నిర్మాణ రంగంతోనే 23 శాతం వాయు కాలుష్యం, 50 శాతం వాతావరణ మార్పు, 40 శాతం తాగునీటి కాలుష్యం, 50 శాతం వ్యర్థాలు పోగవుతున్నాయని నిపుణులు ఆందోళన వ్యక్తంచేశారు. ఫెడరేషన్ ఆఫ్ తెలంగాణా చాంబర్స్ ఆఫ్ కామర్స్ అండ్ ఇ
ఫెడరేషన్ ఆఫ్ తెలంగాణ చాంబర్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ (ఎఫ్టీసీసీఐ), ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ కార్పొరేట్ అఫైర్స్(ఐఐసీఏ) సంయుక్తాధ్వర్యంలో ఈ నెల 9, 10 తేదీల్లో కార్పొరేట్ మేనేజ్మెంట్, గవర్�
ప్రభుత్వం అమలు చేస్తున్న సమ్మిళిత అభివృద్ధి విధానాలే తెలంగాణను ప్రగతి ప థంలో ఉన్నతంగా నిలబెడుతున్నాయని రాష్ట్ర సాగునీటిపారుదలశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రజత్కుమార్ తెలిపారు.
కొత్త తరం తయారీ, సేవా రంగాలకు మద్దతిచ్చేందుకు తెలంగాణ చాంబర్స్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ సమాఖ్య (ఎఫ్టీసీసీఐ) హైదరాబాద్లో ఓ నైపుణ్య కేంద్రాన్ని అందుబాటులోకి తెచ్చింది. బుధవారం ఈ ‘ఎఫ్టీసీసీఐ పోకర�
కొవిడ్ వల్ల నష్టపోయిన సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమ (ఎంఎస్ఎంఈ)లను ఆదుకునేందుకు ప్రవేశపెట్టిన అత్యవసర రుణ హామీ పథకం (ఈసీఎల్జీఎస్) అమలులో తెలంగాణ పట్ల కేంద్ర ప్రభుత్వం తీవ్ర వివక్షను ప్రదర్శించింద�
ఫెడరేషన్ ఆఫ్ తెలంగాణ ఛాంబర్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ(ఎఫ్టీసీసీఐ) మాజీ అధ్యక్షులు ఎంఎల్ అగర్వాల్ అమెరికాకు చెందిన ఇంటర్నేషనల్ కారిగేటెడ్ కేస్ అసోసియేషన్(ఐసీసీఏ) వైస్ చైర్మన్గా ఎన్నికయ�
హైదరాబాద్లోని శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయం (ఆర్జీఐఏ) నుంచి ఫ్రైటర్ సర్వీసులను పునరుద్ధరించాలని కేంద్రాన్ని ఫెడరేషన్ ఆఫ్ తెలంగాణ ఛాంబర్స్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ (ఎఫ్టీసీసీఐ) డిమాండ్�
హైదరాబాద్ : అనతికాలంలోనే హైదరాబాద్ రూపురేఖలు పూర్తిగా మారిపోయాయని.. వరల్డ్ క్లాస్ సిటీగా అవతరించిందని బెంగళూరులోని కెనడా కాన్సుల్ జనరల్ బెనాయిట్ ప్రిఫోంటైన్ అన్నారు. హైదరాబాద్లోని ఎ�
హైదరాబాద్ సిటీబ్యూరో, నవంబర్ 18 (నమస్తే తెలంగాణ): తెలంగాణలో ఇన్ల్యాండ్ పోర్టు రానున్నది. దుబాయ్కి చెందిన బహుళజాతి లాజిస్టిక్స్ కంపెనీ డీపీ వరల్డ్.. సరకు రవాణా కోసం హైదరాబాద్ చుట్టుపక్కల ఇన్ల్యాండ
Food Processing Zone | రైతులకు మెరుగైన ధరలు, వారి పంటల ఉత్పత్తులకు విలువ పెంచే లక్ష్యంతో నూతన ఫుడ్ ప్రాసెసింగ్ పాలసీ ఉందని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్ తెలిపారు. దీని ద్వారా వినియోగదారులకు నాణ్యమైన
హైదరాబాద్, ఆగస్టు 8(నమస్తే తెలంగాణ): ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికిగాను తెలంగాణ వాణిజ్య, పారిశ్రామిక మండళ్ళ సమాఖ్య(ఎఫ్టీసీసీఐ) ఉపాధ్యక్షులుగా సుధాకర్ పీవీసీ ఉత్పత్తుల సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ మీల జయ
హైదరాబాద్, జూలై 20(నమస్తే తెలంగాణ): తెలంగాణ రాష్ట్ర వాణిజ్య, పారిశ్రామిక మండళ్ల సమాఖ్య (ఎఫ్టీసీసీఐ) 2021-22 సంవత్సరానికిగాను నూతన అధ్యక్షులుగా కే భాస్కర్ రెడ్డి, సీనియర్ ఉపాధ్యక్షులుగా అనిల్ అగర్వాల్ ఏకగ�
ఇతర దేశాలపై ఆధారపడే పరిస్థితి పోవాలి వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్రెడ్డి పప్పుదినుసులపై ఎఫ్టీసీసీఐ నివేదిక హైదరాబాద్, జూన్ 24 (నమస్తే తెలంగాణ): దేశంలో పప్పు దినుసుల పంటలసాగు పెంచాల్సిన అవసరం ఉందని వ్యవస�