జిల్లాలోని బాటసింగారం పండ్ల మార్కెట్లో మంగళవారం రికార్డుస్థాయిలో అమ్మకాలు జరిగాయి. ఈ మార్కెట్కు రాష్ట్రంతోపాటు ఇతర రాష్ర్టాల నుంచి కూడా పెద్ద ఎత్తున మా మిడి కాయలు వస్తున్నాయి.
బాటసింగారంలోని పండ్ల మార్కెట్కు ఆరంభంలోనే రికార్డు స్థాయిలో మామిడికాయలు వస్తున్నాయి. ముఖ్యంగా తెలంగాణ, ఏపీలోని పలు ప్రాంతాలతోపాటు కృష్ణా, కడప జిల్లాల నుంచి మామిడికాయల లారీలు పోటెత్తుతున్నాయి.
అంతర్జాతీయ ప్రమాణాలతో కోహెడలో పండ్ల మార్కెట్ను నిర్మించేందుకు గత బీఆర్ఎస్ ప్రభుత్వం ప్రణాళికలు రూపొందించింది. రెండు వందల ఎకరాల్లో రూ.400కోట్ల వ్యయంతో నిర్మాణ పనులను చేపట్టేందుకు డీపీఆర్ను సైతం రెడ�
అంతర్జాతీయ ప్రమాణాలతో కొహెడలో పండ్ల మార్కెట్ను నిర్మించేందుకు గత బీఆర్ఎస్ ప్రభుత్వం ప్రణాళికలు రూపొందించింది. రెండు వందల ఎకరాల్లో రూ.400కోట్ల వ్యయంతో నిర్మాణ పనులను చేపట్టేందుకు డీపీఆర్ను సైతం రెడ�
నోరూరించే మధుర ఫలాలు రానే వచ్చేశాయి. సీతాఫలాల సీజన్ రావడంతో మార్కెట్లో జోరుగా విక్రయిస్తున్నారు. మెదక్ జిల్లా రామాయంపేట, సిద్దిపేట జిల్లా హుస్నాబాద్తో పాటు ఉమ్మడి మెదక్ జిల్లాలోని ప్రధాన రహదారుల �
కాలం కలిసిరాక, అకాల వర్షాలు, పూత తెగులు మొదలైన ఆటంకాలు, అడ్డంకులు ఉన్నప్పటికీ మార్కెట్లకు మామిడి కాయల దిగుమతి రోజు రోజుకూ పెరుగుతున్నది. రంగారెడ్డి జిల్లా బాట సింగారం పండ్ల మార్కెట్లో రికార్డు స్థాయిలో
మంచిర్యాల పట్టణంలోని పండ్ల దుకాణాలను శనివారం ఫుడ్ ఇన్స్పెక్టర్, మున్సిపల్ కమిషనర్ సిబ్బందితో కలిసి తనిఖీలు నిర్వహించారు. మామిడికాయ, సపోట, తర్బూజ, ద్రాక్ష, ఇతర పండ్లు పండించడం కోసం 10 కిలోలకు ఒక ఇథేఫా�
Koheda Market | సకల హంగులతో కోహెడ పండ్ల మార్కెట్ను నిర్మిస్తామని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్ రెడ్డి స్పష్టం చేశారు. 199 ఎకరాల్లో రూ. 403 కోట్లకు పైగా ఖర్చుతో అధునాతంగా నిర్మిస్తామని తెలిపారు.
మామిడి నోరూరిస్తున్నది. దేశీయంగానే కాకుండా అంతర్జాతీయంగానూ మన మధుర ఫలానికి ఏటేటా ఆదరణ పెరిగిపోతున్నది. తనదైన రంగు, వాసన, రుచి, మంచి నాణ్యతతో ఉంటుండడంతో దేశం నలుమూలలకు తరలిపోతూ ‘మామిడి’ అంటే కరీంనగర్ అన�
హైదరాబాద్ శివారులోని బాటసింగారం పండ్ల మార్కెట్కు మధురఫలం రాక మొదలైంది. రాళ్ల వానల కారణంగా పంట దిగుమతి ఆలస్యమైంది. బాటసింగారం మార్కెట్కు సోమవారం 1500-1600 టన్నుల మామిడి దిగుమతి అయినట్టు అధికారులు చెప్పారు
Viral Video | ఫ్రూట్ మార్కెట్లో పండ్ల వేలం సందర్భంగా ఇద్దరు వ్యాపారుల మధ్య వాగ్వాదం జరిగింది. మాటామాటా పెరుగడంతో ఇది కాస్త ఇద్దరి మధ్య ఘర్షణకు దారి తీసింది. దీంతో ఇరు వర్గాల వ్యాపారులు దారుణంగా కొట్టుకున్నారు
రూ.450 కోట్లతో కొహెడ ఫ్రూట్ మార్కెట్ను అభివృద్ధి చేస్తామని ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్రెడ్డి అన్నారు. మంగళవారం తుర్కయాంజాల్ రైతు సేవా సహకార సంఘం 48వ సర్వసభ్య సమావేశం సంఘం చైర్మన్ సత్తయ్య అధ్యక్షతన జరి
మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకుని బాటసింగారంలోని పండ్ల మార్కెట్లో రికార్డు స్థాయిలో విక్రయాలు జరుగుతున్నాయి. శుక్రవారం ఒకే రోజే పదివేల టన్నుల మేర పండ్ల క్రయ,విక్రయాలు జరిగాయి.