ఢిల్లీలో రెండురోజుల పాటు జరిగిన జీ-20 సదస్సు (G20 Summit) ఆదివారం ముగిసింది. రష్యా-ఉక్రెయిన్ యుద్ధం నేపధ్యంలో విశ్వ శాంతిని కాంక్షిస్తూ జరిగిన ప్రార్ధనలతో సదస్సు ముగిసినట్టు ప్రధాని నరేంద్ర మోదీ �
జీ20 సమావేశాల నేపథ్యంలో.. విదేశీ మీడియాతో ముఖాముఖి కార్యక్రమంలో పాల్గొనేందుకు ప్రధాని మోదీ ముఖం చాటేస్తున్నారా? అంటే అవుననే సమాధానం వినిపిస్తున్నది. ఈ మేరకు కాంగ్రెస్ మోదీపై విరుచుకుపడింది. ఆ పార్టీ నేత
G20 Summit | భారత్ అధ్యక్షతన ఢిల్లీలో శనివారం జరిగిన జీ20 (G20 summit ) శిఖరాగ్ర సమావేశంలో తొలి రోజు కొన్ని కీలక ఒప్పందాలు జరిగాయి. గ్లోబల్ బయోఫ్యూయల్స్ అలయన్స్ను ప్రధాని మోదీ ప్రారంభించారు.
G20 summit | ఉక్రెయిన్కు జీ20 (G20 summit) బాసటగా నిలిచింది. ఆ దేశంపై యుద్ధానికి దిగిన రష్యా బలవంతంగా ఉక్రెయిన్ ప్రాంతాలను స్వాధీనం చేసుకోవడాన్ని ప్రపంచ దేశాల అధినేతలు వ్యతిరేకించారు. అలాగే అణ్వాయుధాలను ప్రయోగిస్తా�
G20 Summit | భారత్, మిడిల్ ఈస్ట్, యూరోప్ మధ్య వాణిజ్య సంబంధాలను మరింతగా పెంపొందించేందుకు కనెక్టివిటీ కారిడార్ను ప్రపంచ నేతలు ప్రారంభించారు. భారత్ అధ్యక్షతన శనివారం ఢిల్లీలో జరిగిన జీ20 (G20 Summit) శిఖరాగ్ర సమావేశంలో
G20 Summit | భారత్ అధ్యక్షతన దేశరాజధాని ఢిల్లీలోని భారత్ మండపంలో జీ20 దేశాధినేతల శిఖరాగ్ర సమావేశం (G20 Summit) జరుగుతున్న విషయం తెలిసిందే. ఈ సమ్మిట్లో తెలంగాణ రాష్ట్రం కరీంనగర్ (Karimnagar)కు అరుదైన గౌరవం దక్కింది. ఈ సదస్స�
Akshata Murty | భారత్ అధ్యక్షతన దేశరాజధాని ఢిల్లీలోని భారత్ మండపంలో జీ20 దేశాధినేతల శిఖరాగ్ర సమావేశం జరుగుతున్న విషయం తెలిసిందే. ఈ సమావేశాలకు దేశాధినేతలు, ప్రధానులు ఇక్కడికి వచ్చారు. ఈ సదస్సు కోసం ఇండియాకు వచ్చ�
German Chancellor Olaf Scholz: ఓ వారం క్రితం జర్మనీ ఛాన్సలర్ జాకింగ్ చేస్తూ కంటికి దెబ్బతగిలించుకున్నారు. దీంతో ఆయన కుడి కన్నుకు స్వల్పంగా గాయాలు అయ్యాయి. అయితే ఇవాళ జీ20 మీటింగ్కు ఆయన తన కంటికి నల్లరంగు ఐప్యా�
African Union | భారత్ అధ్యక్షతన జరుగుతున్న జీ20 దేశాధినేతల శిఖరాగ్ర సమావేశం (G20 Summit)లో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఆఫ్రికన్ యూనియన్ (African Union)కు జీ20లో శాశ్వత సభ్యత్వం కల్పించారు.
G20 Summit | కరీంనగర్ ఫిలిగ్రీకి మరోసారి విశ్వఖ్యాతి దక్కింది. దేశ రాజధాని ఢిల్లీలో నేటి నుంచి రెండు రోజులపాటు జరుగనున్న జీ 20 దేశాల శిఖరాగ్ర సదస్సులో అతిథులకు అలంకరించే బ్యాడ్జీలను కరీంనగర్లోని ఫిలిగ్రీ సొస
MQ-9 Reaper Drone | ప్రతిష్ఠాత్మక జీ20 శిఖరాగ్ర సదస్సులో పాల్గొనేందుకు వివిధ దేశాధినేతలు భారత్కు తరలివచ్చారు. అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ కూడా ఇవాళ దిల్లీలో అడుగుపెట్టారు. ఈ క్రమంలోనే ప్రధాని మోదీ నివాసానికి వెళ్
G20 Summit | అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ భారత్ చేరుకున్నారు. కేంద్ర మంత్రి వీకే సింగ్ ఢిల్లీ విమానాశ్రయంలో ఆయనకు స్వాగతం పలికారు. భారత్ అధ్యక్షతన ఈ నెల 9, 10న జరుగనున్న జీ20 సమ్మిట్ (G20 Summit) లో పాల్గొనేందుకు 80 ఏండ్�