దశాబ్దాల కాలం నుంచి తెలంగాణ రాష్ట్రం కోసం పోరాటం చేసిన ప్రొఫెసర్ జయశంకర్ విగ్రహ ఏర్పాటును అధికారులు అడ్డుకున్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లా గంభీరావుపేటలో విశ్వబ్రాహ్మణ సంఘం ఆధ్వర్యంలో ఏర్పాటు చేయను�
బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆదివారం సిరిసిల్ల నియోజకవర్గంలో విస్తృతంగా పర్యటించారు. పలు శుభకార్యాలకు హాజరై నూతన వధూవరులను ఆశీర్వదిస్తూ.. వారికి శుభాకాంక్షలు చెబుతూ ముందుకు సాగారు.
బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, ఎమ్మెల్యే కేటీఆర్ శుక్రవారం గంభీరావుపేటలో పర్యటించారు. రెడ్డి సేవా సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో నిర్మించిన మహంకాళీ అమ్మవారి ఆలయంలో నిర్వహించిన హోమం, పూర్ణాహుతి కార్యక్�
Rajanna siricilla | కాంగ్రెస్ పాలనలో మంచి నీళ్ల కోసం(Drinking water) కూడా మహిళలు రోడ్లపైకి రావాల్సిన దుస్థితి నెలకొంది. కరెంట్ లేక నీళ్లు రాక తెలంగాణ ఆడబిడ్డలు అష్టకష్టాలు పడుతున్నారు.
గ్రామీణ ప్రాంత ప్రజలకు మెరుగైన వైద్య సేవలతో పాటు విలువైన సలహాలు అందించడమే లక్ష్యంగా ఎం స్వార్థ్, నాబార్డ్ ఆధ్వర్యంలో ఈ-క్లినిక్లను ఏర్పాటు చేస్తున్నది.
సైబర్ చీటర్లు రాజన్నసిరిసిల్ల జిల్లా గంభీరావుపేటకు చెందిన నలుగురిని కొత్త తరహాలో మోసం చేశారు. వాట్సాప్ గ్రూపుల్లోని ఫోన్ నంబర్లను హ్యాక్ చేసి, వారి పేరిట గ్రూపుల్లో ఏపీకే ఫేక్ లింకులు షేర్చేశారు
KTR | సీఎం రేవంత్రెడ్డి మెడల పేగులు వేసుకుంటా అంటున్నడని.. ఆయన బోటి పేగులు కొడుతున్నడా? అని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. సీఎం రేవంత్రెడ్డి పేరు పొంగనాలు రేవంత్రెడ్డి అని అంటున్నా�
Mallareddy | ఎర్రటి నిప్పుకనికల్లాంటి రాజస్థాన్ ఎడారులు.. గడ్డకట్టే చల్లటి జమ్మూ కశ్మీర్ లోయలు.. ఇలా ఎండా, వాన, చలి ఎరుగకుండా దేశ రక్షణ సేవలు అందించిన సైనికుడు ఆయన. దాదాపు నాలుగు దశాబ్దాల పాటు సరిహద్దుల్లో ప్రాణ�
Minister KTR | బీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక జనవరిలో గల్ఫ్ పాలసీని తీసుకువస్తామని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కల్వకుంట్ల తారకరామారావు ప్రకటించారు. ఆదివారం రాజన్న సిరిసిల్ల జిల్లాలోన�
Minister KTR | వారంటి లేని పార్టీ గ్యారెంటీ ఇస్తుందా..? కాంగ్రెస్ అధికారంలోకి వస్తే ఏడాదికో ముఖ్యమంత్రి.. మొండి చేయికి ఓటేస్తే ఐదేళ్లు గోసపడుతామని మంత్రి కేటీఆర్ అన్నారు. ఛత్తీస్గఢ్, కర్నాటక రాష్ట్రాల నుంచి దూ�