ఢిల్లీలో మద్యం ప్రియులకు బ్యాడ్ న్యూస్. దేశ రాజధానిలో (New Delhi) వరుసగా ఐదు రోజులపాటు వైన్ షాపులు (Wine Shopes) మూతపడనున్నాయి. శ్రీకృష్ణ జన్మాష్టమి (Sri Krishna Janmashtami), జీ20 సమావేశాల (G20 summit) సందర్భంగా ప్రభుత్వ సెలవులు ప్రకటించిం�
Joe Biden | అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ (Joe Biden) ఈ నెలలో భారత్లో పర్యటించనున్న విషయం తెలిసిందే. 9-10 తేదీల్లో ఢిల్లీలో జరిగే జీ20 (G20 summit) దేశాధినేతల శిఖరాగ్ర సమావేశంలో పాల్గొననున్నారు. ఈ నేపథ్యంలోనే సమావేశాలకు రెండు ర�
G20 Summit | దేశ రాజధాని ఢిల్లీలో సెప్టెంబర్ 9, 10న జీ 20 సమ్మిట్ (G20 Summit) శిఖరాగ్ర సదస్సు జరుగనున్నది. ఈ నేపథ్యంలో భారత్కు వచ్చే పలు దేశాల అధ్యక్షుల భద్రత కోసం ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నారు. ప్రత్యేకించి లెఫ్ట్ హ్�
Joe Biden | సెప్టెంబర్ 9-10 తేదీల్లో ఢిల్లీలో G-20 దేశాధినేతల శిఖరాగ్ర సదస్సు (G20 Summit) జరగనున్న విషయం తెలిసిందే. ఈ సదస్సుకు చైనా అధ్యక్షుడు జిన్పింగ్ (Xi Jinping) దూరంగా ఉండనున్నట్లు విశ్వసనీయ వర్గాలు గురువారం తెలిపాయి. అయి
G20 Summit | భారత్లో మరో పది రోజుల్లో జరగనున్న జీ20 సమ్మిట్ (G20 Summit)కు ఏర్పాట్లు ముమ్మరంగా కొనసాగుతున్నాయి. భారత్ ఎంతో ప్రతిష్ఠాత్మకంగా భావిస్తోన్న ఈ సదస్సుకు చైనా అధ్యక్షుడు షీ జిన్పింగ్ (Xi Jinping) దూరంగా ఉండనున్న�
G20 Summit | జీ20 సమ్మిట్ (G20 Summit)కు హాజరయ్యే అతిథులకు లంగూర్ కటౌట్లు (langur cutouts) స్వాగతం పలుకనున్నాయి. అంతేకాదు ఆ కటౌట్ల వద్ద ఉండే వ్యక్తులు లంగూర్ మాదిరిగా శబ్దాలు కూడా చేయనున్నారు. జీ20 సదస్సుకు కోతుల బెడద లేకుండా ఉండే
G20 Summit | ప్రధాని మోదీకి రష్యా అధ్యక్షుడు పుతిన్ సోమవారం ఫోన్ చేశారు. భారత్లో జరుగనున్న జీ20 సమ్మిట్కు (G20 Summit)కు తాను రాలేకపోతున్నట్లు తెలిపారు. రష్యా తరుఫున విదేశాంగ మంత్రి సెర్గీ లావ్రోవ్ హాజరవుతారని చెప్
వచ్చే నెల ఆరంభంలో జీ20 సదస్సు జరగనుండగా ప్రతిష్టాత్మక సదస్సుకు ముందు పలు ఢిల్లీ మెట్రో స్టేషన్ల (Delhi Metro) గోడలపై ఖలిస్తాన్ అనుకూల నినాదాలు దర్శనమిచ్చాయి.
జీ 20 సమ్మిట్లో భాగంగా గూగుల్-టీ హబ్ సంయుక్తంగా నిర్వహించిన 24 గంటల హ్యాకథాన్లో హైదరాబాద్కి చెందిన అగ్రిహీరోస్ స్టార్టప్ బృందం అద్భుత ప్రతిభను కనబర్చింది. శుక్రవారం ఇండియన్ స్కూల్ ఆఫ్ బిజినెస్�
Vladimir Putin | భారత్లో జరుగనున్న జీ20 సమ్మిట్కు రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ (Vladimir Putin) వ్యక్తిగతంగా హాజరుకావడం లేదు. అయితే ఈ సదస్సులో వర్చువల్గా ఆయన పాల్గొంటారని తెలుస్తున్నది. క్రెమ్లిన్ ప్రతినిధి డిమిత్
జీ20 సదస్సుకు భారత్ ఆతిథ్యమిస్తున్న సందర్భంగా.. రాజధాని న్యూఢిల్లీలోని కేంద్ర ప్రభుత్వ కార్యాలయాలను సెప్టెంబర్ 8 నుంచి 10 వరకు మూసివేస్తున్నామని కేంద్రం గురువారం ఓ ప్రకటన జారీచేసింది.
Joe Biden | అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ (Joe Biden) భారత్లో పర్యటించనున్నారు. సెప్టెంబర్లో న్యూ ఢిల్లీ (Delhi)లో జీ20 (G20 summit) దేశాధినేతల శిఖరాగ్ర సమావేశం జరగనున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలోనే నాలుగు రోజుల పర్యటన నిమిత్త
G20 Summit | దేశ రాజధాని ఢిల్లీలో త్వరలో జీ 20 సదస్సు (G20 Summit) జరుగనున్నది. ఈ నేపథ్యంలో భద్రతా ఏర్పాట్ల కోసం వాహనాల కొరత ఏర్పడింది. దీంతో పోలీస్ అధికారుల వద్ద ఉన్న అదనపు ప్రభుత్వ వాహనాలను వెనక్కి ఇవ్వాలంటూ ఆదేశాలు జా�
మణిపూర్లో సాధారణ పరిస్థితులు నెలకొని ఉంటే.. ఆ రాష్ట్రంలో జీ20 సదస్సు నిర్వహించాలని సమాజ్వాదీ పార్టీ చీఫ్, ఉత్తరప్రదేశ్ మాజీ సీఎం అఖిలేశ్ యాదవ్ కేంద్ర ప్రభుత్వానికి సవాల్ చేశారు. మణిపూర్లో సాధారణ �