Rishi Sunak | భారత్ అధ్యక్షతన దేశ రాజధాని న్యూ ఢిల్లీలో శనివారం ప్రారంభమైన జీ20 దేశాధినేతల శిఖరాగ్ర సమావేశం (G20 Summit) ఆదివారంతో ముగిసింది. ఈ సమావేశంలో అమెరికా సహా వివిధ దేశాధినేతలు, అంతర్జాతీయ సంస్థల ప్రతినిధులు పాల�
Justin Trudeau | జీ20 సదస్సు (G20 Summit) కోసం భారత్కు విచ్చేసిన కెనడా ప్రధాన మంత్రి (Canadian Prime Minister) జస్టిన్ ట్రూడో (Justin Trudeau) తిరుగు ప్రయాణం వాయిదా పడింది.
చైనా చేపట్టిన బెల్ట్ అండ్ రోడ్ ఇనీషియేటివ్ (బీఆర్ఐ) ప్రాజెక్టు నుంచి తప్పుకోవాలనుకుంటున్నట్టు ఇటలీ ప్రకటించింది. ప్రతిష్ఠాత్మకమైన ఇండియా-మిడిల్ ఈస్ట్-యూరోప్ వాణిజ్య కారిడార్పై ఆసక్తితో ఉన్న�
Rishi Sunak | జీ20 సమావేశాల కోసం భారత్కు విచ్చేసిన బ్రిటన్ ప్రధాని రిషీ సునాక్.. ఆదివారం ఉదయం తన సతీమణి అక్షతామూర్తి సునాక్తో కలిసి దేశ రాజధాని ఢిల్లీలోని అక్షర్ధామ్ ఆలయాన్ని సందర్శించారు.
ఢిల్లీలో రెండురోజుల పాటు జరిగిన జీ-20 సదస్సు (G20 Summit) ఆదివారం ముగిసింది. రష్యా-ఉక్రెయిన్ యుద్ధం నేపధ్యంలో విశ్వ శాంతిని కాంక్షిస్తూ జరిగిన ప్రార్ధనలతో సదస్సు ముగిసినట్టు ప్రధాని నరేంద్ర మోదీ �
జీ20 సమావేశాల నేపథ్యంలో.. విదేశీ మీడియాతో ముఖాముఖి కార్యక్రమంలో పాల్గొనేందుకు ప్రధాని మోదీ ముఖం చాటేస్తున్నారా? అంటే అవుననే సమాధానం వినిపిస్తున్నది. ఈ మేరకు కాంగ్రెస్ మోదీపై విరుచుకుపడింది. ఆ పార్టీ నేత
G20 Summit | భారత్ అధ్యక్షతన ఢిల్లీలో శనివారం జరిగిన జీ20 (G20 summit ) శిఖరాగ్ర సమావేశంలో తొలి రోజు కొన్ని కీలక ఒప్పందాలు జరిగాయి. గ్లోబల్ బయోఫ్యూయల్స్ అలయన్స్ను ప్రధాని మోదీ ప్రారంభించారు.
G20 summit | ఉక్రెయిన్కు జీ20 (G20 summit) బాసటగా నిలిచింది. ఆ దేశంపై యుద్ధానికి దిగిన రష్యా బలవంతంగా ఉక్రెయిన్ ప్రాంతాలను స్వాధీనం చేసుకోవడాన్ని ప్రపంచ దేశాల అధినేతలు వ్యతిరేకించారు. అలాగే అణ్వాయుధాలను ప్రయోగిస్తా�
G20 Summit | భారత్, మిడిల్ ఈస్ట్, యూరోప్ మధ్య వాణిజ్య సంబంధాలను మరింతగా పెంపొందించేందుకు కనెక్టివిటీ కారిడార్ను ప్రపంచ నేతలు ప్రారంభించారు. భారత్ అధ్యక్షతన శనివారం ఢిల్లీలో జరిగిన జీ20 (G20 Summit) శిఖరాగ్ర సమావేశంలో
G20 Summit | భారత్ అధ్యక్షతన దేశరాజధాని ఢిల్లీలోని భారత్ మండపంలో జీ20 దేశాధినేతల శిఖరాగ్ర సమావేశం (G20 Summit) జరుగుతున్న విషయం తెలిసిందే. ఈ సమ్మిట్లో తెలంగాణ రాష్ట్రం కరీంనగర్ (Karimnagar)కు అరుదైన గౌరవం దక్కింది. ఈ సదస్స�
Akshata Murty | భారత్ అధ్యక్షతన దేశరాజధాని ఢిల్లీలోని భారత్ మండపంలో జీ20 దేశాధినేతల శిఖరాగ్ర సమావేశం జరుగుతున్న విషయం తెలిసిందే. ఈ సమావేశాలకు దేశాధినేతలు, ప్రధానులు ఇక్కడికి వచ్చారు. ఈ సదస్సు కోసం ఇండియాకు వచ్చ�
German Chancellor Olaf Scholz: ఓ వారం క్రితం జర్మనీ ఛాన్సలర్ జాకింగ్ చేస్తూ కంటికి దెబ్బతగిలించుకున్నారు. దీంతో ఆయన కుడి కన్నుకు స్వల్పంగా గాయాలు అయ్యాయి. అయితే ఇవాళ జీ20 మీటింగ్కు ఆయన తన కంటికి నల్లరంగు ఐప్యా�
African Union | భారత్ అధ్యక్షతన జరుగుతున్న జీ20 దేశాధినేతల శిఖరాగ్ర సమావేశం (G20 Summit)లో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఆఫ్రికన్ యూనియన్ (African Union)కు జీ20లో శాశ్వత సభ్యత్వం కల్పించారు.
G20 Summit | కరీంనగర్ ఫిలిగ్రీకి మరోసారి విశ్వఖ్యాతి దక్కింది. దేశ రాజధాని ఢిల్లీలో నేటి నుంచి రెండు రోజులపాటు జరుగనున్న జీ 20 దేశాల శిఖరాగ్ర సదస్సులో అతిథులకు అలంకరించే బ్యాడ్జీలను కరీంనగర్లోని ఫిలిగ్రీ సొస