కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది.. ఒక్కో రంగం కుదేలవుతూ వస్తున్నది. గత బీఆర్ఎస్ హయాంలో మాజీ సీఎం కేసీఆర్ తెలంగాణను అన్ని రంగాల్లో అగ్రస్థానంలో నిలిపారు. అందుకోసం రాష్ట్రంలో ఎన్నో అభివృద్ధి పనులు చేశారు.
రాష్ట్రంలో ఉచిత చేపపిల్లల పంపిణీ గందరగోళంగా మారింది. మత్స్యశాఖ అధికారులు ఏటా ఘనమైన లక్ష్యాన్ని నిర్దేశించుకుంటున్నప్పటికీ అందులో సగం మాత్రమే పూర్తి చేస్తున్నారు. రాష్ట్రవ్యాప్తంగా 29,434 చెరువులుండగా.. 2024
చేపపిల్లల విడుదలతో మత్స్యకారులకు జీవనోపాధి లభిస్తుందని, వచ్చిన అవకాశాలను సద్వినియోగం చే సుకొని ఆర్థికంగా ఎదగాలని అలంపూర్ ఎమ్మెల్యే విజయుడు అన్నారు. శనివారం అలంపూర్ మండలంలోని గొందిమల్ల సమీపంలో గల కృ�
ఉచిత చేపపిల్లల పంపిణీ టెండర్లకు స్పందన అంతంత మాత్రంగానే లభించింది. నిరుటి బిల్లులు చెల్లించకపోవడంతో పంపిణీదారులు పెద్దగా ముందుకు రాలేదు. దీంతో 5 జిల్లాలకు కనీసం ఒక్క టెండర్ కూడా దాఖలు కాలేదు. ఇక మిగిలి�
చెరువులకు చేపపిల్లలు చేరుతాయా? లేదా? అన్న మీమాంసలో మత్స్యకారుల కుటుంబాలు కొట్టుమిట్టాడుతున్నాయి. గతంలో సమయానికి చేపపిల్లలు రావడంతో జలాశయాల్లో మత్స్య సంపద వృద్ధి చెంది చేతినిండా ఆదాయాన్ని ఆర్జించాయి.
బీఆర్ఎస్ ప్రభుత్వం అమలు చేసిన పలు సంక్షేమ పథకాలకు కాంగ్రెస్ ప్రభుత్వం తిలోదకాలు ఇస్తున్నది. కులవృత్తులపై ఆధారపడి జీ వించే వారి సంక్షేమానికి గతంలో కేసీఆర్ ప్రభుత్వం అనేక సంక్షేమ పథకాలను అమలు చేసింద
కాంగ్రెస్ సర్కారు నీలి విప్లవంపై నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుండడంతో మత్స్యకారుల్లో ఆందోళన నెలకొంది. మెదక్ జిల్లాలోని 21 మండలాల్లో మొత్తం 1411 చెరువులు ఉన్నాయి. జిల్లా వ్యాప్తంగా 280 మత్స్యకార సంఘాలు ఉన్నాయి.
ఉచిత చేప పిల్లల పంపిణీకి సంబంధించి ఏటా ఏప్రిల్ మాసంలోనే టెండర్ల ప్రక్రియ చేపట్టాల్సి ఉన్నా.. మే నెల పూర్తి కావొస్తున్నా కాంగ్రెస్ ప్రభుత్వం నేటికీ టెండర్ల దిశగా ఎటువంటి చర్యలు చేపట్టలేదు. రాష్ట్ర స్థా
మేడ్చల్ - మల్కాజిగిరి జిల్లాలో ఈ ఏడాది పలు చెరువులలో చేప పిల్లల వదిలివేతకు జిల్లా మత్స్య శాఖ ప్రణాళికను సిద్ధం చేసింది. 63 లక్షల చేప పిల్లలను జిల్లా వ్యాప్తంగా వదిలేందుకు లక్ష్యంగా పెట్టుకుంది. చేప పిల్ల�
బీఆర్ఎస్ ప్రభుత్వం గత తొమ్మిదిన్నరేళ్లుగా ముదిరాజ్లకు ఉచిత చేపపిల్లల పంపిణీ పథకాన్ని తీసుకొచ్చి నీలివిప్లవంలో తెలంగాణ రాష్ర్టాన్ని నంబర్ వన్గా నిలిపింది.
ప్రభుత్వ శాఖల్లో పనిచేస్తున్న కొందరు అధికారుల తీరుపై పలువురు జడ్పీటీసీలు, ఎంపీపీలు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. విధుల్లో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమ�
తెలంగాణ చేపలకు విదేశాల్లో డిమాండ్ పెరుగుతున్నదని రాష్ట్ర మత్స్య సహకార సంఘాల చైర్మన్ పిట్టల రవీందర్ తెలిపారు. సోమవారం పశ్చిమ బెంగాల్, ఏపీకి చెందిన చేపల ఎగుమతి సంస్థల ప్రతినిధులు పిట్టల రవీందర్తో భ�
కులవృత్తుల అభ్యున్నతికి రాష్ట్ర సర్కార్ తీసుకుంటున్న చర్యలు ఫలిస్తున్నాయి. అందుకు నిలువెత్తు నిదర్శనం మత్స్యకారుల కుటుంబాలే. ఏటా ప్రభుత్వం ఉచితంగా అందిస్తున్న చేప పిల్లల పెంపకంతో మత్స్యకారులు మంచి �
ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా అమలుచేస్తున్న ఉచిత చేప పిల్లల పంపిణీలో అవకతవకలకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామని మత్స్యశాఖ కమిషనర్ లచ్చిరాం భూక్యా హెచ్చరించారు.