పార్టీ ఫిరాయింపుల కేసులో స్పీకర్ నోటీస్ అందుకొని.. నేడో.. రేపో అనర్హత వేటు పడే అవకాశం ఉన్న గద్వాల ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్రెడ్డి తాజాగా ప్రభుత్వాన్ని సుతిమెత్తగా విమర్శిస్తూ జిమ్మిక్కులు ప్రదర్శి�
కల్తీ కల్లు ఉప్పొంగుతున్నా, అమాయకుల ప్రాణాల మీదకు వస్తున్నా ప్రభుత్వంలో చలనం కరువైంది. నిషేధిత మత్తు పదార్థాల నియంత్రణను గాలికొదిలేసింది. కామారెడ్డి జిల్లాలో కల్తీ కల్లుతో వంద మంది దాకా అస్వస్తతకు గుర�
నియోజకవర్గంలో ని ఆర్అండ్బీ, పంచాయతీరాజ్ శాఖల రోడ్లు ధ్వంసమై గుంతలమయంగా మారాయని, ప్రభుత్వం వెంటనే ఆధునీకరించాలని బీఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు కుర్వ విజయ్కుమార్ డిమాండ్ చేశారు.
నడిగడ్డలో అనుమతిలేని కల్లు దుకాణాలతో పాటు అనుమతి ఉన్న దుకాణా ల్లో కల్తీ కల్లు తయారీ విచ్చల విడిగా సాగుతోంది. క ల్లు తాగిన వారు ఇల్లుగుల్ల చేసుకుంటుండగా కల్లు తయారీ దారులు మాత్రం కోట్లకు పడగలెత్తుతున్నా�
గద్వాల నియోజకవర్గంలో కేంద్రీయ, జవహర్ నవోదయ విద్యాలయాలు ఏర్పాటు చేయాలని కోరుతూ సోమవారం ఎంపీ రాములుతో కలిసి ఎమ్మెల్యే కృష్ణమోహన్రెడ్డి ఢిల్లీలో సెంట్రల్ స్కూల్ ఎడ్యుకేషన్ కార్యదర్శి సంజయ్కుమార్�
గద్వాల నియోజకవర్గ ప్రజలు నాపై నమ్మకం ఉంచి రెండో సారి ఎమ్మెల్యేగా గెలిపించారని వారి నమ్మకాన్ని వమ్ము చేయకుండా గద్వాలను అన్ని రంగాల్లో అగ్రగామిగా ని లుపుతామని ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్రెడ్డి అ న్నారు.
కేసీఆర్ ప్రభు త్వం ప్రవేశ పెట్టిన ప్రజా సంక్షేమ పథకాలను కాంగ్రెస్ ప్రభుత్వం రద్దు చేయడానికి కుట్రలు చేస్తున్నదని, ఆ పథకాలను యథావిధిగా కొనసాగించాలని గద్వాల ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్రెడ్డి డిమాం డ్�
వ్యక్తి జేబులోని సెల్ఫోన్ పేలిన ఘటన శుక్రవారం జిల్లా కేంద్రంలో చోటు చేసుకున్నది. స్థానికుల కథనం ప్రకారం జిల్లాకేంద్రంలోని మార్కెట్ యార్డ్లోని కూరగాయల మార్కెట్లో బీసీ కాలనీకి చెందిన జయరాముడు జేబ�
గద్వాల మున్సిపాలిటీలో చేపడుతున్న అభివృద్ధి పనులను నాణ్యతతో వేగవంతంగా పూర్తిచేయాలని ఎమ్మెల్యే కృష్ణమోహన్రెడ్డి అధికారులను ఆదేశించారు. సోమవారం జిల్లా కేంద్రానికి సమీపంలోని దౌదర్పల్లి శివారులో రూ.39క
గద్వాల నియోజకవర్గంలో బండ్ల కృష్ణమోహన్రెడ్డి తన సమీప కాంగ్రెస్ అభ్యర్ధి సరితపై 7వేల పైచిలుకు మెజారిటీతో గెలుపొందారు. ఆదివారం ఎన్నికల కౌంటింగ్ సందర్భంగా కార్యకర్తలు, నాయకులు, ప్రజల్లో ఎంతో ఉత్కంఠ నెల�
ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలో నామినేషన్ల పర్వం కొనసాగుతున్నది. నోటిఫికేషన్ విడుదలైన నాటి నుంచి ఆదివారం మినహా మిగతా రోజుల్లో ఆయా నియోజకవర్గాల్లో నామినేషన్లు దాఖలు చేస్తున్నారు.