G20 Summit | దేశంలో ఎక్కడ ఏ చిన్న అలజడి జరిగినా చాలు ప్రభుత్వం ముందుగా ఇంటర్నెట్ను నిలిపివేస్తున్నది. ప్రపంచంలో ఇటువంటి విడ్డూరం మరెక్కడా లేదని జీ20 సమ్మిట్లో భారత్పై విమర్శలు వ్యక్తమయ్యాయి. అయినదానికీ కాని
Vande Bharat Train | ప్రధాని మోదీ (PM Modi) ప్రతీ దానిని కాషాయీకరిస్తున్నారు. భారతదేశం ఆధ్వర్యంలో జరుగుతున్న జీ20 సమావేశాల లోగోను తమ పార్టీ జెండాలో ఉండే కలర్లతో రూపొందించారు. కమలం పువ్వు, కాషాయం, ఆకుపచ్చ రంగుల్లో జీ20 సమ్మిట�
జమ్ముకశ్మీర్లోని శ్రీనగర్లో (Srinagar) పర్యాటక రంగంపై జీ20 (G20 Summit) వర్కింగ్ గ్రూప్ సమావేశాలు సోమవారం నుంచి జరుగనున్నాయి. నేటి నుంచి మూడు రోజులపాటు ఈ సమావేశాలను నిర్వహిస్తారు. మొత్తం 60 మందికిపైగా విదేశీ ప్రతిన
భారత్ పట్ల చైనా (China) తన వక్రబుద్ధిని మరోసారి చాటుకున్నది. సోమవారం నుంచి జమ్ముకశ్మీర్లోని శ్రీనగర్లో (Srinagar) జరుగనున్న జీ20 సదస్సుకు (G20 summit) తాము హాజరుకావడం లేదని ప్రకటించింది. వివాదాస్పద భూభాగంలో (Disputed territory) సమా�
ఆంధ్రప్రదేశ్ మంత్రి ఆదిమూలపు సురేశ్కు (Minister Adimulapu Suresh) తృటిలో ప్రమాదం తప్పింది. మంత్రి సురేశ్ విశాఖపట్నంలో (Visakhapatnam) పర్యటిస్తున్నారు. ఈ క్రమంలో ఆదివారం ఉదయం విశాఖ ఆర్కే బీచ్లో (RK Beach) పారా గ్లైడింగ్ (Paragliding) చేస్త
ఢిల్లీలోని ప్రగతి మైదానాన్ని స్వాధీనం చేసుకుంటామని, అక్కడ త్రివర్ణ పతాకానికి బదులుగా ఖలిస్థానీ జెండా ఎగురవేస్తామని ఖలిస్థాన్ (Khalistan) మద్దతుదారులు హెచ్చరించారు. ఖలిస్థాన్ వేర్పాటువాద నాయకుడు అమృత్పా�
జీ-20 దేశాల కూటమికి ఆతిథ్యం వహించే అవకాశం భారత్కు రావడం మంచి విషయమే. వచ్చే ఏడాది జరిగే సమావేశాలకు విస్తృతంగా ఏర్పాట్లు జరుగుతున్నాయి. కానీ, ప్రపంచవ్యాప్తంగా ప్రధాని మోదీకి పెరుగుతున్న పరపతిని చూసి జీ-20 సభ
G20 Summit | ఈ సమావేశానికి ఈ రెండు దేశాల నేతలు వస్తున్నారు. మరి ఈ సందర్భంలో సౌదీ యువరాజును బైడెన్ కలుస్తారా? చమురు ఉత్పత్తిపై మాట్లాడతారా? అనే చర్చ జోరందుకున్నది.
ఈ ఏడాది జీ20 సమావేశం ఇండోనేషియా వేదికగా జరగనుంది. దీనిలో రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ నేరుగా పాల్గొంటారని కొన్నిరోజుల క్రితం ఇండోనేషియాలో రష్యా రాయబారి వెల్లడించారు. ఈ క్రమంలో ఆస్ట్రేలియా ప్రధాని