బీఆర్ఎస్ హయాంలో అభివృద్ధి పనులకు నిధుల వరదను పారించడంతో పట్టణ ప్రగతి పరుగులు పెట్టింది. కాంగ్రెస్ సర్కారు సుమారు పది నెలలుగా పట్టణ ప్రగతికి నిధులు విడుదల చేయకపోవడంతో అభివృద్ధి పనులు నిలిచిపోతున్నా�
రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఐదు నెలలుగా నిధుల విడుదల లేకపోవడంతో గ్రామ పంచాయతీల గల్లా ఖాళీ అయ్యింది. గత ప్రభుత్వం పల్లె ప్రగతి పేరుతో ప్రతి నెలా ఇచ్చే నిధులకు కొత్త సర్కార్ కోత పెట్టడంతో పంచాయతీల పాలన కష్టత�
కడ్తాల్ : గ్రామాలు, తండాల అభివృద్ధికి టీఆర్ఎస్ ప్రభుత్వం ప్రాధాన్యం ఇస్తున్నదని ఎమ్మెల్యే జైపాల్యాదవ్ అన్నారు. ఆమనగల్లు మండలంలోని కోనాపూర్ గ్రామం నుంచి కడ్తాల్ మండలంలోని మరిపల్లి గ్రామం మీదుగా ఏ
రూ.19.26 కోట్లు విడుదల చేసిన సర్కారు జడ్పీకి రూ.8.50 కోట్లు, మండలానికి రూ.10.76 కోట్లు పల్లెల అభివృద్ధికి నిధులు కేటాయించి ప్రభుత్వం సంగారెడ్డి, డిసెంబర్ 17 : స్థానిక సంస్థలను బలోపేతం చేసి ప్రజలకు పారదర్శకమైన సేవలు
ఖమ్మం: పేదింటి ఆడబిడ్డలను ఆదుకునేందుకు ముఖ్యమంత్రి కేసీఆర్ కళ్యాణ లక్ష్మి, షాదీముబారక్ పథకాలకు రూ. 612 కోట్లు విడుదల చేయడం పట్ల రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్కుమార్ హర్షం వ్యక్తం చేశారు. నిరుపేదలన�
బంజారాహిల్స్ : వెంకటేశ్వరకాలనీ డివిజన్ పరిధిలో అభివృద్ది పనులను చేపట్టేందుకు ఎమ్మెల్సీ కోటాలో నిధులను కేటాయించాలని కార్పొరేటర్ మన్నె కవితారెడ్డి బుధవారం ఎమ్మెల్సీ ఎంఎస్.ప్రభాకర్రావును కోరారు. డ
మొయినాబాద్ : హైదరాబాద్, రంగారెడ్డి, మహబూబ్నగర్ జిల్లాల పట్టభద్రుల నియోజకవర్గం ఎమ్మెల్సీ సురబీ వాణీదేవి తోలుకట్టా గ్రామానికి విచ్చేసి గ్రామంలో ఉన్న పీవీ నర్సింహారావు మెమోరియల్ ట్రస్ట్ను సందర్శి�
శంషాబాద్ రూరల్ : గ్రామ సమస్యల పరిష్కారం కోసం అవసరమైన నిధులు కేటాయించాలని కోరుతూ గురువారం మండలంలోని రామంజాపూర్ ఎంపీటీసీ సభ్యుడు క్రాంతికుమార్, పీఏసీఎస్ వైస్ చైర్మన్ ప్రభుసాగర్ ఆధ్వర్యంలో పలువుర�
హాజీపూర్ : ఎల్లంపల్లి ప్రాజెక్టు నిర్వాసితులకు ప్యాకేజీ కింద రూ. 13 కోట్లను చేసినందుకుగాను సీఎం కేసీఆర్, ఎమ్మెల్యే నడిపెల్లి దివాకర్ రావు చిత్రపటాలకు టీఆర్ఎస్ నాయకులు గురువారం క్షీరాభిషేకం చేశారు. �
Dalitha Bhandhu | దళితుల సాధికారతే లక్ష్యంగా తెలంగాణ ప్రభుత్వం దళితబంధు పథకాన్ని ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్నది. ఇప్పటికే హుజూరాబాద్ నియోజకవర్గంలో ఈ నెల 16న ఈ పథకానికి సంబంధించిన పైలెట్ ప్రాజెక్టును ప్రారంభ�
స్కాలర్షిప్స్కు నిధులు విడుదల | తెలంగాణ ప్రభుత్వం రాష్టంలోని వెనుకబడిన వర్గాలకు చెందిన విద్యార్థులకు శుభవార్త చెప్పింది. బీసీ విద్యార్థుల ఉపకార వేతనాలకు నిధులు విడుదల చేస్తున్నట్లు ప్రకటించింది.