులు కాంగ్రెస్ అగ్రనేత రాహుల్గాంధీని నిలదీశారు.
Tushar Gandhi | ‘గాంధీ ఆలోచనలు మన హృదయాల్లో ఉంటే చాలు. విగ్రహాలతో ప్రేరణ లభించదు’ అని గాంధీ మునిమనుమడు తుషార్గాంధీ అభిప్రాయపడ్డారు. అధికారంలోకి రాగానే ‘మేమే రాజులం.. మేమే రూలర్స్' అనే భావనను పాలకులు మానుకోవాలని �
Medha Patkar | మూసీ పరీవాహక ప్రాంత ప్రజల అభిప్రాయాలు, అనుమతి లేకుండా మూసీ పునరుజ్జీవన ప్రాజెక్టును ఎలా చేపడుతారని ప్రముఖ సామాజిక ఉద్యమకారిణి మేధాపాట్కర్ సీఎం రేవంత్రెడ్డిని ప్రశ్నించారు.
KTR | తనకు శాడిస్టిక్ ప్లెజర్ ఉన్నదని స్వయంగా సీఎం రేవంత్రెడ్డే ఒప్పుకొన్నాడని, ఆ శాడిస్టిక్ ప్లెజర్తోనే రాష్ట్రంలో విధ్వంసం సృష్టిస్తున్నాడని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తీవ్ర స్థ�
Hyderabad |లాక్కోవడానికి కాదేదీ అనర్హం అన్నట్లుగా ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి పాలన కొనసాగుతున్నది. ఎక్కడ భూమి కనిపిస్తే అక్కడ సర్వేలు చేయడం, మార్కింగ్లు పెట్టి నోటీసులు అందించమే పరమావధిగా పనిచేస్తున్నారు. పట
Hyderabad | మూసీ సుందరీకరణ ప్రాజెక్టు పేరిట రాష్ట్ర ప్రభుత్వం రెండేండ్ల నుంచి గ్రేటర్ హైదరాబాద్ ప్రజలను తీవ్ర భయాందోళనలకు గురిచేస్తున్నది. ఇండ్లను కూలుస్తూ, భూములను ఇష్టానుసారం లాక్కుంటూ నగర ప్రజలకు కంటిమ�
Gandhi Sarovar | మూసీ సుందరీకరణ పేరుతో సామాన్యుల గూడును చెడగొడుతున్న కాంగ్రెస్ ప్రభుత్వ తీరుపై మహాత్మాగాంధీ ముని మనవడు తుషార్ గాంధీ తీవ్ర అభ్యంతరాలు వ్యక్తంచేశారు.
గాంధీ సరోవర్ కట్టాలన్న ఆలోచన ప్రభుత్వానికి లేదని భువనగిరి ఎంపీ చామల కిరణ్కుమార్రెడ్డి అన్నారు. ఆదివారం ఆయన వీడియో రిలీజ్ చేశారు. మధు పార్క్ రిడ్జ్ బిల్డర్లు బఫర్ జోన్ నిబంధనలను ఉల్లంఘించి అపార�
Gandhi Sarovar | రాజకీయాల్లో భర్త ఒక పార్టీలో ఉండి, భార్య మరో పార్టీలో ఉండటం సాధారణంగా చూస్తుం టాం. కానీ ఇక్కడ భర్త అధికార పార్టీకి కొమ్ముకాస్తుంటే, భార్య మాత్రం వ్యతిరేక గళం వినిపిస్తుండటం ఆశ్చర్యానికి గురిచేస్త�
Sabitha Indra Reddy | గాంధీ సరోవర్ పేరిట మధు పార్క్ అపార్ట్మెంట్ను ఖాళీ చేయాలని రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఇచ్చిన నోటిఫికేషన్పై బాధితులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో బాధిత కుటుంబాలను మాజీ మంత్రులు హర
పొద్దున ఈ పార్టీలో ఉన్న వాళ్లు రాత్రికి మరో పార్టీలో చేరడం రాజకీయాల్లో పరిపాటి. ఎన్నికల్లో ఇచ్చిన హామీలను ఇవ్వనేలేదని ఏకంగా చట్టసభల్లో ప్రకటించడం కూడా వర్తమాన రాజకీయాల్లో సాధారణ విషయమైంది. ఇపుడు ఈ గోడద�
గాంధీ సరోవర్ భూసేకరణలో భాగంగా ప్రభుత్వం సేకరించనున్న బండ్లగూడ జాగీర్ పరిధిలోని మధు పార్క్ రిడ్జ్ బాధితులు తమ భవిష్యత్తుపై ఆందోళన వ్యక్తంచేస్తున్నారు. దేశంలోనే అతిపెద్ద గాంధీ విగ్రహం రూపుదిద్దుకు