బీఆర్ఎస్ నేతల అరెస్టులపై పార్టీ శ్రేణులు భగ్గుమన్నాయి. మాజీ మంత్రి హరీశ్రావును, ఎమ్మెల్యే కౌశిక్రెడ్డిని అరెస్టు చేసి తీసుకెళ్లిన గచ్చిబౌలి, బంజారాహిల్స్ పోలీస్స్టేషన్ల వద్ద బీఆర్ఎస్ శ్రేణుల
సంధ్య కన్స్ట్రక్షన్స్ ఎండీ సరనాల శ్రీధర్రావుపై మరో రెండు కేసులు నమోదయ్యాయి. గచ్చిబౌలిలోని ఓ ప్లాట్లోకి అక్రమంగా చొరబడి, అందులో ఉన్న సామగ్రిని ధ్వంసం చేసి ప్లాటు కబ్జాకు యత్నించడంతో గచ్చిబౌలి పోలీస
ఐటీ కారిడార్కు కేరాఫ్గా ఉన్న గచ్చిబౌలిలో అక్రమ నిర్మాణాలు ప్రమాదాలకు కారణమవుతున్నాయి. కొండాపూర్ డివిజన్ సిద్ధిక్నగర్లో ఓ నిర్మాణదారుడు కనీస ప్రమాణాలు పాటించకుండా బహుళ అంతస్తుల నిర్మాణం పుట్టి�
కరోనా కష్టకాలంలో వేలాది మంది రోగులకు సేవలందించిన గచ్చిబౌలిలోని టిమ్స్(తెలంగాణ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ అండ్ రిసెర్చ్)ఇక కనుమరుగు కానున్నది.
Hyderabad | గచ్చిబౌలిలోని(Gachibowli) హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ వద్ద రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. బస్సును ఓవర్ టేక్ చేయబోయి ఆటోని ఢీకొని అదుపుతప్పి(Car overturned) ఓ స్విఫ్ట్ కారు బోల్తాపడింది.
Harish Rao | ఈ మధ్యకాలంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు మల్లన్న సాగర్(Mallanna sagar), కొండపోచమ్మ సాగర్ బాధితులపై కపట ప్రేమ చూపిస్తున్నారు. పేదలకు డబుల్ బెడ్రూమ్ ఇండ్లు ఇస్తామని గొప్పగా చెప్తుండు. దమ్ముంటే బీఆర్ఎస్ హయాంలో చ
గచ్చిబౌలిలో యువతిపై లైంగికదాడి కేసులో నిందితుడిని పోలీసులు అరెస్ట్ చేశారు. సీసీ కెమెరాల ఆధారంగా ఆటోను గుర్తించిన పోలీసులు నిందితుడిని లింగంపల్లి గోపీనగర్లో నివాసముండే ప్రవీణ్గా గుర్తించారు.
Hyderabad | గచ్చిబౌలిలో సోమవారం అర్ధరాత్రి ఓ యువతిపై ఆటో డ్రైవర్ లైంగికదాడికి పాల్పడిన ఘటనలో పోలీసులు పురోగతి సాధించారు. సీసీ కెమెరాల ఫుటేజీ, సెల్ఫోన్ నెంబర్ ఆధారంగా కేసును పోలీసులు ఛేదించారు.
సైబరాబాద్ ఐటీ కారిడార్ మంగళవారం ఒక్కసారిగా ఉలిక్కిపడింది. అత్యంత సేఫ్జోన్గా భావించే గచ్చిబౌలిలో సోమవారం అర్ధరాత్రి ఓ యువతిపై ఆటో డ్రైవర్, తన స్నేహితుడితో కలిసి లైంగికదాడి చేయడం దేశవ్యాప్తంగా కలక�
పదేండ్ల పాటు ప్రశాంతంగా ఉన్న హైదరాబాద్లో.. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత నిత్యం నేరాలు జరుగుతూనే ఉన్నాయి. పోలీసుల నిఘా వైఫల్యంతో దొంగతనాలు, హత్యలు, లైంగికదాడులు, మహిళలపై వేధింపులు నిత్యకృత్యమయ్యా�
బ్రెస్ట్ క్యాన్సర్పై ప్రజల్లో అవగాహన కల్పించేందుకు ఉద్దేశించిన పింక్ పవర్ రన్ 2024ను (Pink Power Run) మంత్రి దామోదర రాజనర్సింహ ప్రారంభించారు. సుధారెడ్డి ఫౌండేషన్ ఆధ్వర్యంలో గచ్చిబౌలి స్టేడియంలో నిర్వహించి�
హైదరాబాద్ గచ్చిబౌలిలోని ట్రిపుల్ ఐటీ డిపార్ట్మెంట్ ఆఫ్ టెలీకమ్యూనికేషన్ ఆధ్వర్యంలో విద్యార్థులకు అవుట్రీచ్ సెషన్ నిర్వహించారు. 2030 నాటికి 193 దేశాల్లో 5జీ, 6జీ సేవలు విస్తృతం కానున్నందున.. ఈ పురోభ�
గచ్చిబౌలిలోని ఓ హోటల్లో నర్సింగ్ విద్యార్థిని (Nursing student) అనుమానాస్పద రీతిలో మృతి చెందిన విషయం తెలిసిందే. ఈ కేసులో మిస్టరీని పోలీసులు ఛేదించారు. శృతిది రేప్ అండ్ మర్డర్ కాదని.. ఆమె బలవన్మరణానికి పాల్పడి�