నిర్మల్ జిల్లా భైంసా పట్టణంలోని ఆర్టీసీ బస్టాండ్లో పైకప్పు పెచ్చులూడి ముగ్గురికి స్వల్ప గాయాలయ్యాయి. ప్రయాణికురాలు శ్రీలత తన కూతురు సహస్రతో కలిసి గురువారం నందిపేట్ నుంచి కుభీర్కు వెళ్తున్నది. బస్�
మహాలక్ష్మి పథకం ద్వారా ఆర్టీసీ బస్సు ల్లో మహిళలకు ఉచిత ప్రయాణం కల్పించడంతో బస్సుల్లో రద్దీ పెరిగింది. దీంతో ఆర్టీసీ యాజమాన్యం రద్దీకి అనుగుణంగా కొత్త బస్సులు నడిపేందుకు రెడీ అయింది. ఇప్పటికే హైదరాబాద్�
ఉచిత ప్రయాణంతో ఏ ఊర్లో చూసినా, ఏ బస్టాండులో చూసినా మహిళా ప్రయాణికులే కనిపిస్తున్నారు. బస్సు ప్రయాణం ఉచితం కావడంతో మహిళలు ఏ పనికైనా ఎక్కడికి వెళ్లాల్సి వచ్చినా ఆధార్కార్డు తీసుకుని బస్టాండు బాట పడుతున్�
నగరంలో 23 గ్రీన్ ఎలక్ట్రిక్ మెట్రో ఎక్స్ప్రెస్ బస్సులు అందుబాటులో ఉన్నట్టు గ్రేటర్ హైదరాబాద్ జోన్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ వెంకటేశ్వర్లు బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు.
ఓ వైపు వేములవాడ రాజన్న, మేడారం సమ్మక్క దర్శనాలు.. మరోవైపు శుభ ముహూర్తాలు, అత్యధిక పెండిళ్లు, శుభకార్యాలు.. ఇంకోవైపు బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణంతో బస్టాండ్లు కిటకిటలాడుతున్నాయి.
మేడారం సమ్మక్క-సారలమ్మ మహా జాతరకోసం ఆర్టీసీ సన్నద్ధమైంది. ప్రయాణికులకు ఎలాంటి ఇబ్బందుల్లేకుండా అన్ని ఏర్పాట్లు చేస్తున్నది. మంచిర్యాల జిల్లాలోని ఐదు ప్రాంతాల నుంచి మేడారం జాతరకు బస్సులను నడిపించనున్�
ఆర్టీసీ గ్రేటర్ హైదరాబాద్కు ఇప్పట్లో కొత్త బస్సులు వచ్చే అవకాశం కనిపించడం లేదు. మహాలక్ష్మి పథకం అమలుతో మహిళలకు ఉచిత ప్రయాణ సౌకర్యం అందుబాటులోకి వచ్చిన నేపథ్యంలో ప్రస్తుతం నగరంలో ఉన్న సిటీ బస్సులు సర�
High Court | ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణంపై తెలంగాణ హైకోర్టు బుధవారం విచారణ జరిపింది. నాగోలుకు చెందిన హరీందర్ అనే వ్యక్తి కోర్టులో ప్రజాప్రయోజన వ్యాఖ్యలు దాఖలు చేసిన విషయం తెలిసిందే.
ప్రభుత్వం అమలు చేసే ఆరు గ్యారెంటీలను త్వరలో అర్హత కలిగిన ప్రతి కుటుంబానికీ అందజేసి సర్కార్ లక్ష్యాన్ని నెరవేర్చుతామని కలెక్టర్ దాసరి హరిచందన అన్నారు. 75వ గణతంత్ర దినోత్సవం సందర్భంగా శుక్రవారం నల్లగొ�
కాంగ్రెస్ ప్రభుత్వం ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణం కల్పించడంతో తాము ఆర్థికంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని ఆటో కా ర్మికులు ఆందోళన వ్యక్తం చేశారు.
రాష్ట్ర వ్యాప్తంగా మహిళలకు ఉచిత ప్రయాణం కాంగ్రెస్ ప్రభుత్వం కల్పించడంతో రవాణా రంగంపై ఆధారపడి జీవిస్తున్న 50లక్షల మంది కార్మికులు రోడ్డున పడ్డార ని, వారిని వెంటనే ప్రభుత్వం ఆదుకోవాల్సిన అవసరమున్నదని ప�