దివంగత నేత సురవరం సుధాకర్రెడ్డికి ప్రజలు ఆదివారం అశ్రునయనాలతో అంతిమ వీడ్కోలు పలికారు. సీపీఐ నేతలు, కార్యకర్తలు, అభిమానులు, ప్రముఖులు ఆయనకు ఘనంగా నివాళులర్పించారు. ప్రభుత్వ అధికారిక లాంఛనాలతో సురవరం అం�
సీపీఐ జాతీయ మాజీ ప్రధాన కార్యదర్శి, మాజీ ఎంపీ దివంగత సురవరం సుధాకర్రెడ్డి భౌతికకాయాన్ని వైద్య విద్యార్థుల పరిశోధనల నిమిత్తం గాంధీ మెడికల్ కాలేజీకి ఆదివారం అప్పగించనున్నారు.
సీపీఐ అగ్రనేత, మాజీ ఎంపీ సురవరం సుధాకర్రెడ్డి (Suravaram Sudhakar Reddy) కన్నుమూశారు. కొన్ని రోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన, హైదరాబాద్లోని ఓ ప్రైవేటు దవాఖానలో చికిత్స పొందుతూ శుక్రవారం రాత్రి 10.20 గంటలకు తుదిశ్వా�
వైద్యారోగ్యశాఖలో బదిలీల ప్రకియా గందరగోళంగా మారింది. ముందూ వెనకా ఆలోచించకుండా సర్కార్ తీసుకున్న అనాలోచిత నిర్ణయం వల్ల వైద్యులు, రోగులు ఇబ్బందులకు గురవుతున్నారు.
హైదరాబాద్లోని మెడికల్ కాలేజీల్లో పనిచేస్తున్న ప్రొఫెసర్లు, అసోసియేట్ ప్రొఫెసర్లు దశాబ్దాలుగా అక్కడే తిష్టవేశారు.కనీసం పక్క దవాఖానకు కూడా బదిలీ కాకుండా.. చేరిన చోటే పాతుకుపోయారు.
Gandhi Hospital | నిరుద్యోగుల సమస్యపై ఆమరణ నిరాహార దీక్ష చేస్తున్న మోతీలాల్ నాయక్కు మద్దతుగా గాంధీ ఆస్పత్రి వద్దకు తండోపతండాలుగా నిరుద్యోగులు చేరుకుంటున్నారు. అయితే గాంధీ హాస్పిటల్ మెయిన్ గేటు వైపు నిర
Junior Doctors | తెలంగాణలోని అన్ని ప్రభుత్వ మెడికల్ కాలేజీల్లో జూనియర్ డాక్టర్లు సమ్మె చేపట్టిన సంగతి తెలిసిందే. రాష్ట్ర ప్రభుత్వంతో జూనియర్ డాక్టర్లు జరిపిన చర్చలు సఫలం అయ్యాయి. దీంతో సమ్మె వి
Junior Doctors | ప్రభుత్వ వైద్య కాలేజీల్లో పని చేస్తున్న జూనియర్ డాక్టర్లు తమ సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ సమ్మెబాట పట్టిన సంగతి తెలిసిందే. నిన్న రాష్ట్ర వైద్యారోగ్య శాఖ మంత్రి దామోదర�
కిడ్నీ సంబంధిత వ్యాధులు, డయాలసిస్ కేంద్రాల నిర్వహణ గురించి నోడల్ అధికారులతో గాంధీ మెడికల్ కాలేజీలో శనివారం అవగాహన సదస్సు నిర్వహించారు. తెలంగాణ వైద్య విధాన పరిషత్ కమిషనర్ అజయ్ కుమార్,
రాష్ట్రంలో మిడ్వైఫరీ వ్యవస్థ అద్భుతంగా పనిచేస్తున్నదని, మాతా-శిశు సంరక్షణకు ఎనలేని కృషి చేస్తున్నదని వైద్యారోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహ ప్రశంసించారు.